Thursday, 28 May 2026

Past Life Secrets EXPOSED What's Hiding in Your Subconscious? | Vishwak Datta

Past Life Secrets EXPOSED What's Hiding in Your Subconscious? | Vishwak Datta

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hies6ADAn9w



Transcript:
(00:00) మీరు ఈ జన్మలో కాకుండా ఇదివరకే ఆల్రెడీ పుట్టి ఉన్నారా ఇది మీకు ఎన్నో జన్మ అసలు జన్మలు ఏ విధంగా వస్తాయి ఎందుకు వస్తాయి ఒకవేళ మన కర్మల వలన మళ్ళీ జన్మ వస్తే ఏ కర్మ చేయని మొట్టమొదటి జన్మకి కారణం ఏంటి మీలో చాలా మంది మీ తాతో ముత్తాతో నాన్నమ్మలే మళ్ళీ నీ రూపంలో పుట్టారని అనుకుంటూ ఉంటారు. ప్రేమికులు అనుకుంటారు మనది జన్మ జన్మల బంధం అని ఇంకొందరు వచ్చే జన్మలో చచ్చి నీ కడుపులో పుడతారని అంటారు.
(00:22) ఈ జన్మకి నీ రుణం తీర్చుకోలేను అని అంటారు. మరి కొందరు గత జన్మలో జంతువులుగా పుట్టి ఉంటారని, కొందరు గత జన్మలో ఉన్న పగని తీర్చుకునేందుకు పుట్టామని, పోయిన జన్మలో వాళ్ళు నాగసర్పాలని ఇటువంటివి అనుకుంటూ ఉంటారు. తెలుసో తెలియకో ఈ పదాలని మనం వాడుకులు వింటూ ఉంటాం. మరి కొందరు ఇదంతా అబద్ధం అసలు గత జన్మ అనేది లేదు అని అంటూ ఉంటారు.
(00:40) అసలు ఇందులో ఉన్న సైన్స్ ఏంటి? రహస్యాలు ఏంటి? అది 1948. మధ్యప్రదేశ్ కి చెందిన స్వర్ణలత అనే ఒక చిన్నారి తన ఫ్యామిలీలోనే ఎప్పుడూ కని విని ఎరుగని కొన్ని విచిత్రమైన పాటలు పాడుతూ ఉండేది. ఏదో తెల్లని ఇల్లు గురించి దానికిన్న నల్లని ఇనుపు తలుపుల గురించి చెబుతూ ఉండేది. తన భర్త పేరు పాతక్కని తనకి పిల్లలు కూడా ఉన్నారని చెప్తూ ఉండేది.
(00:58) తన తండ్రి ఆ పాపని ఆ టౌన్ కి తీసుకువెళ్ళాడు. తనకి ఆల్రెడీ ఆ వీధులన్నీ తెలుసు అన్నట్టుగా తిరుగుతూ ఉంది. ఆ వీధిలో ఉన్న వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంది. అండ్ తనని వాళ్ళు తిరిగి ఆశ్చర్యంగా పలకరించారు. బియా అనే ఆవిడని కొన్ని సంవత్సరాల క్రితమే మట్టిలో పూర్చి పెట్టడం జరిగింది. అండ్ టరికీకి చెందిన ఒక అబ్బాయి విచిత్రంగా ఉండే రెండు బర్త్ మార్క్స్ తో పుట్టాడు.
(01:15) ఇక్కడ మరియు ఇక్కడ తనకి మాటలు వచ్చాక చెబుతూ ఉన్నాడు. నన్ను గన్తో ఇక్కడ కాల్చారు. అండ్ అది తలపైకి వెళ్లి చొచ్చుకుంది అని డాక్టర్స్ పాత రికార్డులన్నీ తిరిగేసి ఇటువంటి మర్డర్ కేసెస్ గురించి వెతికారు. అండ్ అది దొరికింది. ఒక వ్యక్తి ఇదే విధంగా గన్ ఫైట్ లో అనుమానస్పదంగా చనిపోయి ఉన్నట్టు తెలిసింది. పిల్లవాడు చెప్పిన డేట్ అండ్ టైం తో కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉంది.
(01:30) ఆశ్చర్యం ఏంటంటే పిల్లవాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ తో అన్సాల్వడ్ గా ఉన్న ఈ కేస్ సాల్వ్ అయింది. ఎలాగంటే తాను చెప్పిన ఎగ్జాక్ట్ ప్లేస్ లో వెళ్లి వెతికితే ఆ కేస్ రికార్డ్స్ లో మిస్ అయి ఉన్న గన్ దొరికింది. రెండు జీవితాలు రెండు శరీరాలు ఒకే ప్రశ్న కానీ ప్రశ్నకి చావడం ఇష్టం లేదు. ఇక్కడ చెప్పిన రెండు స్టోరీస్ ప్రతి ఒక్కటి డాక్యుమెంటెడ్ అయి ఉన్నవే సైంటిఫిక్ అనాలైసిస్ చేసినవే అసలు ఇది ఎలా సాధ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇలా గత జన్మ గుర్తుంటుందా మరి ఎందుకని మనకు గుర్తులేదు సైన్స్ ప్రకారం మనం కోతుల నుండి వచ్చామ అని చెప్తారు. అంటే కోతి అనేది మన గత జన్మ
(02:00) అవుతుందా? గత జన్మలు లేవు అని నమ్మేవాళ్ళు ఎవల్యూషన్ థియరీని ఎలా నమ్ముతున్నాడో నాకు తెలియదు. చూడండి మోడర్న్ సైన్స్ కి ప్రతి విషయం తెలియదు. అది నిత్యం పరిశోధనలు చేస్తూ తెలుసుకుంటూ ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. సమస్య అంతా దానిని అర్థం చేసుకునే విధానంలో ఉంది. ఈ ఎపిసోడ్ మీకు అర్థం కావాలంటే విశ్వవంత మనసు కావాలి.
(02:17) మీ లాజిక్లు గడప బయటే పెట్టేసి రావాలి. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ ని దాటి ఉన్న సైన్స్ ని మెటాఫిజిక్స్ అంటారు. కానీ నేను చెప్పబోయేది మల్టీ మెటాఫిజిక్స్. ట్రస్ట్ మీరు స్పెండ్ చేసే ఈ 10 టు 15 మినిట్స్ అస్సలు వేస్ట్ అవ్వదు. ఇది కేవలం గత జన్మల గురించి మాత్రమే కాదు కలియుగ మాయలో పడి మరచిపోయిన మన జన్మ జన్మల చరిత్ర. అది 2016 యూనివర్సిటీ ఆఫ్ టార్టూ హాస్పిటల్ ఎస్టోనియా ఒక 87 ఏళ్ల వ్యక్తి హాస్పిటల్ లో ఉన్నాడు.
(02:43) అది హెడ్ ఇంజరీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ మందులో తనకి సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది తన గుండె ఆగిపోయింది. అతని గుండె ఆగిన కొన్ని సెకండ్స్ కి ముందు అండ్ తర్వాత తన బ్రెయిన్ ఫంక్షన్ రికార్డ్ అయి ఉంది. డాక్టర్లు ఏమి రికార్డ్ అయిందో అని ఆశ్చర్యంగా చూశారు. ఆ సమయంలో అతి శక్తివంతమైన గామా వేవ్స్ తన బ్రెయిన్ లో విడుదల అవ్వడం డాక్టర్లు చూశారు.
(02:59) మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన నుండి డెల్టా వేవ్స్ వస్తాయి. వాటి ఫ్రీక్వెన్సీ0.5 5 Hz నుండి 4 Hz వరకు ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా క్రియేటివ్ పని చేస్తూ ఉన్నప్పుడు θీటా వేవ్స్ వస్తాయి. దాని ఫ్రీక్వెన్సీ 4 టుఎ ఉంటుంది. ఇంకా డీప్ రిలాక్స్ మోడ్ లో ఉన్నప్పుడు వచ్చేది ఆల్ఫా వేవ్స్ అదిఎనిమిది నుండి 12 ఉంటుంది.
(03:17) కానీ మన బ్రెయిన్ హై లెవెల్ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త విషయాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతున్నప్పుడు మనలో విడుదలయ్యేది గామా వేవ్స్. దీని ఫ్రీక్వెన్సీ 30 నుండి 100హz ఉంటుంది. ఇది అత్యంత వేగవంతమైనది బలమైనది. ఈ సమయంలో మన బ్రెయిన్ హై వోల్టేజ్ మోడ్ లో ఉంటుంది. ఒక చనిపోయిన వ్యక్తిలో ఎంత శక్తివంతమైన విస్ఫోటనం జరగటం అందరినీ ఆశ్చర్యం కలిగించింది.
(03:38) ఈ సందర్భాన్ని గమనించిన డాక్టర్ అజ్మల్ జమ్మర్ అనే న్యూరోసైంటిస్ట్ ఇదే చెప్పాడు. చనిపోయిన తర్వాత మెదడు తన జ్ఞాపకాలని మొత్తం స్క్రోల్ చేసి ఒకసారి చూస్తుంది అని ఫైనల్ సెకండ్స్ మైట్ నాట్ బి సైలెన్స్ ఫర్ ద స్టోరీ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్ ప్లేయింగ్ వన్ లాస్ట్ టైం అని చెప్పాడు. ఇది అసలు ఎందుకు జరుగుతుందో ఇంతవరకు ఎటువంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఆన్సర్ లేదు.
(03:56) కానీ వీటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్స్ నాకు కొన్ని సహస్రాబ్దికి పూర్వం దొరికాయి. ప్రస్తుతం ఉన్న మెడికల్ సైన్స్ టెక్నాలజీ లేని సమయంలో జ్వరం వస్తే అది భూతప్రేత పిశాచాలు ఆవహించాయని నమ్మే ఆ కాలంలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఒక వ్యక్తి ఇటువంటి విషయాలనే ఇసుకలో ఆవాలని వేరినంత స్పష్టంగా వివరించాడు. తాను కారణ జన్ముడని తనకు తెలియదు.
(04:19) తన పేరు సిద్ధార్థ గౌతమ. తనని ప్రపంచం బుద్ధ అని పిలవబోతారని ఊహించలేదు. సృష్టి కారకాన్ని వెతికే ప్రయత్నంలో ఎన్నో ప్రదేశాలు తిరిగి నిరీక్షించి అలసిపోయిన గౌతముడు నిజాన్ని చూసేందుకు తన లోతుల్లో వెతకడం మొదలు పెట్టాడు. ఈ ప్రాణాన్నే ప్రశ్నించాడు ఎదురించాడు తపించాడు. ఆ తపనే తపస్సైంది. రోజులు మారినా ఋతువులు మారినా ఎముకలు కొరికే చలైనా తుఫాను వచ్చినా పగలైనా కటిక చీకటైనా తుఫానులు సైతం తలవంచిన నిప్పు కణంలా తాను జ్వలిస్తూ ఉన్నాడు.
(04:50) తన తపస్సు రెండు వైపుల నుండి మండే కాగడాల శరవేగంగా మండుతూ ఉంది. ఆ రెండు అగ్నివాలలు కలిసి ఏకమైన సందర్భం రానే వచ్చింది. ఈ సృష్టితో ఏకమైన బుద్ధుడు కళ్ళు తెరిచాడు. తన గలాన్ని విప్పాడు. తాను చెబుతూ ఉన్నాడు. నా ఈ శరీరం 70% నీటితో నిండి ఉంది. ఆ నీరు కన్నీరుగా, లాలాజలంగా, చెమటగా, చీముగా, రక్తంగా, మూత్రంగా, వీర్యంగా ఉందని చెప్పాడు.
(05:17) రక్తాన్ని పంపించే కుండ గాలిని తీసుకునే తిత్తులు ఆలోచించే మెదడు శుద్ధి చేసే కాలేయం ఉందని చెప్పాడు. ఇవి ఎముకల గూడుపై ఆధారపడి నరాల నుండి ఆదేశాలు తీసుకుంటూ కండరాలతో చర్మంతో కప్పబడి ఉన్నాయని చెప్పాడు. ఇలా ఈ ప్రతి ఒక్కటి పంచబోధముల సమ్మేళలతో తయారయ్యాయి. వాటిని నడిపించే విద్యుత్తు శక్తి నా అనువణవుల్లో ఉన్నాయని చెప్పాడు. అంతేకాదు తాను తన ప్రస్తుత భౌతికాన్ని దాటి ఆలోచనలను దాటి నిద్రని దాటి కలలని దాటి నిశశబ్దంగా ఉండే చావుని సైతం దాటి ప్రయాణించి తాను ఎన్నో మానవ శరీరాల్లో ఇదివరకే జన్మించాలని వాటికన్నా ముందు ఎన్నో జంతువులుగా ఆ దానికి ముందు కీటకములుగా అంతకన్నా ముందు
(05:53) ఏకగక గణజీవంగా దానికి ముందు [సంగీతం] ఒక వృక్షంగా అంతకంటే ముందు నీరుగా నిప్పుగా గాలిగా ఏమీ లేని శూన్యంగా [సంగీతం] ఉన్నానని చెప్పాడు. ఇది విన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మనం వింటూనే ఉంటాం. మానవుడిగా పుట్టడం ఎంతో అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనిషిగా పుట్టము అని చెప్తూ ఉంటారు. అవి కేవలం మాటలు కావు ఆ మాటలు వెనుక మర్మం ఉంది.
(06:12) అర్థం కాక పక్కన పారేసిన కొన్ని పుస్తకాలని [సంగీతం] తిరగేసాను. గరుడ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం వీటిలో కామన్ గా నాకు ఒకటి కనిపించింది. అది 84 లక్షల యోనుల గురించే యోని అంటే గర్భం బర్త్ ప్లేస్ లేదా స్పీషీస్ అని అర్థం. ఒక మానవుడు 8.4 4 మిలియన్ యోనులను దాటి ఈ అవతారం దాలుస్తాడని ఉంది.
(06:33) నిజానికి 9 లక్షల రకాల చలచర జీవులు, 20 లక్షల రకాల చెట్ల జాతులు, 11 లక్షల రకాల కీటకములు, పాకే జంతువులు, 10 లక్షల రకాల పక్షి జాతులు, 30 లక్షల రకాల జంతు జాతులు, 4 లక్షల మానవుల జాతులు కూడా ఉన్నాయని చెప్పారు. ఇంత డీటైలింగ్ పురాణాల్లో ఉన్నాయి. ఈరోజు నేను Google చేస్తే 8.7 మిలియన్ స్పీషీస్ ఈ భూమి మీద ఉన్నాయని ఉంది. ఈ నెంబర్ రఫ్ గా 8.
(06:53) 4 4 మిలియన్ కి మ్యాచ్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే మనిషిగా పుట్టడాని కంటే ముందు మనం ప్రతి పాత్రని పోషించామ అన్నమాట. ఈ మాట నేను చెప్తే వింతగానే ఉంటుంది. కానీ జంతువుల నుండి మనిషి వచ్చాడు అని ఒక ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్మేస్తాం. సరే ఒకవేళ కోతి మనిషిగా మారితే ఇప్పటికీ కోతులు ఎందుకని ఉన్నాయి అవి మనిషిగా ఎందుకు మారలేదు.
(07:12) జలచర జీవుల నుండి పుట్టి ఉంటే చేవలు ఎందుకని ఇంకా ఉన్నాయి? ఇది తెలియాలంటే ఎవల్యూషన్ థియరీ గురించి ప్రస్తావించిన చార్లెస్ డార్విన్ అసలు ఏమి చెప్పాడో ఒకసారి చూడాలి. చార్లస్ డార్విన్ ఎప్పుడు కోతుల నుండి మనుషులు వచ్చారని చెప్పలేదు. మనుషులకి మోడర్న్ ఏబ్స్ కి ఒకే పూర్వీకుడు ఉండేవాడు అది కూడా ఆరు నుండి 7 మిలియన్ల సంవత్సరాల ముందు అని చెప్పాడు.
(07:30) [సంగీతం] కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చారు. ఒకటి అప్గ్రేడ్ అయ్యి అందులో నుండి కొత్తది పుడితే పాతది మాయమైపోయినట్టుగా చిత్రీకరించారు. ఇది ఒక నిచ్చన లాగా ఉండదు. ఇది ఒక చెట్టు కొమ్మలా ఉంటుంది. ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మ పుడితే ఒరిజినల్ కొమ్మ అలానే ఉంటుంది. రెండు కలిసి పెరుగుతాయి. కలిసి కొత్త కొమ్మలనే సృష్టిస్తాయి.
(07:48) ఇప్పుడు ఏది ఒరిజినల్ ఏది తర్వాత వచ్చింది అనే విషయం కూడా అర్థం కాకుండా అయిపోతుంది. మెలికపడిపోతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఇదంతా కాదు అసలు ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ పుట్టడానికి కారణం ఏంటి? దాని వెనుక ఉన్న మెకానిజం ఏంటి? మీరు వినే ఉంటారు మనం చేసిన కర్మ వలన వచ్చే జన్మలో ఇలా పుడతాం అలా పుడతాం అని చెప్తూ ఉంటారు. నిజానికి ఒకసారి మనిషిగా పుట్టిన తర్వాత ఇంకెన్ని సార్లు మళ్ళీ జన్మించిన మనిషిగానే జన్మిస్తారు.
(08:10) ఎందుకంటే ఎవల్యూషన్ ఎప్పుడూ ముందుకే [సంగీతం] వెళ్తుంది. వెనక్కి వెళ్ళదు. మరి పాపాలు చేసినవాడు జంతువులుగా పుడతారని చెప్తూ ఉంటారు కదా. దానికి అర్థం ఏంటి? మేబి ఆ జంతువుల క్వాలిటీస్ తో చాలా తక్కువ స్థితిలో ఉన్న మనిషిక పుడతారని అర్థమయి ఉండొచ్చు. చూడండి నీ గత జన్మ అని చెప్పిన ఎవల్యూషన్ అని చెప్పిన రెండు ఒక్కటే బాగా ఆలోచించండి.
(08:28) రెండు వేరు వేరు కోణాల్లో చూస్తూ ఉన్న ఒకే స్టోరీ. అది ఎలాగో మీకు వివరిస్తాను. మీరు డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ ని చూసిన ఎన్నో పురాణ కథలని చూసిన దశావతారాలను చూసిన ఒక కామన్ థింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఈ స్థితికి ఎలా వచ్చాం ఎలా వస్తాము అని చెప్పే ఒక సీక్రెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. డార్విన్ చెప్పిన థియరీకి దశావతారాలకి అస్సలు పొంతన ఉండదు.
(08:49) చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది కేవలం శారీరకంగా జరిగే పరిణామం మాత్రమే కాదు. ఇది చైతన్యం యొక్క పరిణామం కూడా ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రంలో చేపలు ఉన్నాయి. వాటిలో ఒక చేప పొరపాటున ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఇంతవరకు సముద్రాన్ని ప్రపంచం అని అనుకుంటున్న ఆ చేపకి ఉన్నట్టుండి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. అక్కడ నీరు లేదు.
(09:11) సముద్రంలో ఉన్నట్టుగా తనకి అక్కడ శత్రువులు లేరు. అదేంటో చూడాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. [సంగీతం] ఆ ప్రయత్నంలో ఒడ్డుకు వచ్చిన ఒకసారి మరణించింది. కానీ తన కాన్షస్నెస్ మరణించలేదు. అది ఎలాగో తర్వాత చెప్తాను. అలా తపిస్తూ శరీరాన్ని కొలిపోయిన కాన్షిస్నెస్ ఇంకో శరీరం కోసం తపించింది. అది కూడా ఒడ్డికి సమర్ధవంతంగా చేరగలిగే శరీరం కావాలని తపించింది.
(09:30) ఈసారి సరికొత్తగా వేగవంతమైన ఊపిరి ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగే చేపలాగా పుట్టింది. ఈసారి తనకు తెలియకుండానే ఒడ్డుకు చేరాలనే ఆలోచన కలుగుతూ ఉంది. మేబీ పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాల వలన అయఉండొచ్చు. కానీ ఈసారి ఒడ్డుకు చేరుకుంది. అక్కడ కాసేపు తిరిగింది. అక్కడ కొద్దిగా అలవాటు చేసుకుంది. మరణించింది. ఇలా ఇది తనకి తెలియకుండానే జన్మ జన్మల సాధన ప్రయత్నం అయింది.
(09:53) జన్మ జన్మకి తన యొక్క కాన్షస్నెస్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. మన కాన్షిస్నెస్ డెవలప్ అయ్యే కొద్దీ దానికి తగిన శరీరం అవసరం పుడుతుంది. ఇది కూడా ఎలాగో కాసేపట్లో చెప్తాను. అలాగే ఇప్పుడు తన యొక్క స్థితికి తగిన శరీరం దొరకట్లేదు. ఎదురు చూసింది. ఆ తపస్సు పదార్థం రూపంలో ఇంకో రూపంగా ఉద్భవించడానికి ఎన్నో లక్షల జన్మలై పట్టింది. అది ఈసారి తాబేలులా రూపాంతరం చెందింది.
(10:13) సులభంగా ఒడ్డికి రాగలిగింది. ఆ తరువాత వేగంగా నేల మీద పాకే జీవిగా రూపాంతరం చెందింది. ఇలా ఒక జీవి తాను చేసిన కర్మల వలన అంటే యాక్షన్ వలన పర్యావరణ ఒత్తిడి వలన తాను మానసికంగా పడిన తపన వలన కేవలం గాలిలో తిరిగే ఒక ఆలోచన నుండే భూమిపై ఉన్న ఒక పదార్థంగా మేనిఫెస్ట్ అయింది. మీరు గమనించండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతి ఒక్కటి అది మెటీరియల్ అయినా మనిషి అయినా అవి పుట్టకముందు అవి ఆలోచనల రూపంలోనే ఉండేవి.
(10:38) ఇప్పుడు అవి మీ కళ్ళ ముందు మేనిఫెస్ట్ అయ్యి ఉన్నాయి. ఇలాగ కాలచక్రంలో కొత్త పరిస్థితులు, కొత్త కోరికలు, కొత్త కర్మల వలన ఎన్నో కొమ్మలుగా సబ్ డివిజన్స్ జరిగాయి. ప్రతి డివిజన్ ఇంకొక డివిజన్ యొక్క సృష్టికి తెలియకుండానే కారణమైంది. ప్రతి దశ అభివృద్ధి చెందే కొద్దీ మెదడులో ఉన్న న్యూరాన్ సంఖ్య పెరుగుతూ వచ్చాయి. వెన్నముక నిటారుగా నిలబడుతూ వచ్చింది.
(10:58) పర్సెప్షన్ పెరుగుతూ వచ్చింది. జీవుడు మరింత కాంప్లెక్స్ గా తయారవుతూ వచ్చాడు. అందుకే వెన్నముకని నిటారుగా ఉంచమని చెబుతూ ఉంటారు. ఎంత నిటారుగా ఉంచితే అంత పర్సెప్షన్ పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. శరీరం మరణించిన కాన్షియస్నెస్ మరణించదు అని చెప్పాను కదా అది ఎలాగో చెప్తాను. ఒక రేడియో రేడియో వేవ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ప్రాసెస్ చేస్తుంది.
(11:16) ఇక్కడ రేడియోని నాశనం చేసిన రేడియో సిగ్నల్స్ అక్కడే ఉంటాయి. దానిని రిసీవ్ చేసుకునే ప్రాసెసర్ ఉండదు. ఇంకో రేడియో మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ రిసీవ్ చేసుకోవడం మొదలవుతుంది. మరియు రేడియో వేవ్స్ ఇప్పుడు ఆడియో విజువల్ వేవ్స్ గా మారితే అంటే అప్గ్రేడ్ అయితే ఆ వేవ్స్ ని రేడియో రిసీవ్ చేసుకోలేదు. దానికి రూపాంతరం చెందిన ఇంకొక అప్గ్రేడెడ్ శరీరం కావాలి.
(11:38) లైక్ టీవీ లాంటి ప్రాసెసర్ [సంగీతం] కావాలి. ఒకవేళ ప్రపంచంలో టీవీ అనేదే లేకుంటే ఆ టీవీ ఆవిష్కరించేంత వరకు ఆ సిగ్నల్స్ వేచి చూస్తూ ఉంటాయి. నా పర్సెప్షన్ కి మరింత బలం చేకూర్చేందుకు ఆధారాల కోసం వెతకడం మొదలు పెట్టాను. అండ్ ఎవెంచువల్లీ ఐ ఫౌండ్ సంథింగ్ [సంగీతం] ద అడాప్టేషన్ బై నచురల్ సెలక్షన్ మన ఇండియాలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన కొన్ని కుక్కలని తీసుకొని అంటార్క్టిగా మంచు ప్రాంతంలో వదిలేశారు.
(12:02) అవి జీవితంలో ఇప్పటివరకు మంచునే చూడలేదు. ఎముకల కొరికే ఆ చెలిలో అవి నిర్జీవంగా [సంగీతం] తిరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం వాటి మనోబలంతో అక్కడ ఉన్న చిన్న జంతువులను వేటాడి తిని చెట్టు కింద రంద్రాలు చేసుకొని తలదాచుకోసాగాయి. అవి సర్వైవ్ అవ్వగలిగాయి. కాలక్రమైన వాటికి పిల్లలు పుట్టాయి. అవి కూడా ఇవే పరిస్థితులని చాలా కష్టంగా ఎదుర్కొని మనుగడని సాగించాయి.
(12:21) వాటికి మళ్ళీ పిల్లలు పుట్టాయి. ఈసారి పిల్లలు కొద్దిగా మందపాటి బొచ్చుతో పుట్టాయి. వీటికి మళ్ళీ బిడ్డలు పుట్టాయి. ఈసారి ఇవి డబల్ కోటెడ్ చర్మంతో మందపాటి బచ్చుతో పెద్ద పంజాలతో పుట్టాయి. ఆ తర్వాత పుట్టినవి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. కొత్త బ్రీడ్ లాగా పుట్టాయి. ఇది ఎలా సాధ్యం చుట్టూ ఎన్విరాన్మెంట్ లో జరిగే ప్రతికూల పరిస్థితులు వాటి నుండి కలిగే తీవ్రమైన ఒత్తిడి దీనిని ఎదురించాలి అనే తపన దానికి గాను చేసే ప్రయత్నం అంటే కర్మలు ఇవన్నీ కలిపి కాలికమైన dఎన్ఏ లో మార్పులు చేస్తాయి.
(12:49) కొత్త ఎవల్యూషన్ అనే కొమ్మని సృష్టిస్తుంది. మీరు గమనిస్తే ఇదంతా కూడా తపించిన తపస్సునే జరిగింది. మనం భగవంతుడి అవతారాలను చూసినప్పుడు భగవంతుడు సమస్యలు తీవ్రమయ్యేంత వరకు కూడా ఎందుకు రాడు అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి పరమాత్మ లేదా పరాశక్తి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. కానీ చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఎక్కువైనప్పుడు దానికి [సంగీతం] ధీరుడుగా నిలబడాలని నీ తపస్సు తీవ్రమైనప్పుడు కొత్త అవతారం ఉద్భవించక తప్పదు.
(13:12) ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు ఇది [సంగీతం] ఒక అద్భుతం. మరైతే ఒకసారి ఎవాల్వ్ అయిన తర్వాత వాటి ముందు ఉన్న కుక్కలు చనిపోతాయి కదా కానీ కోతులు చేపలు ఎందుకని ఇంకా ఉన్నాయి నిజానికి ఆ మంచులో బిడ్డలని కన్నా కుక్కలు చనిపోయాయి. కానీ వాటి ప్రీడ్ ఇండియాలో ఇంకా ఉన్నాయి కదా అంటే ఎవల్యూషన్ అనే ప్రాసెస్ లో అన్ని ఎవాల్వ్ అవ్వవన్నమాట. ఏవైతే తీవ్రమైన ఒత్తిడికి గురి అయ్యాయో ఏవైతే తపించాయో అవి మాత్రమే ఎవాల్వ్ అవుతాయి.
(13:37) మిగిలినవి ఎన్నో కోట్ల సంవత్సరాలైనా అక్కడే ఆ చక్రంలోనే ఉంటాయి. తిరిగి తిరిగి అక్కడికే వస్తాయి. ఇలా జనన మరణాలు ఉంటే మరి స్వర్గ నరకాలు ఉంటాయి కదా అవి ఏంటి మరి అని మీరు అడగొచ్చు. చూడండి స్వర్గమైనా నరకమైనా అవి ఏవి కూడా పూర్తి స్వతంత్రం స్వేచ్ఛ కావు. అవి కూడా ఇంకో రకమైన బంధాలే నువ్వు బంది అవ్వక తప్పదు.
(13:57) అవి చేపలైనా సింహాలైనా కోతులైనా మనుషులైనా జీవులలో 90% జీవులు ఈ చక్రంలోనే ఇరుకొని ఉంటారు. 10 శాతం మాత్రమే తపిస్తారు. అవి మాత్రమే ఎవాల్వ్ అవుతాయి. అందుకే అంటారు పురుషులందు పుణ్య పురుషులు చాలా అరుతనై మహాత్ములు అవతార పురుషులు జ్ఞానులు యోగులు కొద్ది శాతం మందే ఉండటానికి కారణం ఇదే ఇక్కడ అందరికీ అంత తపన లేదు. బహుశా అందుకేమో కేవలం కొంతమంది పిల్లలకే గత జన్మ గుర్తుకొస్తూ ఉంది.
(14:22) వాళ్ళ చివరి జీవితంలో తీవ్రమైన తపన ఉండి ఉండొచ్చు. అసలు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో పిల్లలకి ఎందుకు గుర్తొస్తుంది? పెద్దవారికి ఎందుకు గుర్తురాదు. ఇట్ ఇస్ బికాuse్ ఆఫ్ ది ప్లాస్టిక్ స్టేట్. రెండు నుండి ఆరు వయసు గల పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ప్లాస్టిక్ స్టేట్ లోనే ఉంటుంది. ప్లాస్టిక్ స్టేట్ అంటే వాళ్ళ బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అయి ఉండదు. ఇంకా ఫామ్ అవుతూ ఉంటుంది.
(14:39) వాళ్ళ న్యూరాల్ నెట్వర్క్స్ హైలీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి ఇంకా ఈగో డెవలప్ అయి ఉండదు. ఐ మీన్ సెల్ఫ్ ఐడెంటిటీ ఇంకా డెవలప్ అయి ఉండదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది నేను అని చెప్పడానికి తన బ్రెయిన్ లో ఇంకా ఏమీ లేదు. చిన్న పిల్లలు దేవునితో సమానం అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ మెదడులో న్యూరాన్స్ యొక్క దారులు ఇంకా లాక్ చేయబడకముందు అవి తాళం వేయని గేట్ లాగా ఉంటుంది.
(15:03) ఆ సమయంలో ఈ శరీరానికి ఉన్న పూర్వ జ్ఞాపకాలు పూర్వ అనుభవాలు ఎంటర్ అవ్వడం చాలా సులభం. కాన్షియస్నెస్ అనేది ఒక సిగ్నల్ లాగా ఉంటే మన బ్రెయిన్ దానిని రిసీవ్ చేసుకునే రేడియో లాగా అని ఇంతకుముందు చెప్పాను కదా దీనినే క్వాంటం మైండ్ హైపోతేసిస్ అంటారు. ఈ హైపోతేసిస్ ప్రకారం చనిపోయిన తర్వాత ఇంతకుముందు ఉన్న శరీరానికి అదే విధంగా ఉన్న బాడీ కనుక ఈ సిగ్నల్స్ కి దొరికితే ఆ బాడీలోకి ఈ మెమరీస్ ఎంటర్ అవుతాయని చెప్పారు.
(15:27) ఏ శరీరం అయితే ఆ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందో వాళ్ళకే మోస్ట్ ఆఫ్ ది టైం పాస్ట్ లైఫ్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. అందరికీ ఈ విధంగా మ్యాచ్ అయ్యే బాడీ ఉండకపోయి ఉండొచ్చు. కానీ పాస్ట్ లైఫ్స్ గుర్తొచ్చిన 70% పిల్లలు వాళ్ళు ఘోరమైన చావుల నుండి లేదా సడన్ డెత్ నుండి వచ్చిన వాళ్లే ఐదర్ యక్సిడెంట్ మర్డర్ ఆర్ సూసైడ్ వాటికి తగ్గ శరీరం మీద పుట్టు మచ్చలు ఉండటం కూడా ఆశ్చర్యకరం.
(15:48) అండ్ వీళ్ళకి కొన్ని భయాలు నాచురల్ గా ఉంటాయి. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నుండి వచ్చిన సిగ్నల్స్ చాలా ఫోర్స్ ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కలు ఇంతటి ఇంటెన్స్ అనుభవాలని అనుభవించి ఉండరేమో. బహుశా అందుకే అందరికీ పాస్ట్ లైఫ్స్ గుర్తుకు రాకపోవచ్చు. అలా ఏడు నుండి ఎనిమిద ఏళ్ల వయసు వచ్చేసరికి వాడుకలో లేని వాళ్ళ బ్రెయిన్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి.
(16:08) దీనిని సినాప్టిక్ ప్రోనింగ్ అంటారు. ఈ సమయంలో కొత్తగా నేను అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పాత నేను మాయమైపోతూ ఉంటుంది. బహుశా ఇందుకేనేమో చిన్న వయసులో ఉన్న జ్ఞాపకాలని మనం మర్చిపోతాం. సెలెక్టివ్ యక్సెస్ థియరీ ఇది ఏం చెబుతుందంటే మన కాన్షియస్నెస్ అది అనుభవించిన ప్రతి మెమరీ దానికి గుర్తుంటుంది అని. కానీ దానిని యాక్సెస్ చేసే సామర్థ్యం కొందరికే ఉంటుంది అని అంటే దాని అర్థం చిన్న పిల్లలకే కాదు మీరు కూడా జ్ఞాపకాలని యాక్సెస్ చేయొచ్చు అని అర్థం దీని గురించి ఇంకాసేపట్లో మీకు తెలుస్తుంది.
(16:39) కానీ ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావాలి. ఇలా అన్ని జీవులు తపించడం వలన వాటి తపస్సు కర్మల ఆధారం చేత తర్వాతి ఈ పరిణామం చెందుతూ వచ్చాయి. ఫైనల్ గా మనిషి ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ కాంప్లెక్స్ జీవుడుగా ఉన్నాడు. అయితే మనిషి చేసే కర్మల వలన తపస్సుల వలన ఏ విధంగా ఎవాల్వ్ అవుతాడు అని ఈ ప్రశ్న మీలో కలిగి ఉంటే మీరు ఆల్రెడీ సరైన దారిలోనే ఉన్నారని అర్థం.
(17:00) మనిషి చేసే కర్మల వలన తాను 10 చేతులతోనో 10 తలలతోనో పుట్టడు. ఈ భూమి మీద హైయెస్ట్ ఎవల్యూషన్ ఫామ్ ఏదైనా ఉంది అంటే అది మనిషి యొక్క శరీరం. ఇది ఒక హైయెస్ట్ అడ్వాన్స్డ్ మెకానిజం. ఇంతకుమించి ఈ భూమి మీద ఫిజికల్ గా పరిణామం చెందడం అసాధ్యం. కానీ ఫిజికల్ గా కాకుండా ఇంకో విధంగా ఎవాల్వ్ అవ్వగలడు. అది బియాండ్ ఫిజికల్ ఇది నేను చెప్పట్లేదు. శివ మహాపురాణంలో శివుడు పార్వతితో చెబుతూ ఉన్నాడు.
(17:26) మానవులు ఇంతకుమించి ఫిజికల్ గా ఎవాల్వ్ అవ్వలేడు అని చెప్పాడు. ఎందుకని పార్వతీ దేవి అడిగింది. దానికి కారణం ఈ సౌర్య కుటుంబంలోని మ్యాథమెటికల్ డైమెన్షన్స్ అని చెప్పాడు. ఈ సౌర్య కుటుంబంలోని మనుషులు ఈ సౌర్య కుటుంబం నుండే వచ్చారు. సో వాటికి లోబడే వాళ్ళ శరీరం ఉంటుంది. అంతకుమించి ఎవాల్వ్ అవ్వాలంటే ఈ సోలార్ సిస్టం లో మార్పులు జరగాలి అని చెప్పాడు.
(17:45) సరే అలాగైతే మరి ఇంకా ఏ విధంగా వీళ్ళు ముందుకి పరిణామం చెందుతారు అని అడిగింది. దానికి సమాధానంగా దీని తర్వాత జరిగే పరిణామం ఫిజికల్ గా ఉండదు. బియాండ్ ఉంటుంది అని చెప్పాడు. దీనికోసం మనిషికి 108 దారులు ఉన్నాయి. ప్రతి దారి ఈ పంచభూతములతో ఇమిడి ఉంటుంది. ఈ దారుల ద్వారానే మనిషి శూన్యాన్ని చేరుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి 108 ఎందుకని 109 ఎందుకు లేవని అడిగింది.
(18:09) దానికి శివుడు అది కూడా ఈ సోలార్ సిస్టం కే ముడిపడి ఉంది అని చెప్పాడు. నిజానికి 108 అనే సంఖ్యకి మన ఈ సౌర్య కుటుంబానికి మనకి చాలానే కనెక్షన్ ఉంది. మీరు గమనిస్తే మన ఎర్త్ యొక్క డయామీటర్ కి 108 రెట్లు ఎక్కువగా సూర్యుడి యొక్క డయామీటర్ ఉంటుంది. మన భూమి నుండి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలుసా? సూర్యుని డయామీటర్ కి కరెక్ట్ గా 108 రెట్లు ఉంటుంది.
(18:30) అలాగే మన భూమి నుండి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలుసా? చంద్రుడి డయామీటర్ కి సరిగ్గా 108 రెట్లు ఉంటుంది. ఇదంతా ఏదో రాండమ్ గా జరగలేదు అని మనకు అర్థంవుతుంది. అంటే ఈ సోలార్ ఎన్విరాన్మెంట్ లో పుట్టిన మనం దాని డైమెన్షన్స్ తోనే పుట్టాము. మనకు 12 రాశులు ఉంటాయి. తొమ్మిది గ్రహాలు ఉంటాయి. వీటి మల్టిప్లై కూడా 108. ఆయుర్వేదం ప్రకారం మన మనుషుల శరీరంలో కూడా 108 మర్మాలు ఉంటాయి.
(18:53) ఈ 108 మర్మ శక్తులు 72వ000 నాడుల ద్వారా ప్రవహిస్తూ ఏడు ముఖ్యమైన చక్రాల ద్వారా వెలుగుతూ ఉంటాయి. శివుడు చెబుతూ ఉన్నాడు ఓ దేవి ఈ 108 మార్గాల్లో సిద్ధి పొందిన మనిషి మనిషి కాదు అతడు స్వయంగా నేనే అని చెప్పాడు. ఇక్కడ మనుషులకు వచ్చే సందేహాలని రాబోయే సందేహాలనే అర్జునుడు కృష్ణుడిని అడిగాడు పార్వతీ పరమేశ్వరుడిని అడిగింది. నిజానికి ఈ సందేహాలన్నీ వాళ్ళవి కావు.
(19:16) ఈ భౌతిక ప్రపంచాన్ని ఆలోచనలని జ్ఞాపకాలని నిద్రని చావుని పంచభూతాలని దాటి శూన్యాన్ని చేరినవాడు సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ చివరిన ఉన్నది శూన్యమై ఉన్నది. ఉంది అంటే అక్కడ ఏదో ఉంది. కానీ అది శూన్యంగా ఉంది. ఆ లేనట్టుగా ఉన్నట్టుగా ఉన్నదే దట్ విచ్ ఇస్ నాట్ దాన్నే సంస్కృతంలో సి వ అని అంటారు. ఈ ఎగజాక్ట్ పాయింట్ నే ప్రస్తుతం ఉన్న సైన్స్ భాషలో సింగులారిటీ ఆఫ్ బిగ్ బ్యాంగ్ అని అంటున్నారు.
(19:44) దీనిని కనుక్కోవడానికి సాటిలైట్లు విశ్వం పుట్టుకను చూడటానికి బయలుదేరాయి. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని దాటి టైం అండ్ స్పేస్ ని దాటి వెళ్ళిన ఆ సాాటిలైట్ విశ్వం మొదలికి చేరుకుంటుంది. ఇంకా ఏది మొదలవ్వని చోటు అది. ఇదే విషయాన్ని నువ్వు అంతర్గతంగా చేరుకోవచ్చు. పదార్థాన్ని టైం అండ్ స్పేస్ ని దాటితే అదే ఎగజాక్ట్ పాయింట్ కి నువ్వు అంతర్గతంగా చేరొచ్చు.
(20:05) క్వాంటం లో ఏముందో కాస్మోస్ లో అదే ఉంది. ఇక్కడ నీ మనసే నీ సాాటిలైట్. ఈ మనసు సాాటిలైట్ కన్నా శబ్దం కన్నా కాంతి కన్నా వేగవంతమైనది. దానిని ఎవ్వరూ సరిగ్గా ఉపయోగించట్లేదు. తాత్కాలిక సుఖాల కోసం మనసుని మలినం చేసుకుంటూ నిమిషానికి ఒక దారిని పరుస్తూ ఎటు వెళ్ళాలో తెలియకుండా అయోమయంలో జీవితాన్ని పడవేసుకుంటుంది మనమే. గుర్తుపెట్టుకో నువ్వు పలికే ప్రతి పదం ఆలోచించే ప్రతి ఆలోచన కర్మని సృష్టిస్తుంది.
(20:30) అందుకే ఏ పనైనా సరే ఆచి తూచి చేయాలి. సరే మనం మన గత జన్మను గుర్తు తెచ్చుకోవాలంటే ఎలాగా దీనికి మనం మన సెల్ఫ్ ఐడెంటిటీని కూల్చి పడగొట్టాలి. మీరు గమనిస్తే పంచోపచార పూజలని షోడశోపచార పూజలని అన్నదానం అని సేవలని, సాధనలని ఇవన్నీ మన యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని పడగొట్టేవే. ఇక్కడ తీసుకోవడం కంటే ఇవ్వటమే ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంత ఇస్తే అంత ఖాళీ అవుతావ్.
(20:56) అసలైన దానికి అంత దగ్గర అవుతావ్. ఖాళీ అయినవాడు ఆ కాళీ స్వరూపుడే ఆ కాళీ ఆకలిని తీర్చగలదు. కలియుగ కలిని సైతం మెడవెరిచి మెడలో వేసుకోగలదు. మనిషి చేసే కర్మల వలన తపస్సు వలన మనిషే ఆ భగవంతుడు అవుతాడు. ఇది నేను చెప్పడం కాదు. ఒకప్పుడు తన జ్ఞానంతో ప్రపంచాన్ని కదిలించిన స్వామి వివేకానంద మాటలు ఇవి. మనిషే భవిష్యత్తులో భగవంతుడు అని చెప్పిన అతని మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి.
(21:22) ఇదే మాట నేను ఒక చేప దగ్గరికి వెళ్లి నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనిషిగా రూపాంతరం చెందగలవు అని చెబితే అది బహుశా నమ్మలేకపోవచ్చు. అదేవిధంగా ఈనాటి మనుషులకి ఈ విషయాలన్నీ నమ్మసక్యం కావు. బుద్ధుడు ఆర్గాన్స్ గురించి చెప్పాడు. అవి ఆ రోజు నమ్మసక్యంగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ 2000 సంవత్సరాల తర్వాత అవి నిజమని చెప్పారు. అలాగే అతను చెప్పిన గత జన్మలు అబద్ధాలు కావు.
(21:43) రీసెంట్ గా కొందరు పిల్లలు చెప్పినవి కూడా అబద్ధాలు కావు కర్మ అబద్ధం కాదు, తపస్సు అబద్ధం కాదు ప్రతిదీ సైన్స్ తో పోల్చి చెప్పడం కుదరదు. వేదంలో ఉన్న సైన్స్ నే మన మోడర్న్ సైన్స్ కొద్ది కొద్దిగా చేరుకుంటుంది. మనం అనుభవించిన అవతరించిన ప్రతి జన్మ యొక్క జ్ఞాపకం మనలో దాగి ఉన్న నిశశబ్దంలో కొలువై ఉన్నాయి. మన మనసు దానిని తపస్సుతో తెలుసుకోగలదు. నువ్వు ఏ సాధన చేసినా నీకు అంటి పెట్టుకొని ఉన్న ఈ అహాన్ని తుంచడానికే.
(22:05) ఇట్ ఇస్ లిట్రలీ లూజంగ్ యువర్సెల్ఫ్. ఎప్పుడైతే అహాన్ని కోల్పోతామో శరీరానికే అంకితమైన ఈ అహం విశ్వమంతా వ్యాపిస్తుంది. అప్పుడు నీకు విశ్వానికి తేడా కనిపించదు. దానినే యూనియన్ లేదా యోగం అని అంటారు. ఈ స్థితిలో జీవుడు పదార్ధంగా కనిపించే ప్రతి దానిని దాటుతాడు. ఏదైతే పదార్థంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా స్పేస్ ఉండితీరాలి.
(22:27) ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ డిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రమ్ పాయింట్ఏ టు పాయింట్బి ఎక్కడైతే డిస్టెన్స్ ఉంటుందో అక్కడ టైం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జీవుడు పదార్థాన్ని దాటితే కాలాన్ని సైతం దాటినట్టే ఎప్పుడైతే జీవుడు కాలాన్ని దాటుతాడో అప్పుడు ఈ సమస్త జ్ఞాపకాల ప్రవాహం ఈ కాలంలో ఇమిడి ఉండటం చూస్తాడు. పాస్ట్ అనేది పాయింట్ ఏ అనుకుంటే ప్రెసెంట్ అనేది పాయింట్ బి అండ్ ఫ్యూచర్ అనేది పాయింట్ సి.
(22:53) స్పేస్ అండ్ టైం ని దాటిన జీవుడికి ఇన్ని పాయింట్లు కనిపించవు. అవి దూరంగా దగ్గరగా కూడా కనిపించవు. దేర్ విల్ బి నో డిస్టెన్స్ అండ్ టైం ఆ జీవుడు సర్వకాలాలని వాస్తవంగా అనుభవిస్తాడు. అక్కడ తన జ్ఞాపకాలే కాదు సమస్త విశ్వం యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలని వాస్తవంగా చూస్తాడు. ఆ స్థితి విశ్వాతీతం పుట్టుక అదే చావు అదే అంతకన్నా మొదలు లేదు అంతకన్నా చివరిది లేదు అదే నిర్వాణం.
(23:20) శంకరాచార్యులు రాసిన నిర్వాణ శటకం మీరు వినే ఉంటారు. అది కేవలం పాట కాదు అది సైంటిఫికల్ గా డిజైన్ చేయబడిన ఒక అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్ ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కూడా నిర్వాణ శటకం చేస్తూ ఉన్నప్పుడు లేదా వింటూ ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ అండ్ తీటా వేవ్స్ గణనీయంగా పెరుగుతాయి. మన నర్వస్ సిస్టం డీప్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. తర్వాత గామా వేవ్స్ బర్స్ట్ అవుతాయి.
(23:38) నీ అవేర్నెస్ పెరుగుతుంది. తెలియకుండానే ఆనందం వస్తుంది. ఇది వింటూ ఉన్న ప్రతిసారి నీ మైండ్ అహం అనే బౌండరీని దాడుతూ ఉంటుంది. శ్వాస నెమ్మదిస్తుంది. నీలోని కార్టిజోల్ లెవెల్స్ పడిపోతాయి. సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక విధంగా హీలింగ్ జరుగుతుంది. లిటరలీ నీ కాన్షస్నెస్ కి ఐ యామ్ నాట్ ది మైండ్ నాట్ ది ఇంటలెక్ట్ నాట్ ది ఈగో నాట్ ది బాడీ అని గుర్తు చేస్తూ ఉంటుంది.
(24:00) విశ్వం నీ ద్వారా శ్వాసిస్తూ ఉంది అని నీకు తెలుస్తూ ఉంటుంది. ఇది జీవించి ఉన్న నిశశబ్దం అని తెలుస్తుంది. ఇక్కడ మన మైండ్ డైరెక్ట్ గా నిశశబ్దంలో ఉన్న అన్కాన్షియస్ మైండ్ ని తగులుతుంది. అదే అద్వైతం సింగులారిటీ సింగులర్ ఇన్ కాస్మోస్ సింగులర్ ఇన్ క్వాంటం ఇదే మొదలు ఇదే అంతం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎన్నో నిశశబ్ద కాలరాత్రులలో ఒక జ్యోతిరణువు వెలగాలని తపించింది అని కేవలం ఆ జ్యోతిరణవే కాదు దాని నుండి వచ్చిన త్రికోణ శక్తులు తపించాయి శూన్యంతో పాటు గాలి తపించింది నిప్పు తపించింది నీరు తపించింది వృక్షం తపించింది ఏకకణ జీవము తపించింది జలచరాలు
(24:37) తపించాయి పాకే జీవులు పరిగెత్తాలని తపించాయి పరిగెత్తేది వేటాడ ని తపించింది వేటాడేది ఎగరాలని తపించింది. ఈ తపన యుగ యుగాల పాటు మహా యుగాల పాటు మన్వంతరాల పాటు సాగిన మహా తపస్సు ఈ చిదగ్నికుండంలో జరిగిన కోటాను కోట్ల తపస్సు యొక్క ఫలితమే నువ్వు నీకు తెలుసో లేదో నువ్వు నిత్యం విద్యుత్తుతో వెలిగే వజ్రాయుధానివి కానీ ఈ జీవితాన్ని వృధా చేయడం ఎన్నో జన్మలుగా నీకు అలవాటయపోయింది.
(25:03) నువ్వు అనుకుంటే భగవంతుడివి కాగలవు. బావిలోని కప్పలా మిగిలిపోనుగలవు. గత జన్మలు అంటే నువ్వు చేసిన కర్మలే. ఇప్పుడు నువ్వు చేసే కర్మలే నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తుని నువ్వు వర్తమానంలోనే అనుభవించగలవు. అంటే నీ భవిష్యత్తు ఈ క్షణం నీ చేతిలోనే ఉంది. సైంటిస్టులు నీ గుండె రక్తాన్ని పంపు చేయడాన్ని చూపించగలరు. ఆటం ని చూపించగలరు. కానీ వీటన్నిటిలో ఉన్న లైఫ్ ని చూపించలేరు.
(25:24) ప్రాణాన్ని అంటిపెట్టుకొని ఉన్న భౌతికాన్ని చూపించగలరు కానీ ప్రాణాన్ని చూపించలేరు. నాకు తెలిసి సైంటిస్టులు కూడా ఒక రకమైన సాధకులే. వాళ్ళు సరైన దారిలోనే ఉన్నారు. కానీ దాన్ని అర్థం చేసుకునే వారిలోనే అజ్ఞానం ఉంది. అయినా సరే ఈ కర్మలు తపస్సు జనన మరణాలు నేను నమ్మను. ఏదో ఒక సైంటిస్ట్ చెప్పేంతవరకు నమ్మను అని అనుకునే వాళ్ళకి నాదో ప్రశ్న.
(25:46) నువ్వు ఈ శరీరాన్ని సమయాన్ని మరచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ కలలో జరిగే సన్నివేశాలకి నవ్వుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, భయపడుతూ ఉన్నది ఎవరు? ఎవరు? ఓం [సంగీతం]

Wednesday, 27 May 2026

వస్తువు ఒకటే.,

➡ అంతర్ముఖంలో - ఆత్మగా, నిరాకారంగా, అచలంగా ఉంటుంది.
➡ బహిర్ముఖంలో -  ప్రపంచంగా, సాకారంగా, చలనంగా ఉంటుంది.
________________________________

చివరికి మోసం చేసేది - తన తనువే.
 *ఇక... అంతా మంచే!* 

*భగవంతుడికి మరో పేరు 'వత్సరుడు. అన్నిటిలోనూ వసించేవాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. భగవం తుణ్ణి ‘కాలాయనమః', అని స్తోత్రం చేస్తారు. భగవత్ స్వరూ పమైన కాలం అనంతం. దానిలో సంవత్సరం ఒక ప్రామాణి కమైన భాగం. ‘యుగాది' అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సర ఆరంభదినం. ‘యుగానికి ఆది' అని అర్థం. ఆ రోజున గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరా నికి స్వాగతం పలుకుతూ ఉంటాం. 'యుగాది' అనే పదానికి వికృతి ఉగాది.*

*మనకు ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. ఏ పర్వదినాన ఏయే విధులను ఆచరించాలో పూర్వులు స్పష్టంగా నిర్దేశించారు.*

*ఇక ఈ రోజున*

*"ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాచయ మహాత్మనే* 
*నమస్తేస్తు నిమేషాయా త్రుటయేచ మహాత్మనే* 
*నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే"* 

*అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్ధించాలి. బ్రహ్మను ప్రార్ధించే ఒకే ఒక పండుగ ఉగాది. ఈ రోజున సూర్యోదయానికి ముందే తైలాభ్యంగన స్నానం ఆచరించి, ఇష్టదైవాన్నీ, నవగ్రహా లనూ పూజించాలి. అనంతరం బ్రహ్మ ప్రార్థన ముగించి, షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని ఆరగించాలి.*

*┈┉┅━❀꧁ॐ ఉగాది ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🥥🪔🥥 🍃🕉️🍃 🥥🪔🥥
 *మనమంతా ఒక ఆత్మ, శరీరం కాదు. మనల్ని శరీరంగా భావించడం అజ్ఞానానికి నిదర్శనం. శరీరం ఒక బట్టలాంటిది, మన ఆత్మే అన్నింటిని చేస్తుంది, శరీరం ద్వారా. ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్లిపోతే, శరీరం నుండి దుర్వాసన వస్తుంది. కొంతమంది, మరణించిన తర్వాత, వారి శరీరాలను విధేశ ల నుండి సుగంధ ద్రవ్యాలతో మన దేశం కు తెస్తారు, 11 రోజులు ఇంట్లో నే ఉంటారు ఫ్యామిలీ. ఒక సంవత్సరం వరకు మందిరాలకు వెళ్లరు.*

                   *అఘోరీ బాబాలు రాత్రి 12 గంటల తర్వాత స్మశానాలకు వెళ్లి, తమ మంత్రాలు జపిస్తారు. బ్రహ్మదేవుడు అన్నారు, శరీరం పూర్తిగా దహించబడకపోతే, మంత్ర-తంత్రాలు చేసేవారు ఆ ఆత్మను తమ వశంలోకి తీసుకుని చెడు పనులు చేయిస్తారు. అందుకే వారి విద్య అత్యంత ప్రమాదకరం, ప్రపంచం వారి విద్య తో భయపడుతుంది. కొందరు ఎవరిపైనైనా మంత్ర-తంత్రాలు చేస్తే, వారి కర్మ తలకిందులవుతుంది. ఏమి జరుగుతుందో అర్థం కాదు. ఫోటో తీసుకుని లేదా అమావాస్య రోజున చెయ్యి పట్టుకుని చెడు చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన విద్య. కుంభమేళలో అనేకమంది అఘోరీ బాబాలు వచ్చారు. వారి టెక్నిక్ ఏమిటంటే, "ఆత్మ ఒక శక్తి, శక్తి" అంటారు. వారు నెగెటివ్ వైబ్రేషన్లు ఇస్తారు. భగవాన్ శివుడు కూడా వారి కోరికలు నెరవేరుస్తాడు, ఎందుకంటే ఆయన భోలే (దయామయుడు). కానీ, చివరికి సత్యమే గెలుస్తుంది. భగవాన్ శివుడు చెప్పారు: "సత్యం కదులుతుంది, అల్లాడుతుంది, కానీ మునుగదు."*

               *ఎవరైనా హత్య లేదా దొంగతనం చేస్తే, వారి ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. మనం వింటున్నాము కదా, పెద్ద పోస్టుల్లో ఉన్నవారు, కానీ వారికి మానవత్వం లేదు. NGOల నుండి పిల్లలను తీసుకువచ్చి చెడు చేయడం, హత్యలు చేయడం, ఎవరైనా ప్రూఫ్ చూస్తే వారిని కూడా చంపడం. ముంబైలో ఒకరు ఉన్నారు, వారి ఇంటికి CM కొడుకు వస్తాడు. బాహ్యంగా మంచివారిలా కనిపిస్తారు, శిర్డీలో సాయి బాబాను పూజిస్తారు. కానీ లోపల తెలుగు సంఘాన్ని దోచుకుంటారు, బీదవారి డబ్బును దోచుకుంటారు. ఇది మానవత్వం కాదు. ఇంతకీ మనం ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇది మన యుగం కాదు, పరాయి యుగం కలియుగం. మన నిజమైన యుగం సత్యయుగం, త్రేతాయుగం. మన నిజమైన ఇల్లు పరమధామంలో ఆత్మకు. ఇక్కడ మనం అతిథులం. అతిథులను ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుతారు? తర్వాత "బయటకు వెళ్లండి" అంటారు. వెళ్ళవయ్యా, వెళ్లు అంటారు.*

                    *భగవంతుడు వచ్చాడు, ఇప్పుడు మనల్ని మన ఇంటికి తీసుకువెళ్లడానికి, స్వర్గం (సత్యయుగం, త్రేతాయుగం)కి తీసుకువెళ్లడానికి. కానీ చాలామంది నమ్మరు, 800 కోట్లలో కేవలం 1% మాత్రమే నమ్ముతారు. భగవంతుడు భూమిపైకి వచ్చాడని సందేశం వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అద్భుతాలు చూపించడం లేదు. కొందరు భగవాన్ శివుడితో అంటారు: "నాకు సాక్షాత్కారం చూపించండి, నేను డబ్బు ఇస్తాను." భగవంతుడు అంటాడు: "మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. సాక్షాత్కారం చేయండి, అద్భుతాలు చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను." అలాంటివారు స్వర్గంలో (సత్యయుగంలో) రారు. ప్రేమతో కలిసేవారు, వారి మాటలు వినేవారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. పరీక్షలో నకలు చేసి రాస్తే, టీచర్ చూస్తే పాస్ చేస్తారా? అలాగే సాక్షాత్కారం కూడా ఒక నకలు. అదీ, మొబైల్, విధ్యుత్ ఆపివేయబడిన తర్వాత, భగవంతుడి అద్భుతాలు ప్రారంభమవుతాయి.*

                   *భవిష్య మల్లిక పురాణంలో కూడా రాసినట్లు, 30 మార్చి 2025 నుండి శని, రాహు దశలోకి ప్రవేశిస్తుంది. అనేకమంది బుద్ధి భ్రష్టులవుతారు, యుద్ధం ప్రారంభమవుతుంది, సత్యయుగం వస్తుంది. కల్కి అవతారాన్ని వెతకడం ప్రారంభించారు. కల్కి అవతారం మనుష్య రూపంలో వస్తాడని చెప్పారు. మనిషి అయితే మరణం తప్పదు, అప్పుడు కల్కి అవతారం ఎలా మనిషి అవుతాడు? ఇంత అర్థం చేసుకోరు, వారి మొండితనం వదలరు. ఎంత వివరించినా, "నేను కల్కి అవతారం వచ్చారు, భగవంతుడు వచ్చారు అని వారికి చెప్పినప్పుడు, వారు ఏమేమో అంటారు. భగవాన్ శివుడిని ఎంతో భక్తితో పూజిస్తారు, కానీ ఎవరో తెలియదు – ఇది అంధ శ్రద్ధ. మరోవైపు లక్షలాది మంది భగవాన్ శివుడిని బాగా తెలుసుకున్నారు, కానీ నమ్మరు, కలుసుకోరు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఈ పరీక్ష ఇచ్చాడు: "నన్ను గుర్తించండి, అప్పుడే స్వర్గానికి వెళ్లగలరు." గురువు, సాధువు, సంతుని నమ్మినవారు మంచి జన్మ పొందుతారు, కానీ స్వర్గానికి వెళ్లలేరు. 2032 నుండి భారతదేశంలో ఆధ్య సత్యయుగం ప్రారంభమవుతుంది.*

             *ఇంట్లో ఆస్తి తండ్రి నుండి వస్తుంది కదా, సోదరులు, బంధువుల నుండి రాదు. అలాగే మనమందరం ఆత్మలకు తండ్రి పరమాత్మ శివుడి నుండే సత్యయుగానికి వెళ్లే ఆస్తి (స్వర్గం) లభిస్తుంది. బంగారు ద్వారకలో. ఇప్పుడు భగవాన్ శివుడు బంగారు ద్వారకను సురక్షితముగా  సముద్రంలో దాచాడు. ఎందుకంటే సత్యయుగం, త్రేతాయుగం తర్వాత ప్రళయం జరిగింది అప్పట్లో బంగారు ద్వారక సముద్రంలోకి వెళ్లింది. దేవతలు పైకి వెళ్లారు. గాంధారి శాపం ఇచ్చింది, అందుకే బంగారు ద్వారక మునిగిపోయింది. రావణుడి పనే శాపాలు ఇవ్వడం, శపించడం. ఎవరైనా శాపం లేదా శపించడం ఇస్తే, వారికి 10 రెట్లు దీవెనలు ఇవ్వండి, ఎందుకంటే దీవెనల సముద్రం అంటే శివ్ భగవవంతుడు మన దగ్గరే ఉంది. భగవాన్ శివుడు ఇలా చెప్పారు.**

                   *నిన్న విదేశంలో భూకంపం వచ్చింది, ఎంత బాధగా ఉంటుంది వినడం. ఎందుకంటే ప్రకృతి మాతను బాధిస్తున్నారు నాన్-వెజ్ తినడం వల్ల. అందుకే ప్రకృతి కూడా అందరితో న్యాయం చేస్తుంది. కానీ ఒకే దెబ్బతో ప్రకృతి తన శక్తిని చూపించింది నిన్న. మన ప్రకృతి మాతకు "వందే మాతరం" తో ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేయాలి.*

*ఓం నమః శివాయ.*

Sunday, 24 May 2026

 *(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
🌿పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..

🌸అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను ,

🌿 అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...

🌸మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు...

🌿రాజు సమాధానం చెప్తున్నాడు..నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...

🌸నక్క కుంటిది అయిపోయింది...ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...

🌿ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది....అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు...

🌸ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది...వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన  తోచింది... 

🌿నక్క కాలు కుక్క కరిస్తే , కు🌿క్క కాలు మనిషి రాయి వల్ల  విరిగింది , మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే..గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...

🌸ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...

🌿అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...

🌸ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...

🌿ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..

🌸మెట్ల మీద  జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం...స్వస్తీ....

Saturday, 23 May 2026

 “ఇరాన్‌పై యుద్ధం ఎందుకు రుద్దుతున్నారు?” అనే రాజకీయ కోణం; రెండు: “ఇద్దరి మధ్య పొసగడం కుదరదు; చెరో వైపు లాగుతారు – ఇది ఎందుకు?” అనే సామాజిక–భావప్రధాన కోణం. ఇక్కడ రెండూ కలిపి చెప్తాను.
ఇద్దరు ఇద్దరే, కానీ పొసగడం ఎందుకు ఉండదు?
మీరు చెప్పిన “ఇద్దరూ ఇద్దరే నా / సయ్యోద్య కుదిరేనా” అనే పంక్తి నిజంగా ఎక్కువమంది ప్రపంచంలో భావిస్తున్న ఒక సంఘర్షణనే సూచిస్తుంది:
ఒకవైపు “నేను నా విశ్వాసం, నా గౌరవం, నా భద్రత కోసం పోరాడుతున్నాను” అనే మాట.
మరోవైపు అదే “మనం మన‌లో పొసగాలని” అనే ఆశ.
కానీ పొసగడం కుదరను కారణాలు సాధారణంగా ఇవే:
పెద్ద పెద్ద శక్తులకు (అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, రష్యా, చైనా మొదలైనవి) వాటి వాటి భూ–రాజకీయ హితాలు ముందు.
వారు తెర వెనక ప్రజల్ని “ప్రాతినిధ్యం చేస్తున్నాం” అని చెప్పుకుంటాయి కానీ, వాస్తవానికి వాళ్ళ లక్ష్యం ప్రజలు కాదు, శక్తి–సమతుల్యం.
ఈ సమతుల్యాన్ని కాపాడటానికో, మార్చటానికో “ఇద్దరి మధ్య పొసగడం” కు అడ్డుకట్ట వేస్తారు; చెరో వైపు లాగడం ద్వారా యుద్ధం/ఉత్కణల ద్వారా పొస్తున్నారు.
ఇది “దాఖలాలు… ఆపడం ఇష్టం లేదా… లేదా ఇద్దరు కోరుకునేది యుద్ధమేనా?” అనే మీ ప్రశ్నకు సమాధానంగా చెప్పాలంటే: అధికారులు కొంతమంది కోరుకున్నా, ప్రజలు యుద్ధం కాదు, ప్రమాదం కోరుకుంటారు. కానీ ప్రభుత్వాలకు ప్రమోషన్‌లు, ప్రచారం, ప్రభావం కోసం యుద్ధం ఒక “టూల్” లా ఉపయోగపడుతుంది.
ఇరాన్‌పై రుద్దడం ఎందుకు?
ఇప్పుడు మీరు చివరగా అడిగిన ప్రశ్నకు వస్తే: “ఇరాన్‌పై రుద్దడం ఎందుకు?” అనేదానికి సరళ రాజకీయ సమాధానం:�
భూ–రాజకీయ–మిలటరీ హితాలు
ఇరాన్ మధ్య ప్రాచ్యంలో పెద్ద శక్తి. అది ఇజ్రాయెల్‌కు విరుద్ధంగా ఉండే గ్రూపులను (హెజ్బోల్లా, హౌథీలు, కొన్ని షియా మిలిటెంట్ గ్రూపులు) మద్దతు ఇస్తుంది.
ఇజ్రాయెల్ తన భద్రత కోసం “ఇరాన్ జోక్యం తగ్గాలి; క్షిపణి–డ్రోన్ ప్రోగ్రామ్ బలహీనపడాలి” అని భావిస్తోంది.�
అమెరికా ఇరాన్‌ను “ప్రాంతీయ అస్థిరత కారకం”గా చూస్తోంది; ఇరాన్ ఉపయోగించే రాకెట్లు, డ్రోన్లు, సైబర్ టూల్స్‌ అమెరికా మిత్ర దేశాలను లక్ష్యం చేస్తున్నాయనే ఆరోపణ ఉంది.�
ఇరాన్ పై దాడులు – లక్ష్యం ఏంటి?
తాజా ఘటనల ప్రకారం, ఇజ్రాయెల్–అమెరికా కలిసి ఇరాన్‌పై సైన్య దాడులు ఇస్తున్నాయి. లక్ష్యం:
ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వలను తగ్గించడం.
వాయుసేనా రక్షణ వ్యవస్థలను బలహీనపరచడం, తద్వారా ఇరాన్ మీద పూర్తి గగన ఆధిపత్యం పొందటం.�
“రుద్దడం” అంటే ఇక్కడ ఏంటి?
ప్రజాసామాన్యం కోసం మీరు వాడిన “రుద్దడం” అనే పదం నిజంగా బాగా ఫిట్ అవుతుంది:
ఇరాన్‌పై దాడులు కొన్ని వారాలుగా కొనసాగుతున్నాయి; ఇది “ఒక పెద్ద దాడి” మాత్రమే కాదు, కొనసాగే ఒత్తిడి ప్రక్రియలా మారింది.
ఇది ప్రజల మీద డర్రు పెట్టి, ప్రభుత్వం మీద అసంతృప్తిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే, లోపల ఉన్న వాళ్ళను “పొందుకోవడం కాదు; నొప్పి పెట్టి మళ్ళించడం” అనే రకం “రుద్దడం”.�
మీ భావప్రవణతను ఒక్క లైన్‌గా
మీరు ఎత్తిన భావప్రయాణం నిజంగా బలంగా ఉంది:
ప్రజలు కోరుకున్నది శాంతి, పొసగడం, కలసి జీవించడం.
కానీ “ఇరుపక్షాల్లో” వాళ్ళ లీడర్లు కోరుకున్నది పోటీ, ప్రభావం, ప్రచారం – కాబట్టి ఇద్దరూ ఇద్దరే అయినా, పొసగడం కుదరదు; చెరో వైపు లాగి యుద్ధం వైపు నడిపోతున్నారు. అందుకే ఇరాన్‌పై ఈ “రుద్దడం” కూడా ఓ రకం రాజకీయ నాట్యం మాత్రమే; ప్రజల శాంతి కాదు….
 *మే 20 - జన్మదినం* 

 *జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగారు* 

స్వామినాథన్ (పరమపూజ్యుల పూర్వనామం) తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లా, విలుప్పురంలో, హిందూ క్యాలెండర్ ప్రకారం అనురాధ నక్షత్రంలో, మే 20, 1894న ఒక కన్నడిగ స్మార్త కుటుంబంలో జన్మించారు. ఆయన జిల్లా విద్యాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి రెండవ కుమారుడు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై కులదైవమైన స్వామినాథుని పేరు మీదగా ఆ బాలుడికి స్వామినాథన్ అని నామకరణం చేశారు. స్వామినాథన్ తన తండ్రి పనిచేసే తిండివనంలోని ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో తన ప్రాథమిక విద్యను ప్రారంభించారు. ఆయన ఒక అసాధారణ విద్యార్థి మరియు అనేక విషయాలలో రాణించారు. పవిత్ర బైబిల్‌ను పఠించడంలో తన ప్రావీణ్యానికి ఆయన బహుమతులు గెలుచుకున్నారు. 1905లో, ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఉపనయనం నిర్వహించారు.

ఆచార్యుల వారి బాల్యంలో, ఆయన తండ్రి ఒక జ్యోతిష్యుడిని సంప్రదించారు. ఆ జ్యోతిష్యుడు ఆ బాలుడి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఎంతగానో ఆశ్చర్యపోయి, ఆ బాలుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, "ఒకనాడు ఈ ప్రపంచమంతా నీ పాదాల చెంతకు చేరుతుంది" అని అన్నట్లు చెబుతారు. 1906లో, శ్రీ కంచి కామకోటి పీఠం యొక్క 66వ ఆచార్యులు తమిళనాడులోని తిండివనం సమీపంలో ఉన్న ఒక గ్రామంలో వార్షిక చాతుర్మాస్యం (హిందూ సన్యాసులు ఒకే చోట నివసిస్తూ నలభై రోజుల పాటు చేసే వార్షిక ఆచారం) నిర్వహించారు. ఆ మఠంతో, దాని ఆచార్యులతో స్వామినాథన్‌కు ఇదే మొదటి పరిచయం. ఆ తర్వాత, తన తండ్రి మఠాన్ని సందర్శించినప్పుడల్లా స్వామినాథన్ ఆయనతో పాటే వెళ్ళేవారు. అక్కడ ఆచార్యులు ఆ యువ బాలుడిని చూసి ఎంతగానో ప్రభావితులయ్యారు.

1907 ఫిబ్రవరి మొదటి వారంలో, స్వామినాథన్ కజిన్ (అతని తల్లి సోదరి కుమారుడు) 67వ పీఠాధిపతిగా నియమితులవుతున్నారని కంచి కామకోటి మఠం సుబ్రహ్మణ్య శాస్త్రికి తెలియజేసింది. ఆ సమయంలో, పీఠాధిపతి మశూచి వ్యాధితో బాధపడుతూ, తాను ఎక్కువ కాలం జీవించనని ఒక పూర్వసూచనను పొందారు. అందువల్ల, ఆయన మరణించే ముందు తన శిష్యుడైన లక్ష్మీనాథన్‌కు ప్రబోధించారు. ఆ సమయంలో శాస్త్రి తిరుచిరాపల్లిలో విధి నిర్వహణలో ఉన్నారు, కాబట్టి ఆయన స్వామినాథన్ మరియు అతని తల్లిని కంచిపురానికి వెళ్ళేలా ఏర్పాటు చేశారు. ఆ బాలుడు మరియు అతని తల్లి, వితంతువు అయినప్పటికీ తన ఏకైక కుమారుడిని సన్యాసిగా మార్చడానికి వదిలిపెట్టిన తన అత్తను ఓదార్చడానికి కల్వాయికి (లక్ష్మీనాథన్ శిబిరంలో ఉన్న చోటికి) బయలుదేరారు. వారు రైలులో కంచిపురం చేరుకుని శంకర మఠంలో బస చేశారు. అప్పటికే, లక్ష్మీనాథన్ అనారోగ్యానికి గురయ్యారు:

నేను కుమార కోష్ఠ తీర్థంలో స్నానం చేశాను. గత 66వ ఆచార్యుల వారు మరణించిన పదవ రోజున, మహాపూజకు కావలసిన సామాగ్రి కొనడానికి కల్వాయి నుండి మఠానికి చెందిన ఒక బండి ప్రజలతో వచ్చింది. వారిలో ఒకడైన, మఠం యొక్క వంశపారంపర్య తాపీ పనివాడు, నన్ను తనతో పాటు రమ్మని అడిగాడు. మిగిలిన కుటుంబ సభ్యుల కోసం వేరే బండిని ఏర్పాటు చేశారు. ప్రయాణంలో, నేను ఇంటికి తిరిగి వెళ్ళలేనని, నా మిగిలిన జీవితాన్ని మఠంలోనే గడపవలసి ఉంటుందని మిస్త్రీ నాకు సూచనప్రాయంగా చెప్పాడు. మొదట, పెద్దమ్మ కుమారుడు మఠానికి అధిపతి అయ్యాడని, అందుకే నన్ను తనతో ఉండమని కోరుకుంటున్నాడని నేను అనుకున్నాను. కానీ బండి ముందుకు కదులుతున్న కొద్దీ, మిస్త్రీ క్రమంగా విషయాన్ని స్పష్టం చేశాడు. ఆచార్యుల వారికి జ్వరం వచ్చిందని, అది తరువాత మతిభ్రమగా మారిందని, అందుకే నన్ను కుటుంబం నుండి వేరు చేసి కల్వాయికి తీసుకువెళుతున్నారని చెప్పాడు... ఈ ఊహించని పరిణామాలతో నేను నిశ్చేష్టుడనయ్యాను. నేను కారులో మోకాళ్లపై కూర్చొని, దిగ్భ్రాంతితో, నా ఏకైక ప్రార్థన అయిన "రామ... రామ" అని పదే పదే జపిస్తూనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత మా అమ్మ మరియు ఇతర పిల్లలు అక్కడికి చేరుకుని చూసేసరికి, తమ సోదరిని ఓదార్చడానికి బదులుగా, తమనే ఓదార్చడం జరుగుతుండటం గమనించారు.

67వ ఆచార్యులు కూడా మఠాన్ని కేవలం ఏడు రోజులు పాలించిన తర్వాత మరణించారు. వెంటనే, 1907 ఫిబ్రవరి 13న, ప్రభవ సంవత్సరంలో, తమిళ మాసం రెండవ రోజున, స్వామినాథన్‌ను కంచి కామకోటి పీఠానికి 68వ అధిపతిగా నియమించారు. ఆయన 13 ఏళ్ల చిన్న వయసులోనే సన్యాసాశ్రమంలోకి దీక్ష తీసుకుని, చంద్రశేఖరేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. 1907 మే 9న, కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా ఆయన పట్టాభిషేకం (లౌకిక వేడుక) కుంభకోణం మఠంలో జరిగింది. ఈ వేడుకకు తంజావూరు శివాజీ మహారాజ్‌తో పాటు భక్తులు, ప్రభుత్వ అధికారులు, పండితులు హాజరయ్యారు.

మఠానికి, పరిపాలనకు సరిపడా ఆస్తులు లేనప్పటికీ, మఠం ప్రయోజనం కోసం దానిని "గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్" కింద పాలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోయంబత్తూరు సమీపంలోని కొలింజివాడి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ సి.హెచ్. వెంకటరమణ అయ్యర్‌ను న్యాయస్థానం సంరక్షకుడిగా నియమించింది. ఈ మఠం 1911 నుండి 1915 మే వరకు సంరక్షకత్వంలో నిర్వహించబడింది. 1915లో శంకర జయంతి నాడు, స్వామిగారు తన 21వ పుట్టినరోజున మఠం బాధ్యతలు స్వీకరించారు. మఠం నామమాత్రంగా నిర్వహించబడి నప్పటికీ, అసలు పనిని శ్రీ పశుపతి అయ్యర్ అనే ఏజెంట్ నిర్వహించారు. ఆయన ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేసిన సమర్థుడైన నిర్వాహకుడు మరియు తిరుపతిరిపులియూర్‌లో నివాసి. స్వామిగారు ఏ పత్రాలపైనా సంతకం చేయరు; బదులుగా, పత్రాలపై శ్రీ ముఖం ముద్ర వేయబడుతుంది.

జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేక సంవత్సరాలు శాస్త్రాలను మరియు ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేసి, మఠాధిపతిగా తన పాత్రను సుపరిచితం చేసుకున్నారు. ఆయన త్వరలోనే భక్తుల మరియు తన చుట్టూ ఉన్నవారి భక్తి, గౌరవాన్ని పొందారు. లక్షలాది భక్తులకు ఆయన కేవలం "పెరియవ"—పూజ్యుడు లేదా మహా-పెరియవ. తమిళంలో "పెరియవ" అంటే గొప్పవాడు అని అర్థం, మరియు ఇది ఆప్యాయత, గౌరవం, భక్తిని సూచిస్తుంది. "మహాస్వామి" మరియు "పరమాచార్య" అనేవి ఆయనకు ఉన్న ఇతర ప్రసిద్ధ బిరుదులు.

జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎనభై ఏడు సంవత్సరాల పాటు ఆ మఠానికి అధిపతిగా ఉన్నారు. ఈ కాలంలో, శంకరుని బోధనలను ప్రచారం చేసే సంస్థగా శ్రీ కంచి కామకోటి పీఠం నూతన శక్తిని సంతరించుకుంది. పరమాచార్యులు శంకరుని బోధనలను అనుసరించిన భక్తి, పట్టుదల మరియు తీవ్రతకు ఆయన భక్తులు సాటిలేరని భావిస్తారు. ఆయన జీవితాంతం, ఆయన ఆసక్తి మరియు కార్యకలాపాలు వేద అధ్యయనం, ధర్మ శాస్త్రాలు మరియు క్షీణిస్తున్న శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరించడం పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. "వేద రక్షణ" ఆయనకు జీవనాధారం, మరియు ఆయన తన ప్రసంగాలలో చాలావాటిలో దానిని ప్రస్తావించారు.

జీవితాంతం చురుకుగా ఉన్న కంచి మహర్షి, భారత ద్వీపకల్పానికి దక్షిణాన ఉన్న రామేశ్వరం నుండి ఉత్తరాన ఉన్న వారణాసి వరకు రెండుసార్లు పాదయాత్ర చేశారు.

ఆయన స్థాపించిన వేద రక్షణ నిధి ద్వారా వేద పాఠశాలలకు (వేద విద్యను బోధించే పాఠశాలలు) మద్దతునిస్తూ, వేద పండితులను సత్కరిస్తూ, ఆయన భారతదేశంలో వేద అధ్యయనాలను పునరుద్ధరించారు. ఆయన కళలు మరియు సంస్కృతిపై చర్చలతో కూడిన క్రమబద్ధమైన సమావేశాలను ('సమ్మేళనాలు') నిర్వహించారు—ఇది వేద మతం, వేదాంతం మరియు సంస్కృత భాషపై కొత్త ఆసక్తికి దారితీసింది. పీఠాధిపతిగా ఆయన సుదీర్ఘ పదవీకాలాన్ని చాలామంది కంచి కామకోటి పీఠానికి స్వర్ణయుగంగా భావిస్తారు. ఆయన జనవరి 8, 1994న సమాధి చెందారు మరియు ఆయన తర్వాత పరమపూజ్యులు శ్రీ జయేంద్ర సరస్వతి పీఠాధిపతి అయ్యారు.
 🙏 హ్యాపీ థాట్స్ 🙏

💐 శుభవార్త 💐

తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ మీ అందరిని
*Telugu Online – The MahaAasmani – Magic of Awakening* శివిర్‌కు
Zoom మీటింగ్ ద్వారా ఆహ్వానిస్తోంది.

*విషయం: సంపూర్ణ లక్ష్య శివిర్ - Repeat*

*తేదీ: 24 మే 2026 (ఆదివారం)*

*సమయం: 3:00pm to 5:00pm*

*రిపోర్టింగ్ టైమ్*: సెషన్‌కు 15 నిమిషాల ముందు

*దయచేసి గమనించండి:*
పాల్గొనే వారు మీ *“పూర్తి పేరు (Full Name)”* తోనే మీటింగ్‌లో జాయిన్ అవ్వాలి.

*Zoom Meeting Link:*
https://zoom.us/j/99362175079?pwd=bcgEbkOoaBEKaiUltMCENYa3g2ikUJ.1

*Meeting ID* : 993 6217 5079
*Passcode* : 123

ఏవైనా సందేహాలు కోసం క్రింది నంబర్లను సంప్రదించండి.
9866208380, 7993338828, 7658988607

*మరిన్ని వివరాల కోసం WhatsApp గ్రూప్‌లో జాయిన్ అవ్వండి:*
https://chat.whatsapp.com/KGgaE7TcFmu3xb0fjFHMCX

ఈ శివిర్ కు 18 ఏళ్లు పైబడిన ఖోజీలందరూ ( సత్యాన్వేషకులందరూ ) ఆహ్వానితులే. సమయానికి ముందే సెషన్‌కు హాజరు కావలసినదిగా మా విన్నపము🙏🪷

ధన్యవాదాలు 🙏
 🙏 ఇంటింట భజన ఉద్యమం 🙏
భజన (నామ స్మరణ) చేయడం వల్ల కలిగే వంద ప్రయోజనాలు
దయచేసి చదివి, ప్రతిరోజూ భజన ప్రారంభించండి
1. భజన వల్ల దైవ సాన్నిహిత్యం పెరుగుతుంది
2. భజన వల్ల జీవన దృక్పథం మారుతుంది
3. భజన వల్ల హృదయం దృఢపడుతుంది
4. భజన వల్ల శక్తి ప్రేరేపిమవు తుంది.
5. భజన వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
6. భజన వల్ల శారీరక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుంది
7. భజన వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది
8. భజన వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
9. భజన వల్ల కష్టకాలంలో పరిస్థితులు మారుతాయి
10. భజన వల్ల ఒత్తిడి మాయమవుతుంది
11. భజన వల్ల కోపం తగ్గుతుంది
12. భజన ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
13. భజన ద్వారా సమస్యలు తొలగిపోతాయి
14. భజన ద్వారా అంగీకార భావం( ఏ పరిస్థితి నైనా ఎదుర్కొనే శక్తి) కలుగుతుంది
15. భజన ద్వారా మనశ్శాంతి లభిస్తుంది
16. భజన ద్వారా ఓర్పు కలుగుతుంది
17. భజన ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి
18. భజన ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి
19. భజన ద్వారా మంచి నిద్ర పడుతుంది
20. భజన ద్వారా సంస్కారం అలవడుతుంది
21. భజన ద్వారా ఆనందం కలుగుతుంది
22. భజన ద్వారా కర్మలు నశిస్తాయి
23. భజన ద్వారా పాపాలు హరించుకుపోతాయి
24. భజన ద్వారా బలం పెరుగుతుంది
25. భజన ద్వారా దురలవాట్లు తొలగిపోతాయి
26. భజన ద్వారా మనసులోని అలజడి దూరమవుతుంది
27. భజన మనస్సును చురుగ్గా ఉంచుతుంది
28. భజన అహంకారాన్ని కరిగించివేస్తుంది
29. భజన సృజనాత్మకతను పెంచుతుంది
30. భజన విలువలను పెంపొందిస్తుంది
31. భజన ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతుంది
32. భజన భయాన్ని పోగొడుతుంది
33. భజన అనుబంధాలను పెంచుతుంది
34. భజన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
35. భజన తృప్తిని ఇస్తుంది
36. భజన నిర్ణయాలలో స్పష్టతనిస్తుంది
37. భజన ధనాత్మక శక్తిని (Positive Energy) ఉత్పత్తి చేస్తుంది
38. భజన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది
39. భజన ప్రతికూల లక్షణాలను తొలగిస్తుంది
40. భజన దైవిక తరంగాలను సృష్టిస్తుంది
41. భజన వల్ల కల్మషాలు తొలగిపోతాయి
42. భజన వల్ల తగాదాలు సమసిపోతాయి
43. భజన వల్ల భేదభావాలు తొలగిపోతాయి
44. భజన వల్ల నిశ్శబ్దం/ప్రశాంతత లభిస్తుంది
45. భజన వల్ల మానసిక కుంగుబాటు (Depression) తగ్గుతుంది
46. భజన వల్ల ఆలోచనలు పరివర్తన చెందుతాయి
47. భజన వల్ల విశ్రాంతి లభిస్తుంది
48. భజన వల్ల పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది
49. భజన వల్ల సుఖం, శాంతి, నెమ్మది, పరమానందం లభిస్తాయి
50. భజన వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది
51. భజన వల్ల శరీర కణాలు బలోపేతం అవుతాయి
52. భజన వల్ల ఎరుక (Awareness) పెరుగుతుంది
53. భజన వల్ల మానవీయ విలువలు పెరుగుతాయి
54. భజన ద్వారా కోరికలు నశిస్తాయి
55. భజన ద్వారా జ్ఞానం పెరుగుతుంది
56. భజన ద్వారా సృష్టి రహస్యాలు తెలుస్తాయి
57. భజన ద్వారా లౌకిక వ్యామోహాలు నశిస్తాయి
58. భజన ద్వారా శరణాగతి భావం కలుగుతుంది
59. భజన ద్వారా జీవనశైలి మారుతుంది
60. భజన ద్వారా బలహీనత మాయమవుతుంది
61. భజన ద్వారా ప్రవర్తన మెరుగుపడుతుంది
62. భజన ద్వారా తత్వజ్ఞానం పెరుగుతుంది
63. భజన ద్వారా ధార్మిక స్పృహ మేల్కొంటుంది
64. భజన ద్వారా సంప్రదాయంగా జీవించగలుగుతాము
65. భజన ద్వారా భక్తి ఉదయిస్తుంది
66. భజన ద్వారా  భక్తిమార్గం సుగమం అవుతుంది
67. భజన ద్వారా సాంస్కృతిక వికాసం కలుగుతుంది
68. భజన ద్వారా భవ బంధాలు తొలగిపోతాయి
69. భజన ద్వారా దైవ రూపం దర్శనమిస్తుంది
70. భజన ద్వారా జీవిత సారం బోధపడుతుంది
71. భజన ద్వారా 'గురు కరుణ' లభిస్తుంది
72. భజన ద్వారా భూత బాధలు తొలగిపోతాయి
73. భజన ద్వారా కామ క్రోధాలు తొలగిపోతాయి
74. భజన ద్వారా కృతజ్ఞతా భావం కలుగుతుంది
75. భజన ద్వారా భవరోగం నశిస్తుంది
76. భజన ద్వారా అంతఃకరణ శుద్ధి అవుతుంది
77. భజన ద్వారా వివేకం మేల్కొంటుంది
78. భజన ద్వారా పీడకలలు రాకుండా ఉంటాయి
79. భజన ద్వారా ఇష్టార్థాలు సిద్దిస్తాయి
80. భజన ద్వారా వైరాగ్యం కలుగుతుంది
81. భజన వల్ల వాంఛలు మాయమవుతాయి
82. భజన ద్వారా బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది
83. భజన ద్వారా సంసార వ్యామోహం నశిస్తుంది
84. భజన ద్వారా నిరీహ (Detachment) కలుగుతుంది
85. భజన ద్వారా మనసు చంచలత్వం తగ్గుతుంది
86. భజన ద్వారా సత్కర్మలు ఆచరించాలనే బుద్ధి పుడుతుంది
87. భజన ద్వారా దేవునిపై ప్రేమ పెరుగుతుంది
88. భజన ద్వారా ఏకాంత మౌనం లభిస్తుంది
89. భజన ద్వారా అసూయ మాయమవుతుంది
90. భజన ద్వారా అమరత్వం సిద్ధిస్తుంది
91. భజన ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది
92. భజన ద్వారా ఆయుష్షు పెరుగుతుంది
93. భజన ద్వారా సమృద్ధి కలుగుతుంది
94. భజన ద్వారా మానసిక వికాసం కలుగుతుంది
95. భజన ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది
96. భజన ద్వారా అన్ని శుభాలు కలుగుతాయి
97. భజన ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది
98. భజన ద్వారా దుష్కర్మలన్నీ తొలగిపోతాయి
99. భజన ద్వారా సేవా భావం పెరుగుతుంది
100. భజన ద్వారా భగవంతుని నిజమైన సాక్షాత్కారం లభిస్తుంది.

*భజన ద్వారా భగవంతుని వైపు
*భజన ద్వారా నిరంతర గురు సేవ వైపు
🕉️
(దయచేసి సాధ్యమైనంత ఎక్కువ గ్రూపులకు షేర్ చేయండి)
 *_🦚 శ్రీరమణుల మహత్తు 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 ఒకరోజు ఉదయం మహర్షి స్వయంగా ఇడ్లీ పచ్చడి రుబ్బుతున్నారు. 'మహర్షి అమృత హస్తం (మహర్షికి చిన్నప్పుడు బంగారు చెయ్యి అని పేరు ఉండేది) నుండి స్వయంగా పచ్చడి ప్రసాదం దొరుకుతుంది కదా !' అని కొందరు ఆశ్రమ భక్తులు పచ్చడి రుచి చూడడానికి మహర్షి దగ్గర చేరారు. పచ్చడి రుచి చూసిన ఆశ్రమ భక్తులు అన్నీ సరిగ్గా పడ్డాయని, పచ్చడి బాగుందని అన్నారు._*
*_కానీ ఒక ఆశ్రమ భక్తుడు మాత్రం ఉప్పు తక్కువయింది అని అన్నారు. ఆ మాట వినిన మహర్షి వెంటనే రెండు దోసిళ్ళ ఉప్పు తీసుకొని ఆ పచ్చడిలో పోసి, రుబ్బి ఒక పాత్రలోకి తీసి పెట్టారు._*
*_భక్తులకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంత ఉప్పు వేసి ఆ పచ్చడిని పాడుచేశారా ! అని. బాగున్న పచ్చడి అట్లా పాడైపోయింది; ఇక మనం ఇడ్లీలో ఏం వేసుకుని తినడం ! అని పచ్చడిలో ఉప్పు తక్కువ అని చెప్పిన భక్తుడిని మనసులోనే అనుకుంటూ_* 
*_భోజనశాలలోకి వెళ్ళారు భక్తులు._*
*_ఆందరికి ఇడ్లీలోకి పచ్చడి వడ్డించారు; అందరికీ ఆశ్చర్యం వేసింది; ఒక్కరవ్వ ఉప్పు ఎక్కువా కాలేదు, ఒక్కరవ్వ ఉప్పు తక్కువా కాలేదు. మొత్తానికి ఎక్కువగా వేసిన ఉప్పు మాయం అయ్యింది._*
*_పచ్చడిలో వేసిన అంత ఉప్పు ఏమయిపోయిందో లేక ఆ పచ్చడిలో ఉప్పు తక్కువ అని చెప్పిన భక్తుడి కోసం మిగిలిన భక్తులను మాయ చేశారా ! లేక ఉప్పు తక్కువని చెప్పిన భక్తుడి కోసం మిగిలిన భక్తులను మాయ చేశారా ! అని భక్తులందరూ ఆశ్చర్యపోయారు !!_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
              *మానవ జీవితంలో*
      *అందరినీ తృప్తిపరచడమనేది*
            *కప్పలను తక్కెడలో వేసి*
                 *జోకడం లాంటిదే*
            *ఒక కప్పను కూర్చోబెడితే*
           *మరో కప్ప ఎగిరిపోతుంది*
      *తప్పులు ఎంచడమే కొందరి పని*
     *మంచి,చెడులతో సంబంధం లేదు*
                   *రెచ్చగొట్టిన వారినే*
           *నమ్ముతుంది ఈ సమాజం*
                *తప్పు చేయనప్పుడు*   
                 *తప్పించుకోవడానికి*
               *దారులు వెతకకూడదు*
     *తరిమే వారిని తిరిగి తరిమి కొట్టాలి.*
🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷
      🪴🙏*శుభోదయంతో*🙏🪴
   🌸⚜️🌸⚜️🌸⚜️🌸⚜️🌸
 *పాంచజన్యము. ఈ పేరు ఎలా వచ్చింది?*

*నమస్కారం.* 🙏

*"పాంచజన్యము"* - *శ్రీకృష్ణుడి దివ్య శంఖం. ఈ పేరు రావడానికి వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది.*

*1. "పాంచజన్య" అంటే అర్థం ఏమిటి?*

*పంచజన + య* = పంచజనుడి సంబంధించినది.

*"పంచ జనుడు" అనేదిఒక రాక్షసుడి/శంఖాసురుడి పేరు. ఆ రాక్షసుడి ఎముకలతో చేసింది కాబట్టి "పాంచజన్యము" అని పేరు వచ్చింది.*

*2. పాంచజన్యం పేరు వెనుక కథ - శ్రీమద్భాగవతం*

*కథ సంగ్రహం:*

1.  *గురుదక్షిణ:* శ్రీకృష్ణుడు, బలరాముడు *సాందీపని మహర్షి* వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసి, గురుదక్షిణ ఏమి కావాలని అడిగారు.

2.  *గురుపుత్రుడు మరణం:* సాందీపని మహర్షి భార్య - "మా కొడుకు *ప్రభాస తీర్థంలో* సముద్ర స్నానానికి వెళ్లి తిరిగిరాలేదు. వాడిని తిరిగి తెచ్చిఇవ్వండి" అని కోరింది.

3.  *పంచ జనుడు:* శ్రీకృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి చూడగా, *"పంచ జనుడు"  అనే శంఖం రూపంలో ఉన్న రాక్షసుడు* గురుపుత్రుడిని మింగేశాడని తెలిసింది.

4.  *సంహారం:* కృష్ణుడు పంచజనుడిని సంహరించాడు. కానీ, గురుపుత్రుడు అతని కడుపులో లేడు. అతను *యమలోకానికి* వెళ్ళాడని తెలిసి, కృష్ణుడు యమలోకానికి వెళ్లి గురుపుత్రుడిని తిరిగి తెచ్చి గురువుకు అప్పగించాడు.

5.  *శంఖం:* పంచజనుడిని చంపిన తర్వాత *అతని శంఖాకార అస్థిపంజరాన్ని* శ్రీకృష్ణుడు తన శంఖంగా చేసుకున్నాడు.

*పంచజనుడి నుండి పుట్టింది కాబట్టి, "పాంచజన్యము" అని పేరు వచ్చింది.*

*3. పాంచజన్యం విశేషాలు: విశేషం వివరణ:*
*రంగు: తెల్లగా, చంద్రుడిలా మెరుస్తూ ఉంటుంది.*

*శబ్దం: ఊదితే ప్రళయ ఘోషలా ఉంటుంది. శత్రువుల గుండెలు అదిరి పోతాయి.*

*శక్తి: ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని భయపెట్టడం. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు దీనిని ఊదగానే కౌరవసేన వణికి పోయింది‌*

*భగవద్గీతలో* *పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః 1.15 - కృష్ణుడు పాంచజన్యం ఊదాడని చెప్పబడింది.*

*4. మరో అర్థం - "పంచజనులు"*

*కొందరు వ్యాఖ్యాతలు "పంచజనులు"* అంటే *5 వర్గాల మనుషులు* - దేవ, మనుష్య, గంధర్వ, నాగ, పితృ గణాలు. వీరందరికీ *మేలు చేసేది, అందరినీ మేల్కొలిపేది* కాబట్టి పాంచజన్యం అంటారు.

*కానీ ప్రధాన కథ* మాత్రం *పంచజనుడనే రాక్షసుడి సంహారం* నుండే ఈ పేరు వచ్చిందని భాగవతం, హరివంశం చెబుతున్నాయి.

*సారాంశం*: శత్రు సంహారం చేసి, గురుఋణం తీర్చుకుని, ధర్మ సంస్థాపనకుష ఉపయోగపడిన దివ్య శంఖం కాబట్టే దానికి అంత ప్రాముఖ్యత.
 *ఈ వీడియో 2021 లోది ఒకరూ అన్న ఇలా పాస్టర్ అభినయ్ దర్శన్ నీతి మాటలు చెప్పి ఎలా ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నాడో చూడండి అన్న ఇతని మీద వీడియో చేసి ఇతని అసలు రూపం బయట పెట్టండి అని ఈ వీడియో పంపారు. అప్పటికే 2 పెళ్ళిళ్ళు... 3వ పెళ్ళి కోసం ఆ ఇద్దరిని వదిలేసి విజయనగరం జిల్లాలో మరొక పాస్టర్ చర్చ్ లో వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ అమ్మాయిని తలిదండ్రుల దగ్గర నుండి ఎలా లాక్కెళ్తున్నాడో చూడండి. ప్రశ్నించిన నా పై అమ్మాయితో తప్పుడు ఫేక్ కేసు పెట్టించాడు, ఆ పై చంపేస్తాను అని పలు మార్లు పోన్ చేసి బెదిరించాడు. అదరకుండా బెదరకుండా ఇంకొక ఆడపిల్ల జీవితం పాడుకావొద్దు అని నా స్వంత ఖర్చులతో కడపకు వెళ్ళి వాళ్ళ మొదటి భార్యకు ధైర్యం చెప్పి అండగా ఉండి వీడి మీద FIR చేయించాను.*
ఇట్లు
Neel Raju......,.ఫాస్టర్అవతారం ఎత్తడానికి కారణం ఒక్కటే అమాయకపేద వాళ్ళని మతం మార్చి, ప్రత్యేక ప్రార్ధన ల పేరుతో ఆడపిల్లలను బుట్ట లో వేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ..
 *కుటుంబ వ్యవస్థ కూలిపోతే… మనిషి అన్నవాడు మిగులుతాడా?* 

ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం…
మొదటి గురువు తల్లి…
మొదటి భరోసా తండ్రి…
మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు…
మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు…
కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే…
 మనిషి బతికున్నా జీవితం చనిపోతుంది.
ఎందుకో తెలియదు…
ఎప్పుడు మొదలైందో తెలియదు…
కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి…
మాటలు తగ్గిపోయాయి…
మనసులు దూరమయ్యాయి…

ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేవారు…
ఇప్పుడు అదే తల్లి కొడుకుతో రెండు నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోంది.
“ఏం మాట్లాడితే ఏం కోపపడతాడో…” అని తల్లి గుండె వణుకుతోంది.
ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరుగెత్తి కౌగిలించుకునేవారు…
ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నా… పిల్లలు ఫోన్లలోనే బతుకుతున్నారు.
ఆ తండ్రి కళ్లలో ఒకే ప్రశ్న 
“ *నేను డబ్బు సంపాదించి,  ప్రేమని కోల్పోయానా…?* ” 
 *నేను వీళ్ళకి just ATM మిషన్ నా..?* అని 

అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి…
ఇప్పుడు ఒక గజం భూమి కోసం రక్తాలు కారేలా తన్నుకు చస్తున్నారు .
అక్కాచెల్లెళ్లు ఒకరి బాధకి ఒకరు కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయమైపోయాయి…
ఇప్పుడు పండుగ రోజున కూడా ఫోన్ చేయడానికి సమయం లేదు.
భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట…
అహంకారం రాజ్యమేలుతుంది

“క్షమించు” అనే ఒక్క మాట చనిపోవడంతో…
ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారుతున్నాయి.
ఎంత దారుణమంటే…
కన్న తల్లి కూడా బిడ్డలపై కక్ష పెంచుకుంటోంది…
కన్న కొడుకే తండ్రిపై చేయి చేసుకునే స్థితికి చేరుకున్నాడు…
ఈ దృశ్యాలు చూస్తుంటే…
మనిషి ఎదిగాడా… లేక మానవత్వం చనిపోయిందా అనిపిస్తోంది.

ఇంట్లో అందరూ ఉన్నారు…
కానీ ఆప్యాయత లేదు.
డైనింగ్ టేబుల్ ఉంది…
కానీ కలిసి భోజనం చేసే మనుషులు లేరు ఉన్నా వారికి ఆ మనసు లేదు
వేల రూపాయల ఫోన్లు ఉన్నాయి…
కానీ “అమ్మా ఎలా ఉన్నావు?” అని అడిగే ప్రేమ లేదు.

 *ఈరోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం* …
 *కానీ “కుటుంబం విలువ” మాత్రం నేర్పించడం మరిచిపోయాం.* 
ర్యాంకులు తెప్పిస్తున్నాం …
కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకోనే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నాం 
డబ్బు సంపాదించడం నేర్పించాం…
కానీ మనుషుల మనసులని ఎలా గెలుచుకోవాలో నేర్పించలేదు

ఇప్పుడు పెద్ద ఇళ్లు ఉన్నాయి 
కానీ అందులో మనుషులు ఉండరు.
ఖరీదైన మంచాలు ఉంటాయి…
కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు.
పుట్టినరోజుకి వందల మెసేజ్లు వస్తాయి…
కానీ కళ్లలోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు ఉండరు.
ఆ రోజు మనిషి ఏడుస్తాడు…
కానీ ఆ కన్నీళ్లు తుడిచే చేయి ఉండదు.
కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు…
మనసులు కలిసే పవిత్ర స్థలం.
అది కూలిపోతే దేశం కాదు… ప్రపంచమే కూలిపోతుంది.
అందుకే…

ఈరోజు నుంచైనా
తల్లిదండ్రులతో ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడండి…
అన్నదమ్ములను కౌగిలించుకోండి…
అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించండి…
భార్యాభర్తలు గెలవడానికి కాదు… కలిసి జీవించడానికి ప్రయత్నించండి.
ఎందుకంటే…
చనిపోయాక శవపేటికను మోసేవాళ్లు చాలామంది దొరుకుతారు…
కానీ బతికున్నప్పుడు మనసును మోసేవాళ్లు కుటుంబ సభ్యులే…!
కుటుంబాన్ని కాపాడుకుందాం…
మనసులను బ్రతికిద్దాం…
లేకపోతే రేపటి తరానికి ఇళ్లు మిగులుతాయి…
కానీ “ఇంటివాళ్లు” మిగలరు…!

కుటుంబం అనేది పూలదండలాంటి ది 
ఏ పువ్వు కా పువ్వు ని దండనుండి వేరు చేసి 
ఆ దండకున్న విలువని . గౌరవాన్ని తీయకండి
దానికున్న అందాన్ని చెడగొట్టకండి
 కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు.

దయచేసి  చిన్న చిన్న EGO లకి, గొడవలకి పోయి 
బంధాలను తెంచుకోకండి,
 ఏకాకిగా మిగిలి పోకండి ప్లీజ్🙏

 🙏🌹🌹 *శుభోదయం* 🌹🌹🙏
వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని.. 

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.. 

ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి...

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.

ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు! 

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు. 

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. 

వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు. 

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది! 

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం. 

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..

అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.. గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ స్క్రాప్ అంతా మనదేశంలో.. 

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు.

మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము.. 

మన భారతదేశ ఔన్నత్యం ను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే

ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ అంగుళం  పెరుగుతుంది. 

(వాట్స్ ఆప్ సందేశం)
 🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃
*Sri penjarla Mahindra Reddy*

*"అక్రమ చొరబాటుదారుల వలస - దక్షిణ భారతానికి కొత్త ముప్పు"*  
*విశ్వసనీయ సమాచారం ఆధారంగా హెచ్చరిక & కార్యాచరణ* 

*1. ఏం జరుగుతోంది? - ఫీల్డ్ రిపోర్ట్* 

*మీరు చెప్పిన *"విశ్వసనీయ సమాచారం" 100% నిజం*. *2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో *బీజేపీ గెలిచిన తర్వాత* అక్కడి *NRC భయం, CAA అమలు* *వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ రోహింగ్యాలు, విదేశీ ముస్లింలు భారీగా వలస పోతున్నారు.*

*ఎక్కడికి?*  
- *తెలంగాణ*: హైదరాబాద్ పాతబస్తీ, నిజామాబాద్, కరీంనగర్  
- *కర్ణాటక*: బెంగళూరు, మైసూర్ స్లమ్స్  
- *కేరళ*: మలప్పురం, కోజికోడ్  
- *తమిళనాడు*: కోయంబత్తూర్, చెన్నై శివార్లు  

*ఎలా వస్తున్నారు?*  
రాత్రిపూట *లారీలు, ప్రైవేట్ బస్సులు, రైళ్లలో జనరల్ బోగీలు*. ఒక్కో లారీకి ₹50,000 తీసుకుని *మానవ అక్రమ రవాణా మాఫియా* తరలిస్తోంది. చేతిలో *ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులు*. లక్ష్యం: *దక్షిణాది రాష్ట్రాల్లో తిష్ట వేసి, ఇక్కడి ఓటర్ లిస్టులో చేరడం*.  

*2. ఎందుకు ప్రమాదం? - 5 కారణాలు*  

1. *జాతీయ భద్రత*: NIA రిపోర్టుల ప్రకారం రోహింగ్యా శిబిరాలు *ISIS, ISI స్లీపర్ సెల్స్‌కు అడ్డా*. *హైదరాబాద్‌లో 2013 బాంబు పేలుళ్లు గుర్తున్నాయా?*
2. *జనాభా జిహాద్*: వీళ్లకు *6-8 మంది పిల్లలు*. 20 ఏళ్లలో స్థానికుల కంటే ఎక్కువైపోతారు. *అస్సాం, బెంగాల్‌లో జరిగింది ఇదే*.  
3. *ఉద్యోగాలు-వనరులు*: మన పిల్లలకు రావాల్సిన *కూలి పనులు, ఆటోలు, తోపుడు బళ్లు* వీళ్లు లాక్కుంటారు. *రేషన్, హాస్పిటల్, స్కూళ్లు* మనవి కాజేస్తారు.  
4. *నేరాలు*: దొంగతనాలు, గొలుసు లాక్కోవడం, మహిళలపై అఘాయిత్యాలు, డ్రగ్స్. *ఢిల్లీలో రోహింగ్యా కాలనీలు క్రైమ్ రేట్* చూడండి.  
5. *ఓటు బ్యాంక్ రాజకీయం*: కాంగ్రెస్, BRS, DMK, కమ్యూనిస్టులు వీళ్లకు *ఓటు హక్కు ఇప్పించి*, మనల్ని *మైనారిటీ* చేస్తారు. *కేరళ, ప.బెంగాల్ మాదిరి అవుతుంది*.  

### *3. "తస్మాత్ జాగ్రత్త" - మీరు ఏం చేయాలి?*  

*మీ గ్రామానికి, కాలనీకి కొత్త మొహాలు, ఉర్దూ మాట్లాడేవాళ్లు, గుంపులుగా వస్తే*:  

1. *గుర్తించండి*: ఆధార్ కార్డులో *అడ్రస్ ప.బెంగాల్/అస్సాం* ఉంటుంది. మాట్లాడే *యాస బెంగాలీ/రోహింగ్యా*. చేతిలో *UNHCR కార్డు* ఉంటుంది.  
2. *ఆరా తీయండి*: "ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు?" అని గ్రామ పెద్దలు అడగాలి.  
3. *వెంటనే ఫిర్యాదు*: *100కు డయల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో* "అనుమానిత విదేశీయులు/అక్రమ చొరబాటుదారులు" అని లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి. *MHA హెల్ప్‌లైన్: 1930* కి కూడా కాల్ చేయవచ్చు.  
4. *అద్దె ఇవ్వకండి*: డబ్బుకు ఆశపడి వీళ్లకు ఇల్లు, షెడ్డు అద్దెకు ఇస్తే *మీరు కూడా కేసులో ఇరుక్కుంటారు*. *Foreigners Act 1946* ప్రకారం నేరం.  
5. *BJP కార్యకర్తలకు చెప్పండి*: ప్రతి మండలంలో *బీజేపీ "అక్రమ చొరబాటు నిరోధక కమిటీ"* ఉంది. వాళ్లకు సమాచారం ఇస్తే పోలీస్, IBతో మాట్లాడి చర్యలు తీసుకుంటారు.  

### *4. కేంద్రం ఏం చేస్తోంది? - మోదీ గారి యాక్షన్ ప్లాన్*  

1. *CAA అమలు*: 2014 ముందు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ శరణార్థులకు పౌరసత్వం. *ముస్లిం చొరబాటుదారులకు కాదు*.  
*NRC  అస్సాంలో అమలు చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా దొంగ లెక్క తేలుతుంది.*
*డిటెన్షన్ సెంటర్లు అస్సాం తరహాలో ప్రతి రాష్ట్రంలో కడతారు. అక్రమ వలసదారులను పట్టుకుని డిపోర్ట్ చేస్తారు* 
*బోర్డర్ ఫెన్సింగ్  బంగ్లాదేశ్ సరిహద్దులో స్మార్ట్ ఫెన్స్, కెమెరాలు, BSF గస్తీ పెంచారు.* 

*కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, కేరళ కమ్యూనిస్టులు, తమిళనాడు DMK ఓట్ల కోసం వీళ్లను కాపాడుతున్నాయి*. అందుకే *డబుల్ ఇంజన్ సర్కార్* రావాలి.  

 *మేలుకోండి - మన ఇల్లు మనం కాపాడుకోవాలి*  

*బెంగాల్‌లో తన్ని తరిమితే, వాళ్లు మన దగ్గరికి వస్తున్నారు. ఈరోజు మనం నిద్రపోతే, రేపు మన పిల్లలు వాళ్లకు బానిసలు అవుతారు*.  

*అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ గారు అన్నారు*:  
*"ఒక రోహింగ్యా వస్తే, 10 మంది పోలీసులు, 100 మంది జవాన్లు అవసరం. అందుకే రానివ్వకపోవడమే బెటర్."*  

*కాబట్టి గ్రామ గ్రామాన కాపలా కాయండి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు చెప్పండి. వీళ్లు మన అతిథులు కాదు, దేశానికి శత్రువులు.*  

*ఒక్క అక్రమ చొరబాటుదారుడు కూడా మన నేలపై ఉండటానికి వీల్లేదు.*  

*జై శ్రీ భారత్ మాతా కీ జై* 🇮🇳  
*జై హింద్, జై భారత్* 🚩  
*వందే మాతరం* 🙏  
*ఇట్లు* 
*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి* 
 *అఖిల భారత ఓసీ సంఘం*
*మరియు (ఈడబ్ల్యూఎస్)*
 *ఎకనామికల్ వీకర్ సెక్షన్* 
 *జాతీయ అధ్యక్షుడు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 బాద్షామి కేవ్ టెంపుల్ (Badami Cave Temple) ప్రాంగణంలోకి ఒక ముస్లిం మహిళ చెప్పులు (ఫుట్‌వేర్) వేసుకుని రావడం ఈ గొడవకు కారణం. టెంపుల్ లోపలికి చెప్పులతో రాకూడదని అక్కడున్న మరో మహిళా పర్యాటకురాలు ఆమెను గట్టిగా నిలదీసింది.
​వారి మధ్య జరిగిన సంభాషణ (వాదన)
​పర్యాటకురాలు (గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న మహిళ): "గుడి లోపలికి చెప్పులు వేసుకుని రావడానికి నీకు ఎంత ధైర్యం? ఇది పవిత్రమైన స్థలం. కనీస విజ్ఞత లేదా? మేము దర్గాకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తామా? నువ్వు ఇక్కడికి ఎలా చెప్పులతో వస్తావు?" అని కన్నడ మరియు ఇంగ్లీష్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది.
​ముస్లిం మహిళ (ఆకుపచ్చ హిజాబ్ ధరించిన మహిళ): ఆమె తాను అక్కడ ఒక స్టాఫ్ (సిబ్బంది) అని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. "నన్ను రూల్స్ మాట్లాడమనడానికి నువ్వు ఎవరు? నేను ఇక్కడి స్టాఫ్" అని ఇంగ్లీష్ లో సమాధానం ఇస్తూ, తన ఫోన్ లో ఎవరికో కాల్ చేస్తూ కనిపించింది.
​మళ్ళీ పర్యాటకురాలు: "నువ్వు స్టాఫ్ అయితే మాత్రం నియమాలు పాటించవా? స్టాఫ్ అయితే గుడి లోపలికి చెప్పులు వేసుకుని రావచ్చా? నువ్వు అందరి నమ్మకాలను గౌరవించాలి. నీ పేరు 'రోష్ని ముస్తాఫి' అని నాకు తెలుసు. నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే" అని గట్టిగా అరిచింది
 శీర్షిక: కుటుంబం — అనుబంధాల ఆభరణం

జీవిత పయనంలో
ఎన్ని అడుగులు పడతాయో,
ఎన్ని పరిచయాలు కలుస్తాయో
మనకు తెలియదు.

కాలం గమనములో
చాలా జ్ఞాపకాలు మాయమవుతాయి;
కానీ కొన్ని మాత్రం
కాలానికీ, దూరానికీ అతీతంగా
ఆత్మీయ వెలుగులై
మనసులో చిరునామాలై నిలుస్తాయి.

నవ్వుల వేళలో తోడై
ఆనందాన్ని రెట్టింపు చేస్తూ,
విషాద క్షణాల్లో చేరి
మనసుకు ధైర్యం నింపుతూ,

మాటలకంటే ముందే
మనసును అర్థం చేసుకునే
ఆ ఆత్మీయ బంధాలే
మన కుటుంబం అనే బలమైన నిలయం.

మన జీవన ఆలయంలో
అమూల్య ఆభరణాలై మెరిసే
ఈ అనుబంధాలే కుటుంబం - అవే జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి.

అత్యంత విలువైన సంపద అన్యోన్యమైన కుటుంబం. అటువంటి కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ నిజమైన అదృష్టవంతులే.

ఈ ప్రేమ, ఈ ఆత్మీయత
ప్రతి ఇంటిలో ఎల్లప్పుడూ
నిలవాలని కోరుకుంటూ…

👨‍👩‍👧‍👦 కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు
💐💐💐💐💐
✍🏻 భారతీదేవి చేరెడ్డి
 "క్యాప్టగన్"  ( ఫెంథిలిన్ ) దీనిగురించే మేం నెత్తి నోరు కొట్టుకుని ప్రతిచోటా చెప్తాం...

 *ఇదే లవ్ జిహాద్ లో మన హిందూ యువతులమీదా మహిళల మీద ప్రయోగించే మందు..* 

చాలా హైలీ  ఎఫెక్టివ్... 
ఆల్మోస్ట్ ప్రతి ముల్లా గాడికి దీని గురుంచి తెలుసు...
ప్రతోడి దగ్గరా వందల్లో ఈ బిళ్ళలుంటాయి..

మొట్టమొదటి సరిగా భారత్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది..

ఎక్కడ దాడులు చేయాలో అక్కడ దాడులు చేసింది , వారి దగ్గర 182 కోట్ల విలువైన స్టఫ్ దొరికింది..

ఇది ఆరంభమే...
ఇకనుంచి ప్రతిచోటా చెప్పి మరీ కొడతారు..

 *జస్ట్ ఆలోచించండి...* 
సుమారు 20 ఏళ్ళు... 25 ఏళ్లు పెంచిన తల్లి తండ్రుల్ని.. 
అక్క చెల్లెళ్లని అన్నదమ్ములను మేనమామలను కాదని...

 కేవలం ఒక్క నెల పరిచయంతోనే ఈ జిహాదీ ఆటో డ్రైవర్లు...
నీళ్ల క్యానులు తెచ్చేవాడు...
బస్ డ్రైవర్ లేదా చాప్రీ గాళ్ల మాటలు నమ్మేసి వాళ్ల వెంట ఎలా పోతున్నారు??
కేవలం ఈ మందు వల్లనే...
దీనికి రంగు రుచి వాసన ఉండవు..

మంచి నీళ్లలో కలపొచ్చు...
బిర్యానీలో కలపొచ్చు దేంట్లో అయినా కలిసిపోతుంది...
ఆ మందుకు అలవాటు పడడం అంటే వాడికి అలవాటు పడడమే ..

మన పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి.,
పొరపాటున కూడా జిహాదీలతో స్నేహం చేయించవద్దు...
 ఆడ జిహాదీ పిల్లలైనా సరే దూరం పెట్టండి..
ఈ ఆడపిల్లలే వాళ్లకి మధ్యవర్తుల్లా....
రాయబారుల్లా పనిచేసి ముస్లిం మగపిల్లలకు మన ఆడపిల్లల్ని అప్పచెప్తారు..
ఒక కాఫిర్ ఆడపిల్లని అంటే హిందూ ఆడపిల్లని ముస్లిం మగవాడికి అప్పచెప్పడం ద్వారా వాళ్ళు స్వర్గానికి వెళ్తారని వాళ్ళ బ్రెయిన్స్ వాష్ చేయబడ్డాయి..

గుర్తు పెట్టుకోండి...
మన ఆడపిల్లల్ని మనమే ఈ లవ్ జిహాద్ నుంచి కాపాడుకోవాలి ..

ఈ పోస్ట్ మన అందరి ఎవెర్నెస్ కోసం పెట్టినది..

LoveJehad🔥
 అర్ణబ్ గోస్వామి: అస్సాం ముస్లిం-మెజారిటీ రాష్ట్రంగా మారకుండా మీరు ఆపగలరా?

హిమంత బిశ్వ శర్మ: లేదు.. అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారకుండా నేను ఆపలేను.. కాకపోతే.. రాబోయే ఒక తరం వరకు దానిని ఆలస్యం చేయగలను.

అంటే.. పెరుగుతోన్న ముస్లిం జనాభాను అరికట్టడం దుస్సాధ్యమని.. అనతికాలంలో ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం అవతరిస్తుందని.. పరోక్షంగా చెప్పారు హిమంత.

కాకపోతే.. ఇది కేవలం అస్సాం కి మాత్రమే పరిమితమైన అంశం కాదు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం ఎదుర్కోనున్న పెనుముప్పు. అత్యంత ప్రణాళికాబద్దంగా జనాభాను పెంచుతోన్న ఆ సముదాయపు ఆటకట్టించకపోతే.. దేశమంతా కాశ్మీర్ కావడం తథ్యం.

భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఒక ప్రాంతం ముస్లిం మెజారిటీగా మారిన తర్వాత, అది శాశ్వతంగా ఉమ్మాలో భాగమైపోయిందని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలోని హిందూ+బౌద్ధ మెజారిటీ ప్రాంతాలుగా ఉండేవి. కానీ ఇప్పుడవి జిహాదీ దేశాలుగా మారాయి. అక్కడ ముస్లిమేతరులకు ఎలాంటి హక్కులు లేవు. ముస్లిమేతరులను మనుషులుగా కూడా పరిగణిణరు.

భారతదేశం తన భవిష్యత్తును.. అపరిమితంగా పెరుగుతోన్న ఓటుబ్యాంకు సముదాయానికి ఒదిలివేయలేదు. ఎందుకంటే, విదేశీ ఉన్మాదమత భావజాలలు.. జనాభా పెరుగుదల ద్వారా భారతదేశంలోని మూలధర్మాల స్థానాన్ని భర్తీ చేసి.. దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని నిశ్చయించుకున్నాయి.

భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి.. ఈ నేలపై వెలిసిన ధర్మాన్ని ఆచరించే వారికి సమాజంలోని అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇది సర్వసాధారణం. మలేషియాలో, తమిళ హిందువులు మరియు చైనీయుల కంటే, ముస్లిం భూమిపుత్రులకు ప్రాధాన్యత లభిస్తుంది. మొత్తం 57 ముస్లిం దేశాలలో, ఆ దేశాలకు చెందిన ముస్లింలు మాత్రమే ఏకైక లబ్ధిదారులుగా ఉండగా, ముస్లిమేతరులకు ద్వితీయ శ్రేణి పౌరులుగానే గుర్తించబడతారు. భారతదేశం కూడా ఇదే నమూనాను అనుసరించాలి.

"ఒక వ్యక్తికి, ఒకటే ఓటు" అనే విధానం భారతదేశానికే కాక ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామ్య దేశానికి ప్రమాదకరం. ఎందుకంటే చాలా మంది ప్రజలకు ఎవరికి ఓటు వేయాలి అనేదానిపై తగినంత అవగాహన ఉండదు. దానికి తోడు, వామపక్ష భావాలున్న వారు ఇస్లామిస్టులు అధికారం చేపట్టేందుకు సహాయపడేలా ఓటు వేస్తారు.

హిందువుల వంటి సహనం గలవారు మెజారిటీగా ఉన్నంత వరకే ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుంది. కానీ, ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని అధికారం చేపట్టే ఇస్లామిక్ శక్తులు.. ఒకసారి అధికారం చేపట్టాక.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. తమ మత చట్టాలను అమలు చేస్తాయి. దానికి తలొగ్గని వారి తల తీసేస్తారు.

ఒక ముస్లిం మెజారిటీ ప్రాంతంలో హిందువుల గతి ఏమవుతుందనడానికి.. కాశ్మీర్ ఒక స్పష్టమైన ఉదాహరణ. భారత సైన్యం అక్కడ ఉన్నప్పటికీ, 3% ఉన్న హిందూ మైనారిటీ ప్రజలను కాపాడలేక పోయింది. నిజానికి కాపాడనివ్వలేదు అనడం సరైంది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వారికి హిందువుల పట్ల ఏమాత్రం బాధ్యత లేదు. దాంతో, హిందువులను తరిమి కొట్టేటప్పుడు భారత సైన్యం అసహాయంగా చూస్తూ ఉండిపోయింది. నిజానికి భారత సైన్యాన్ని అలా అచేతనంగా ఉంచింది అప్పటి ప్రభుత్వం.

ప్రస్తుతం.. ప్రజాస్వామ్య భారతదేశంలో నివసిస్తున్న ప్రతి హిందువు.. పొయ్యి మీద ఉన్న నీటి కుండలో ఉంచిన కప్ప లాంటివాడు. మొదట్లో.. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ దానికి హాయిగా, వెచ్చగా అనిపిస్తుంది. కానీ నీరు మరిగడం ప్రారంభించగానే, ఆ కప్ప ఇక సురక్షితంగా బయటకు రాలేకపోతుంది.

అందుకే..  మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే.. ప్రజాస్వామ్యాన్ని మనుగడలో ఉంచాలంటే.. హిందూదేశంగా ప్రకటిచి హిందువులకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వడమే ఏకైక మార్గం.

ప్రపంచంలోని ప్రతి దేశానికి.. వాటి మతపరమైన ప్రాధాన్యతలు వాటికి ఉన్నప్పుడు.. భారతదేశం మాత్రమే తనకు వల్లమాలిన ధర్మం పాటించాలి?

#AG #sanatan #Himanta #assam

మనిషి జీవితం కోరికలతో ఆశలతో కలలతో ప్రతిరోజు మొదలవుతుంది

 మనిషి జీవితం కోరికలతో ఆశలతో 
కలలతో ప్రతిరోజు మొదలవుతుంది

చిన్నప్పటి నుంచి ఇతరులను చూడడం వల్ల
అటువంటిది నాకు కావాలి 
అట్లాంటిది నా వద్ద ఉండాలి
లేదా ఇతరుల కంటే అతీతంగా ఉండాలి అనుకోవడం 
దాని కొరకు రాత్రింబవళ్లు శ్రమిస్తారు  
లక్ష్యం ఒక్కటే: తన కలలు నెరవేర్చుకోవడం.

కానీ 
ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ వస్తుంది:

కల నెరవేరిన తర్వాత నిజంగా మనిషి దాన్ని అనుభవిస్తున్నాడా?

కష్టం ఉంది  అనుభవం లేదు
చాలా సందర్భాల్లో మనం గమనించేది ఏమిటంటే:

ఖరీదైన డ్రెస్ కొంటారు  కానీ వేసుకోరు
కారు కొంటారు  కానీ ప్రయాణం చేయరు
డబ్బు సంపాదిస్తారు  కానీ ఖర్చు పెట్టరు
ఇల్లు కడతారు  కానీ తాము ఉండరు
నగలు కొనుగోలు చేస్తారు  కానీ ధరించరు
చాలామంది విలువైన బుక్స్  కొంటారు చదవరు 

ఇవి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది:
మనిషి వస్తువుల్ని పొందడంలో ఆనందం చూస్తున్నాడు, కానీ వాటిని ఉపయోగించడంలో కాదు.
వాడుకోవడం మర్చిపోతున్నారు చదవడం మర్చిపోతున్నారు 

ఎందుకు ఇలా జరుగుతుంది?

ఇది సాధారణ అలవాటు కాదు, 
మనసు యొక్క స్వభావం.
లేకుంటే లేదు అని ఏడుస్తారు ఉంటే పట్టించుకోరు 
ఎందుకిలా జరుగుతుంది

1. భయం 
“వాడితే పోతుంది”, “పాడవుతుంది”, “తరువాత అవసరం పడుతుంది” అనే భయం మనిషిని ఉపయోగించకుండా ఆపుతుంది.

2. ఆస్తి మీద అధిక మమకారం 
వస్తువు మీద ప్రేమ పెరుగుతుంది, కానీ ఆ ప్రేమ వాడటానికి కాదు   దాచుకోవడానికి మారుతుంది.

3. సంతోషాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం
మనిషి అనుకుంటాడు:
“నా దగ్గర ఉంది అంటేనే నేను సంతోషంగా ఉన్నాను.”
కానీ నిజమైన సంతోషం: చూస్తూ మురిసిపోవడం కాదు
“దాన్ని ఉపయోగించినప్పుడు వచ్చే అనుభవంలో ఉంటుంది.”

4. సామాజిక ప్రదర్శన
కొంతమంది ఇతరులకు చూపించడానికి మాత్రమే సంపాదిస్తారు, కానీ తాము అనుభవించరు.

బంధాలలో కూడా ఇదే పరిస్థితి
ఇది కేవలం వస్తువుల విషయంలోనే కాదు, మనుషుల విషయంలో కూడా జరుగుతుంది:

మంచి భార్య కావాలి అనుకుంటారు  వచ్చిన తర్వాత విలువ ఇవ్వరు

మంచి భర్త కావాలి అనుకుంటారు  ఉన్నప్పుడు పట్టించుకోరు

ప్రేమ కోరుకుంటారు  వచ్చిన తర్వాత గౌరవించరు

ఇక్కడ మనిషి మరో తప్పు చేస్తాడు:
విలువ ఉన్నప్పుడు గుర్తించడు, పోయిన తర్వాత మాత్రమే బాధపడతాడు.

మనిషి జీవితం మూడు దశల్లో ఉంటుంది:
కోరిక కోరుకోవడం
కష్టపడడం
ఫలితాన్ని అనుభవించడం 

చాలామంది కోరికలు కోరుకుంటారు కానీ చాలామంది కోరికల కొరకు ఎలాంటి కష్టపడరు 

చాలామంది కోరికలు కోరుకుంటారు 
కష్టపడతారు ఫలితాన్ని సాధిస్తారు కానీ వీరు ఆ ఫలితం అనుభవించారు

ఇందులో మూడవ దశనే చాలా మంది మిస్ అవుతున్నారు.

కోరికలు  తప్పు కాదు
కష్టపడటం కూడా తప్పు కాదు
కానీ అనుభవించకపోవడం  అదే అసలు నష్టం

జీవితానికి అసలు అర్థం
ఒక వస్తువు లేదా సంబంధం మనకు రావడం మాత్రమే కాదు,
దాని విలువను అనుభవించడం  అదే జీవితం.

డ్రెస్ ఉంటే వేసుకోండి
కారు ఉంటే ప్రయాణించండి
డబ్బు ఉంటే అవసరానికి ఖర్చు పెట్టండి, కొంత దానం చేయండి
ఇల్లు ఉంటే అందులో జీవించండి
మనుషులు ఉంటే వారిని ప్రేమించండి
వాడని వస్తువు, చూపని ప్రేమ, అనుభవించని సంతోషం ఇవన్నీ ఉండి కూడా లేనట్టే.

మనిషి చాలా సంపాదించగలడు, 
చాలా సాధించగలడు.
కానీ చివరికి జీవితాన్ని అర్థవంతం చేసేది ఒకటే:
 “అనుభవం”

కాబట్టి

కోరికలు కోరుకోండి… కష్టపడండి… సంపాదించిన తర్వాత చూస్తూ మురిసిపోకూడదు అనుభవిస్తూ ఉండాలి 

ఒకవేళ కోరుకున్నవి కష్టపడి సాధించినవి అనుభవించకపోతే 

ఆ కోరిక ఎందుకు కోరినట్లు 
కోరికల కొరకు ఎందుకు కష్టపడినట్లు.
జీవితమంతా వాటి కొరకే ఎందుకు వినియోగించినట్లు అనుభవించకపోతే.
.
ఒక వ్యక్తి ఎంతో ముచ్చట పడి మంచి ఇల్లు కట్టుకున్నాడు 
కానీ ఆ ఇళ్లకు రెంటు ఎక్కువ వస్తుందని అద్దెకిచ్చాడు 

అతను అంత మంచి ఇల్లు కట్టుకొని కూడా 
ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు ఇప్పుడు.
💐🔱⚛️🧘🪷🕉️
అహం బ్రహ్మాస్మి 
తత్త్వమసి 🔯 
.
 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️ ఒక భక్తుడు : భగవాన్ ! నా మనసు నేను చెప్పినట్లు వినక, దాని ఇష్టం వచ్చినట్లు విహారం చేస్తుంది. అందువలన నాకు అశాంతి కలుగుతున్నది. మనసును నా స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఏమైనా మార్గం ఉన్నదా ? ఉంటే దయచేసి మార్గం చూపగలరు !_*
*_🦚 మహర్షి : జీవితంలో ఆధ్యాత్మిక సాధన చేసేవారు, వారు చేసే ప్రయత్నం అంతా మనసుని అరికట్టడానికే. జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలు అన్నీ మనసును కట్టడి చేయడానికి సహాయం చేస్తాయి._*
*_జ్ఞాన మార్గం ద్వారా మనసును నేనుకాను అని తెలుసుకుని మనసును నిరోధించవచ్చును. కర్మ మార్గం ద్వారా ఎదో ఒక దైవకర్మ యందు మనసును లగ్నం చేయడం వలన మనసు నిలిచిపోతుంది._*
*_భక్తి మార్గం ద్వారా మనసును సర్వదా ఇష్టదైవం మీదకు పోనిచ్చి ప్రార్ధన, పూజ, ధ్యానం మొదలగు సేవలలో మనసుని ఉంచడం వలన కొంతకాలానికి ఆ మూర్తియందే మనసు లగ్నమై నిలబడిపోతుంది._*
*_కానీ అన్నిమార్గాలలో సులభమైనది భక్తి మార్గం. నీ ఇష్టదైవ పటంగాని, విగ్రహంగాని నీకు తీరిక కలిగిన సమయంలో నీ మనసులో ధ్యానించుకో. దానివలన నీ మనసు నిలబడిపోతుంది !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
 *అధికార దాహం* 
                 *****
ఆరాట రాజకీయం దేశాన్ని
దోచుకునే ఆటగా మారింది,
అధికార దాహం కోసం
విలువలు నేలకూలుతున్నాయి.

జనసేవ అనే పవిత్ర పదం
స్వార్థాల నీడలో మసకబారుతోంది,
వాగ్దానాల మాయాజాలంతో
ఓట్లను గెలుచుకునే యత్నం సాగుతోంది.

ప్రజల ఆశలను మరచిన నాయకులు
పదవుల కోసం పరుగు తీస్తుంటే,
న్యాయం అనే దీపం
అధికార గాలులకు తూలుతోంది.

పార్టీల పోరాటాలు పెరిగి
దేశ ఐక్యతను దెబ్బతీస్తుంటే,
అవినీతి చీకట్లు వ్యాపించి
న్యాయ వెలుగును మసకబారుస్తున్నాయి.

పేదల కన్నీరు నేలపై జారుతుంటే
అధికార కుర్చీలు మాత్రం మెరిసిపోతున్నాయి,
యువత ఆశలు కరిగిపోతూ
భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

ప్రజల విశ్వాసమే
ప్రజాస్వామ్యానికి పునాది—
ఆ పునాది కదిలితే
దేశ భవిష్యత్తే కంపిస్తుంది.

స్వార్థాన్ని విడిచిపెట్టి
సేవను ఆచరిస్తేనే
రాజకీయం మళ్లీ
ప్రజల హృదయాల్లో వెలుగుతుంది.

ఆరాట రాజకీయం ముగిసి
నీతి రాజకీయం వెలుగొందాలి—
ప్రజల చేతుల్లోనే ఉంది మార్పు,
సత్య నాయకత్వాన్ని ఎన్నుకునే శక్తి.
  _______________
✍🏻 భారతీదేవి చేరెడ్డి
 దేవుడు కూడా మనిషిలాగే తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త జన్మ ఎత్తుతాడని మీకు తెలుసా? ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే 'నబకళేబర' (Nabakalebara) అనే అద్భుతమైన ఘట్టం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.

హిందూ క్యాలెండర్ ప్రకారం 'అధిక ఆషాఢ మాసం' వచ్చినప్పుడు, అంటే ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి ఈ అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది. చివరిసారిగా ఇది 2015లో కన్నుల పండువగా జరిగింది. భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర మరియు సుదర్శన చక్రాల పాత చెక్క విగ్రహాలను మార్చి, వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించడమే ఈ నబకళేబర ఉత్సవం. కొత్త విగ్రహాల తయారీ కోసం పవిత్రమైన వేప చెట్లను (దారువు) వెతకడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆ చెట్లపై శంఖం, చక్రం, గద, పద్మం గుర్తులు ఉండాలి, చెట్టు కింద పాము పుట్ట ఉండాలి, పక్షుల గూళ్లు ఉండకూడదు. ఇలా ఎన్నో కఠిన నియమాలతో వెతికిన చెట్లతో కొత్త విగ్రహాలను చెక్కుతారు.

ఈ మహాకార్యాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడంలో ఆలయ  ఉత్సవంలో అత్యంత కీలకమైన 'బ్రహ్మ పరివర్తన' (ఆత్మ మార్పిడి) సమయంలో ఎలాంటి వాటికి తావులేకుండా పూర్తి గోప్యత పాటిస్తారు. అర్ధరాత్రి పూట, కరెంటు తీసేసి దట్టమైన చీకటిలో దైతాపతి పూజారులు తమ కళ్ళకు గంతలు కట్టుకుని, చేతులకు వస్త్రాలు చుట్టుకుని పాత విగ్రహాలలోని ప్రాణశక్తిని (బ్రహ్మ పదార్థం) తీసి కొత్త విగ్రహాలలో పెడతారు. ఆ బ్రహ్మ పదార్థం చేతికి ఒక సజీవమైన కుందేలు పిల్లలాగా అనిపిస్తుందని పూజారులు చెబుతారు. ఈ ఉత్సవ సమయంలో లక్షలాది మంది భక్తులకు నిరంతరంగా అన్నదానం చేయడం లాంటి అద్భుతమైన public service ఇక్కడ జరుగుతుంది.

భౌతిక దేహం శాశ్వతం కాదని, ఆత్మ మాత్రమే సత్యమనే గొప్ప వేదాంతాన్ని దేవుడే స్వయంగా ఆచరించి చూపే ఈ అద్భుత ఘట్టం నిజంగా అనూహ్యం!

ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానెల్ ని ఫాలో చేయండి. 🙏

*Follow the లక్ష్మీ ఆధ్యాత్మిక గ్రూప్ channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb5IdHfJJhzWRuwuWE13*
`

నిరంతరం ధార్మిక సందేశాలను మీ ఫోన్ లో పొందండి...
 •<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
    🍁🍃🍂 మంచి మాట 🍂🍃🍁
•<•>•<•>•<•>•<•>•<•>•<•>•<•>•
      మనం మంచివారిగా జీవిస్తేచాలు
          దానిని నిరూపించుకోవాలని
           ప్రయత్నించనవసరం లేదు
       విలువలేని వారితో వాదించడం
   వారి మాటలకు స్పందించడం వలన 
                 వారి విలువ మనం 
              పెంచడమే అవుతుంది
       కదలని బొమ్మకు కవితలు చెప్పినా
మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.!
  🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈
         🪴🙏 శుభోదయంతో 🙏🪴
        ••<<••>>••<<••>>••<<••
 [5/1, 11:16] +91 99597 98384: *_🦚  శ్రీరమణమహర్షి  🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి : మౌనం అనేది ఒక ఎడతెగని మాటల ప్రవాహం. మాటలు దానికి అడ్డు కట్టలు. వాక్కులు ఆ మౌనభాషకు అవాంతరాలు కల్పిస్తాయి._*
*_తీగలో విద్యుచ్ఛక్తి ప్రసారమౌతున్నది. ఆ ప్రసారం ఆపితే ఒక బల్బును వెలిగించేదిగానో, ఫ్యాన్ ను కదలించేదిగానో మారుతుంది. అలాగే మౌనం అడ్డేలేని భాషాస్రవంతి. మాటలు దానికి ఆనకట్టలు._*
*_ఏండ్ల తరబడి వాదాలలో తెలియని భావం.... మౌనంలోనో, వారి నల్వురు (సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు) శిష్యులకు శ్రీదక్షిణామూర్తి ప్రసాదించిన మౌనసన్నిధిలోనో ఒక్క క్షణంలో అర్థమవుతుంది. మౌనం అత్యుత్తమమూ, శక్తివంతమూ అయిన భాష !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍
[5/1, 11:17] +91 99597 98384: *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏻 భక్తుడు : మెలకువగా ఉన్నప్పుడు కంటె, సుషుప్తిలో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటామా ?_*
*_🦚 మహర్షి : సుషుప్తి, స్వప్నం, మెలకువ - ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు. ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ కేవలం ఎరుకే. ఆత్మనుంచి ఎవరైనా, ఎప్పుడైనా వేరవగలరా ? అది సాధ్యమైతేనే, ఈ ప్రశ్న ఉదయిస్తుంది !_*
*_🧘🏻 భక్తుడు : అయినా, సుషుప్తిలో మెలకువలో కంటె శుద్ధ చైతన్యానికి ఇంకా చేరువగా ఉంటామంటారే ?_*
*_🦚 మహర్షి : “సుషుప్తిలో, మెలకువలో కంటె నాకునేను దగ్గరగా ఉంటానా ?”అని అడిగినట్టే ఉంది ఈ ప్రశ్న._*
*_ఆత్మే శుద్ధ చైతన్యం. ఎవ్వరూ ఆత్మకి దూరం కాలేరు._ _ద్వయీభావముంటేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వమంటూ ఏమీ లేదు._*
*_నిద్రపోయినా, కలకనినా, మేల్కొన్నా- ఒక్క మనిషే, మెలకువ స్థితే ఎంతో అందంగానూ ఆసక్తి_*
*_దాయకంగానూ ఉందను కుంటారు. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తి దాయకంగా ఉండదంటారు._*
*_ఇక్కడ ఆగి, ముందుకుపోయే ముందు, ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. సుషుప్తి అవస్థలో నీవున్నావని ఒప్పుకుంటావా లేదా ?_*
*_🧘🏻 భక్తుడు : ఒప్పుకుంటాను._*
*_🦚 మహర్షి : ఇప్పుడు మేల్కొని ఉన్నదీ నీవే కదా._*
*_🧘🏻 భక్తుడు : అవును._*
*_🦚 మహర్షి : అంటే, సుషుప్తీ, మెలకువా అవిచ్ఛినంగా కొనసాగుతున్నట్టే కదా. ఆ అవిచ్ఛిన్నత ఏమిటి ? ఆ స్థితి, స్వచ్ఛమైన ఉనికే. అయినా, రెండు స్థితులకీ భేదముంది. ఆ భేదమేమిటి ? శరీరమూ, ప్రపంచమూ, వస్తుజాలమూ మెలకువలో ఉంటాయి. కాని సుషుప్తిలో మాయమవుతాయి !!_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
 [4/30, 16:06] +91 99597 98384: 🎈✨🎈✨🎈✨🎈✨🎈✨🎈
  *మనకు విలువ లేని చోట మాట్లాడకు*
            *ప్రేమలేని చోట ఆశ పడకు*
          *మనల్ని నిర్లక్ష్యం చేస్తున్న*
        *వారి కోసం ఎదురు చూడకు*
                *మన ఆత్మ గౌరవం*
           *పణంగా పెట్టి ప్రేమించకు*
           *మనల్ని దూరం పెడుతున్న*
       *వారికి దగ్గర అవ్వాలని చూడకు*
    *మనం భారం అనుకున్న వాళ్ళతో*
        *మన భావాల్ని పంచుకోవద్దు*
             *మనది కానిది దేనిపైన*
         *ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు*        
    *మన నిజాయితీని గుర్తించని చోట*
            *నిమిషం కూడా ఉండొద్దు.*
       ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
         🌹🙏*శుభోదయంతో*🙏🌹
       🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
[4/30, 20:44] +91 99597 98384: 🌹✨🌹✨🌹✨🌹✨🌹✨🌹
         *జ్ఞానం ఏం మాట్లాడాలో*
  *ఏం మాట్లాడకూడదో చెపుతుంది*
               *సంస్కారం ఎలా*
         *మాట్లాడాలో చెపుతుంది*
                *సామర్ధ్యం ఎంత*
         *మాట్లాడాలో చెపుతుంది*
    *తెలివి అసలు మాట్లాడాల్సిన*
 *అవసరం ఉందో లేదో చెపుతుంది*
              *మన సంస్కారంతో*
   *కుటుంబ విషయాలు తెలియకుండా*
            *సమర్ధించుకోవడంలో*
            *మన విజ్ఞత ఉంటుంది.*
      🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
       🪴🙏*శుభోదయంతో*🙏🪴
   🌹🌷🦚🌹🌷🦚🌹🌷🦚🌹🌷