Monday, 7 September 2026

మీ తలలో పేలు ఎలా పుడతాయో తెలిస్తే షాక్ అవుతారు! 😱🪳 | Head Lice Mystery

మీ తలలో పేలు ఎలా పుడతాయో తెలిస్తే షాక్ అవుతారు! 😱🪳 | Head Lice Mystery

Author Name:Mystery Mind Telugu Official

Youtube Channel Url:https://www.youtube.com/@MysteryMindTeluguOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ebCUdY8wNcU



Transcript:
(00:00) నీ తలలో కేవలం జుట్టే ఉందనుకుంటున్నావా ఒక్కసారి మైక్రోస్కోప్ లో చూస్తే నీకు కనిపించేది ఊహించని ప్రపంచం అక్కడ చిన్న జీవులు పాకుతూ నీ తల చర్మం నుంచే ఆహారం తీసుకుంటుంటాయి. ఇక్కడే చాలా మందికి ఒక షాక్ పేలు మన జుట్టును తినవు. జుట్టు వాటికి కేవలం ప్రయాణించడానికి గుడ్లు పెట్టడానికి ఉపయోగపడుతుంది. వాటి అసలు ఆహారం మాత్రం మన తల చర్మం నుంచి తీసుకునే రక్తం అయితే పేలు ఉన్నప్పుడు అంత దురద ఎందుకు రక్తం తీసుకునేటప్పుడు పేలు తమ లాలాజలాన్ని చర్మంలోకి విడుదల చేస్తాయి.
(00:26) దానికి మన శరీరం స్పందిస్తుంది. అదే దురదగా అనిపిస్తుంది. అంటే ఒక బయోలాజికల్ రియాక్షన్ ఉంది. ఇప్పుడు ఒక కామన్ మిత్ పేలు దూకుతాయా అసలు కాదు అవి ఎగరలేవు దూకలేవు కూడా వాటి బలమైన చిన్న కాళ్ళతో జుట్టును పట్టుకొని పాకుతూ మరో తలకు చేరుతాయి. అందుక పే తలపైకి చేరింది అనుకోండి కథ అక్కడితో అయిపోదు. ఆడపే జుట్టు దగ్గర గుడ్లు పెడుతుంది.
(00:46) ఆ చిన్న గుడ్లు జుట్టుకు గట్టిగా అతుక్కుంటాయి. అలా ఒక చిన్న పే కొత్త తరాన్ని తయారు చేస్తుంది. జుట్టులో కనిపించే ప్రతి తెల్లటి వస్తువు చుండ్రు కాదు. పేగుడ్డ అయిన నిట్ ప్రత్యేకమైన అంటుకునే పదార్థంతో జుట్టుకు గట్టిగా అతుక్కుంటుంది. చుండ్రు మాత్రం సాధారణ సులభంగా ఊడిపోతుంది. అందుకే రెండింటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఆ చిన్న నిట్ లోపల ఖాళీ ఏమీ ఉండదు.
(01:03) దాని లోపలే కొత్త పే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి పూర్తయ్యాక గుడ్డు తెరుచుకుంటుంది. బయటక వచ్చేది మాత్రం పెద్ద పే కాదు చిన్న నింఫ్ గుడ్డు నుంచి బయటిక వచ్చిన నింఫ్ కూడా ఖాళీగా ఉండదు. అది కూడా తల చర్మం దగ్గరే ఆహారం తీసుకుంటుంది. పెరుగుతున్న కొద్దీ దాని బయట పొరను విడిచిపెడుతుంది. ఇలా దశలవారీగా పెరుగుతూ చివరికి అడల్ట్ పే అవుతుంది.
(01:20) ఇంకో ఆసక్తికరమైన విషయం పేలు మన తలపై ఉన్నంత కాలం ఆహారం కోసం నిరంతరం చర్మం దగ్గరే ఉంటాయి. అందుకే కొంతమందికి రాత్రివేళ కూడా తల దురద ఎక్కువగా అనిపించవచ్చు. మనం పేలు అంటే తల మురికిగా ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు శుభ్రంగా ఉన్న జుట్టులో కూడా పేలు ఉండొచ్చు. ఎందుకంటే వాటికి ముఖ్యమైనది మురికి కాదు తల చర్మం రక్తం జీవించడానికి అయితే తల నుంచి బయట పడిన పేలు కొత్త జీవితాన్ని మొదలు పెడతాయా సాధారణంగా కాదు మనిషి తలపై లభించే ఆహారం ఉష్ణోగ్రత వాతావరణం లేకుండా అవి ఎక్కువ కాలం జీవించలేవు అందుకే వాటి ప్రపంచం మన తలపైనే ఇదే వాటి పవర్ గుడ్డు నింఫ్ అడల్ట్
(01:53) అడల్ట్ అయిన తర్వాత మళ్ళీ రీప్రొడక్షన్ అంటే ఒక తలపై జీవక్రం పూర్తయ్యేలోపే మరో తరం మొదలవుతుంది. అందుకే మొదట చిన్న సమస్యలా కనిపించిన త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం మొదటిసారి పేలు వచ్చినప్పుడు వెంటనే దురద రావాల్సిన అవసరం లేదు శరీరం వాటి కాటుకు అలవాటు పడటానికి కొంత సమయం పట్టొచ్చు అందుకే దురద మొదలయ్యే సమయానికి పేలు ఇప్పటికే గుడ్లు పెట్టి ఉండే అవకాశం ఉంటుంది.
(02:11) చూస్తే ఒక్క చిన్న పే మాత్రమే కానీ దాని వెనుక రక్తం గుడ్లు నింపులు అంటూ పూర్తి [సంగీతం] జీవచక్రం ఉంటుంది. జుట్టు మధ్య దాగి ఉండే ఈ చిన్న జీవులుగా మార్చుకున్నాయి. ఇదే పేల అసలు మిస్టరీ. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీ [సంగీతం] కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

Thursday, 20 August 2026

 👇

🪷 హ్యాపీ థాట్స్! 🪷

*🎯🎯🎯 జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి 🎯🎯🎯*

🤔 మనం కేవలం జీవించడం కోసం మాత్రమే జీవిస్తున్నామా? లేదా దీనికంటే గొప్ప ఉద్దేశ్యం ఉందా?
మీ అస్తిత్వంలోని లోతైన రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా?

🌈అయితే సర్‌శ్రీ రూపొందించిన *"ది మహా ఆస్మానీ – The Magic of Awakening - తెలుగు"* ఈ ఆన్‌లైన్ శిబిరంకు ఈరోజే నమోదు చేసుకోండి.

*తేదీ: 07-Sep-2026 నుండి*

*📲 నమోదు లింక్:*
https://khoji-connect.happythoughts.in/event/eventdetail?location_id=26f8cc09-4099-48ad-8abc-03b6d0afe15a&language_id=1a927cc7-6235-4f63-a2cd-60f43561b231

*📱 సంప్రదించండి:* 9866208380, 9920571614, 7658988607

*📝 గమనిక*: ఈ శిబిరం మూడు భాగాలుగా నిర్వహించబడుతుంది, 45 నిమిషాలు సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం: 5:30 గంటలకు, 
పునఃప్రసారం: సాయంత్రం 7:00 గంటలకు

*రిపోర్టింగ్ సమయం*: ఉదయం 5:15

MA శివిర్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం దయచేసి మా WhatsApp గ్రూప్‌లో చేరండి:
https://chat.whatsapp.com/KGgaE7TcFmu3xb0fjFHMCX?s=sh&p=a&ilr=4

ధన్యవాదాలు, హ్యాపీ థాట్స్...🙏

__________________________

🪷Happy Thoughts! 🪷

*🎯🎯🎯 Know the Purpose of Life 🎯🎯🎯*

🤔 Are we living just for the sake of living? Or is there a greater purpose? Do you wish to understand the deeper mysteries of your existence?

🌈 Then register today for the *ONLINE* reteat *"The Maha Asmani – The Magic of Awakening (Telugu)"* designed by Sirshree.

*📅 Date*: 07-Sep-2026 onwards

*📲 Registration Link:*
https://khoji-connect.happythoughts.in/event/eventdetail?location_id=26f8cc09-4099-48ad-8abc-03b6d0afe15a&language_id=1a927cc7-6235-4f63-a2cd-60f43561b231

*📱 Contact:* 9866208380, 9920571614, 7658988607

*📝 Note:*
This retreat will be conducted in three parts.
*Duration*: 45 minutes
*Days*: Monday to Friday, Morning 5:30 am, Repeat Evening 7:00 pm.
*Reporting time*: 5:15 am

*For more updates regarding MA Shivir please Join WhatsApp group:* https://chat.whatsapp.com/KGgaE7TcFmu3xb0fjFHMCX?s=sh&p=a&ilr=4

*Kindly forward this message to your Friends and Relatives.*

🙏Dhanyawad🙏
 *🍁అష్ట వినాయక క్షేత్రాలు 🍁*

అష్ట వినాయక క్షేత్రాలు దర్శిస్తే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముందుగా-

1.మయూరగణపతి క్షేత్రం.

ఈ క్షేత్రం బారామతి తాలూకాలోని ‘మోర్ గావ్’ గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని ‘మయూరేశ్వర్’ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా.

 కానీ, ఇక్కడ వినాయకుని వాహనం మయూరం (నెమలి). 

పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతూంటే.., వారు రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూరవాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. ఇక్కడి వినాయకుడు మయూరవాహనం మీద భక్తులకు దర్శనమిస్తాడు. 

అందుకే ఈ స్వామిని ‘"మోరేశ్వర్’ " అని పిలుస్తారు. హిందీభాషలో మోర్ అంటే ‘నెమలి’. 

అరణ్యవాస కాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం, ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుక ఉన్నదనీ స్థానికులు చెప్తారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాక నాలుగువైపులా మినార్లతో మసీదులా కనిపిస్తుంది. తురుష్క చక్రవర్తుల దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారనీ, బహమనీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందనీ చరిత్రకారులు చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయకచవితినాడు, విజయదశమినాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

2.సిద్ధివినాయక క్షేత్రం

ఈ క్షేత్రం అహ్మదునగర్ జిల్లాలోని ‘శ్రీగొండ’ పట్టణానికి సమీపంలోనున్న చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయాన్ని పేష్వాలు నిర్మించారు. సాధారణంగా వినాయకుని తొండం ఎడమచేతి వైపు వొంగి ఉంటుంది. కానీ, ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడిచేతి వైపుకు వొంగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడి వినాయకుడు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం మధు,కైటభులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడనీ, అందుకు కృతఙ్ఞతగా శ్రీమహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడనీ స్థలపురాణం చెప్తుంది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సిందే. అయినా కోరిన కోరికలు తీర్చే కార్యసిద్ధి గణపతి కనుక భక్తులు ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణం చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు.

3.బల్లాలేశ్వర క్షేత్రం.

ఈ క్షేత్రం ‘పాలి’ అనే గ్రామంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పేరు ‘పల్లిపుర్’. ఈ గ్రామానికి చెందిన కల్యాణ్ సేఠ్ కుమారుని పేరు ‘బల్లాల్’. ఇతను గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలసి అడవికి వెళ్లి అక్కడున్న రాతి వినాయకుని పూజించి, రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. అతని స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని కల్యాణ్ సేఠ్ కు ఫిర్యాదు చేసారు. కోపం వచ్చిన సేఠ్ ‘బల్లాల్’ను అడవికి తీసుకునివెళ్లి, అతన్ని చెట్టుకి కట్టి స్పృహతప్పేలా చావకొట్టి, ఆ రాతివిగ్రహాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. ఆపస్మారకస్థితిలో ఉన్న బల్లాల్, వినాయకుని ప్రార్థించాడు. వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లువిప్పి విడిపించి, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘ఈ రాతిలోనే నువ్వు ఉండాలి’ అని కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతివిగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలోనున్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకును విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయకవిగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించాకే ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుని ‘బల్లాలేశ్వర్’ అని పిలుస్తారు.

4.వరదవినాయక క్షేత్రం

పుణె నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోని ‘మహద్’ గ్రామంలో వెలిసిన ఈ గణపతిని ‘వరదవినాయకుడు’ అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్నిరుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యా సమేతుడై ఈ గ్రామంలోని ‘వాచక్నవి’ దర్శనార్థం వచ్చాడు. ఋషిపత్ని మహారాజుని చూసి ముచ్చటపడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలోవచ్చి ఋషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా ‘గృత్సమధుడు’ అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక, తన జన్మరహస్యం తెలుసుకుని వినాయకుని గురించి తపస్సు చేపాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి’ అని కోరాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు అక్కడ స్వయంభువుడుగా వెలిసాడు. అదే వరదవినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం 1892 నుంచీ అఖండంగా వెలుగుతూనే ఉండడం విశేషం. ఈ స్వామిని భక్తులు స్వయంగా తాకి, అర్చనలు చేసుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత.

5.చింతామణి గణపతి క్షేత్రం.

పుణెకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘థేవూర్’ గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు కపిల మహాముని కొంత కాలం తపస్సు చేసాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే ‘చింతామణి’ అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు ‘గుణ’ కపిలమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తించి, ఆ మణిని అపహరించాడు. కపిలమహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయించి ఆ మణిని తిరిగి పొంది దాన్ని గణపతి మెడలో అలంకరిప్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం ‘కదంబనగర్’ గానూ.., ఈ స్వామి ‘చింతామణి గణపతి’ గానూ ప్రసిద్ధి పొందాడు. ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించారు.

6.గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం.

పుణెకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ్ వినాయక ఆలయం’. పార్వతీదేవి సంతానం కోసం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందనీ, తనకు కౌమారప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నడనీ పౌరాణిక ప్రమాణం. ఈ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్టే…రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాడు. ఈ గణపతిని దర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడంచేత ఈ స్వామిని సుఖంగా దర్శించకోవచ్చు. అదే ఈ ఆలయం ప్రత్యేకత.

7.విఘ్నహార్ వినాయక క్షేత్రం.

ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడు …సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూంటే.., వారు వినాయకుని ప్రార్థించగా..ఆ ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేసాడు. వినాయకుని గెలవడం తనవల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణుకోరి, తన పేరుమీద నీవు ఇక్కడే కొలువుతీరాలనీ వేడుకున్నాడు. వినాయకుడు అతని కోరిక తీర్చాడు. అందుకే ఈ స్వామిని ‘విఘ్నహార్ వినాయక్’ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారు. తరువాతి కాలంలో ‘చిమాజి’ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడు. బంగారుపూతతో మిలమిల మెరిసే ఈ ఆలయశిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

8.మహాగణపతి క్షేత్రం.

‘రంజన్ గావ్’గా పిలవబడే ఈ గ్రామంలో కొలువున్న ఈ వినాయకుడినే ‘మహాగణపతి’గా భావించి కొలుస్తారు. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడే ఈ గణపతిని తలచుకుని యుద్ధం చేసి వారిని సంహరించాడు. అందుకు ప్రతిగా శివుడే ఈ ‘మహాగణపతిని’ ఇక్కడ ప్రతిష్ఠించాడనీ…గణేశపురాణం చెబుతుంది. 

దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహంమీద పడేలా ఈ ఆలయం నిర్మించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18 వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరివుండే ఈ వినాయకుడి విగ్రహానికి క్రింది భాగంలో పది తొండాలు, ఇరవై చేతులు గల ‘మహోత్కట్’ వినాయకుని విగ్రహం ఉందని భక్తులు చబుతారు గానీ.. అది నిజం కాదని ఆలయ ధర్మకర్తలు చెప్తారు.ఈ ఎనిమిది వినాయక క్షేత్రాలలోనూ అర్చనలు, అభిషేకాలు, ప్రసాద వితరణలు ఒకే విధంగా ఉంటాయి. 

ఈ క్షేత్రం దర్శించుకున్నాక తిరిగి ‘మయూరేశ్వరుని’ దర్శిస్తేనే ఈ యాత్ర పూర్తయినట్లు అని భక్తులు గ్రహించాలి.....!

బుకింగ్ కొరకు 
ఓ3మ్ శ్రీ హాలిడేస్ 
9440915570
 *వరలక్ష్మీవ్రతం - అంతరార్థం*
             ➖

*కోర్కెలు తీర్చే తల్లి ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. అవి తీరాలంటే దైవానుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది శ్రీ వరలక్ష్మీదేవి.*

*వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత వరలక్ష్మీదేవి. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.*

*స్కాంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్నీ వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది.*

 *శ్రీ లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరిసంపదల్ని వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది.*

 *శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా జీవితకాలం ఉండాలని కోరుకుంటా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. లక్ష్మీ నివాస స్థానాలు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...*

 *పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్తాల్రు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి.* 

*యః శుచిః ప్రయతో భూత్వా!జుహుయాదాజ్యమన్వహం శ్రియః!పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌!!*

 *లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని ఈ మంత్రానికి  భావం. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. పంచభూతాలకు ప్రతీక వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి.*

 *కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం.*

*కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్ని తత్త్వానికి సంకేతం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.*

*వరలక్ష్మీ వ్రతంలో వచ్చే పదములకు ముందుగా మనం ఉత్తమ అర్ధాలను తీసుకోవాలి.*

*వాటిలో ...ఈ క్రిందివి ముఖ్యమైనవి. కుండిన పురం= కుండలినీ నివసించే ప్రదేశం. చారుమతి=సర్వ శుభ లక్షణాలతో శోభించే మనసు కలిగినది...*

*అనగా శమ దమాది షట్క సంపత్తి..కలిగి దశ అవగుణాలైన కామ క్రోధ లోభ మోహ  మద మాత్సర్య ఈర్ష్య అసూయా రహిత తత్వమైన అనసూయత్వం కలిగిన మనసు కలిగి ఉండటం...!!! చారుమతీ తత్వం...ఇది..!!*

*ఇంటి పనులూ వంటపనులూ పశుపోషణా .... పొలం పనులూ ధాన్యమును సేకరించటానికి కావలసిన అన్ని జ్ఞానాలూ కార్యాలూ  సంస్కరణాది ప్రకృతి సేవలను భగవత్ కైంకర్యాలుగా చేసే తత్వం ఆమె సొంతం.*

*అలాంటి మనసు కలిగిన చారుమతి... పాల సముద్రమనే ప్రశాంత కడలిలో పవళించిన శ్రీమహా విష్ణువు యొక్క హృదయేశ్వరి అయిన వరాలను ఇవ్వగలిగిన శక్తి గల                                   శ్రీ వరలక్ష్మీదేవితో అను సంధానమైనది. కనుక శ్రీ వరలక్ష్మిదేవి ఆమె స్వప్న స్థితిలో తన దర్శనము నొసగింది.*
 🪔 పంచాంగం అంటే కేవలం తిథి, నక్షత్రం, రాహుకాలం చెప్పే పట్టికేనా?

ప్రతిరోజూ మనం పంచాంగంలో తిథి చూస్తాం… నక్షత్రం చూస్తాం… రాహుకాలం, యమగండం చూస్తాం.

కానీ ఎప్పుడైనా ఆలోచించారా?

చైత్రమాసం ఎప్పుడు మొదలవుతుంది? అమావాస్యతో నెల ఎందుకు ముగుస్తుంది? ఉత్తర భారతదేశంలో అదే రోజు మాసం పేరు ఎందుకు వేరుగా కనిపిస్తుంది? హైదరాబాద్‌లో ఉన్న రాహుకాలమే విశాఖపట్నంలోనూ ఉంటుందా?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే… మన పంచాంగం కేవలం తేదీల పట్టిక కాదని, సూర్యుడు–చంద్రుడు–నక్షత్రాలు–ఋతువులు–స్థానిక కాలం… వీటన్నింటినీ సమన్వయం చేసిన అద్భుతమైన భారతీయ కాలగణన వ్యవస్థ అని అర్థమవుతుంది.

🌙 చాంద్రమానం అంటే ఏమిటి?

చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకొని తిథులు, పక్షాలు, మాసాలను నిర్ణయించే విధానమే చాంద్రమానం.

ఒక చాంద్రమాసంలో 30 తిథులు ఉంటాయి.

శుక్లపక్షం — 15 తిథులు
కృష్ణపక్షం — 15 తిథులు

కానీ మన తెలుగు పంచాంగం చంద్రుని మీద మాత్రమే ఆధారపడదు. చంద్ర మాసాలు ఋతువులతో సమన్వయంగా ఉండేందుకు అవసరమైనప్పుడు అధికమాసం వస్తుంది.

అందుకే మన పంచాంగ వ్యవస్థను మరింత ఖచ్చితంగా చాంద్ర–సౌర కాలగణన (Lunisolar Calendar) అని చెప్పవచ్చు.

🌑 అమాంత పద్ధతి అంటే ఏమిటి?

‘అమాంత’ అనే పదంలోనే సమాధానం ఉంది.

అమా + అంతం = అమావాస్యతో మాసం అంతం.

అమావాస్య తరువాత వచ్చే శుక్లపక్ష పాడ్యమితో కొత్త మాసం ప్రారంభమై, తరువాతి అమావాస్యతో ఆ మాసం ముగుస్తుంది.

అంటే:

శుక్లపక్షం → పౌర్ణమి → కృష్ణపక్షం → అమావాస్య

ఉదాహరణకు చైత్ర శుక్ల పాడ్యమి — ఉగాది రోజున చైత్రమాసం ప్రారంభమవుతుంది. చైత్ర పౌర్ణమి తరువాత కృష్ణపక్షం కొనసాగి, చైత్ర అమావాస్యతో మాసం పూర్తవుతుంది. మరుసటి రోజు వైశాఖ శుక్ల పాడ్యమితో వైశాఖమాసం మొదలవుతుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అమాంత సంప్రదాయం ప్రాచుర్యంలో ఉంది.

🌕 మరి పౌర్ణిమాంత పద్ధతి అంటే?

ఇక్కడ మాసం పౌర్ణమితో ముగుస్తుంది.

పౌర్ణమి తరువాత వచ్చే కృష్ణపక్ష పాడ్యమితో మాసం ప్రారంభమై, తరువాతి పౌర్ణమితో ముగుస్తుంది.

అంటే:

కృష్ణపక్షం → అమావాస్య → శుక్లపక్షం → పౌర్ణమి

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉంది.

✨ అమాంతం, పౌర్ణిమాంతం — అసలు తేడా ఎక్కడ?

ఇక్కడే చాలామందికి సందేహం వస్తుంది.

రెండు పద్ధతుల్లోనూ చంద్రుడు ఒకడే… తిథి ఒకటే… పౌర్ణమి ఒకటే… అమావాస్య ఒకటే.

మారేది చంద్రుని గమనం కాదు.

మాసాన్ని ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగిస్తున్నామనే సంప్రదాయం మాత్రమే.

దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాశివరాత్రి.

తెలుగు అమాంత పద్ధతిలో:

మాఘ కృష్ణ చతుర్దశి

పౌర్ణిమాంత సంప్రదాయంలో అదే రోజు:

ఫాల్గుణ కృష్ణ చతుర్దశి

రెండు శివరాత్రులు కావు!

రోజు అదే… తిథి అదే… ఆరాధన అదే… మారింది మాసనామం మాత్రమే.

ఈ చిన్న విషయం తెలియకపోతే రెండు పంచాంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని అనిపించవచ్చు.

🌺 చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, శ్రావణం… ఈ పేర్లు ఎలా వచ్చాయి?

మన మాసనామాల వెనుక కూడా ఖగోళ సంబంధమైన సంప్రదాయం ఉంది.

పౌర్ణమి సమయంలో చంద్రుని నక్షత్ర సంబంధాన్ని ఆధారంగా చేసుకొని మాసనామాలు ఏర్పడ్డాయి.

చిత్రా → చైత్రం
విశాఖా → వైశాఖం
జ్యేష్ఠా → జ్యేష్ఠం
శ్రవణం → శ్రావణం

ఇలా చైత్రం నుంచి ఫాల్గుణం వరకు పన్నెండు చాంద్రమాసాల వ్యవస్థ ఏర్పడింది.


☀️ సౌరమానం అంటే?

చంద్రుని బదులు సూర్యుని రాశి సంచారాన్ని ప్రధానంగా తీసుకుంటే అది సౌరమానం.

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటాం.

మేషరాశిలో ప్రవేశం → మేషమాసం
వృషభరాశిలో ప్రవేశం → వృషభమాసం
మిథునరాశిలో ప్రవేశం → మిథునమాసం

తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల కాలగణనలో సౌరమాసాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

తెలుగు పంచాంగంలో ప్రధాన మాసగణన చాంద్రమానమైనప్పటికీ సంక్రాంతులు, సూర్యరాశి, ఉత్తరాయణం, దక్షిణాయనం వంటి అంశాల్లో సౌరగణనకు కూడా ప్రాధాన్యం ఉంది.

🌅 సావనమానం అంటే?

ఒక సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం వరకు ఒక సావన దినం.

30 సావన దినాలను ఒక సావనమాసంగా పరిగణిస్తారు.

యజ్ఞాలు, అనుష్ఠానాలు, కొన్ని శాస్త్రోక్త కాలవ్యవధుల నిర్ణయంలో దీనికి ఉపయోగం ఉంది. సాధారణ తెలుగు మాసనిర్ణయానికి మాత్రం ఇది ప్రధాన పద్ధతి కాదు.

⭐ నాక్షత్రమానం అంటే?

స్థిర నక్షత్రాలను ప్రమాణంగా తీసుకొని కాలాన్ని గణించే విధానం నాక్షత్రమానం.

చంద్రుడు 27 నక్షత్రాల నేపథ్యాన్ని ఒకసారి చుట్టివచ్చే కాలం సుమారు 27.3 రోజులు.



ఖగోళ గణితం, చంద్రుని నక్షత్రస్థితి వంటి అంశాల్లో ఇది ఉపయోగపడుతుంది.

🪐 బార్హస్పత్యమానం అంటే?

బృహస్పతి గమనంతో సంబంధం కలిగిన కాలగణనను బార్హస్పత్యమానం అంటారు.

భారతీయ కాలగణన సంప్రదాయంలో బృహస్పతి ఆధారిత సంవత్సర గణనకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే మన రోజువారీ తెలుగు పంచాంగంలోని తిథి, పక్షం, మాస నిర్ణయానికి ఇది ప్రత్యక్ష ప్రధాన ప్రమాణం కాదు.

📍 ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం — “స్థాన ప్రమాణం” ఎందుకు?

ఒకసారి హైదరాబాద్ పంచాంగంలో రాహుకాలం చూసి… అదే సమయాన్ని విశాఖపట్నం లేదా రాజమండ్రిలో కూడా యథాతథంగా పాటించవచ్చా?

ఖచ్చితంగా ఒకటే అని భావించడం సరైంది కాదు.

ఎందుకంటే రాహుకాలం అనేది ప్రతిరోజూ ఒకే గడియార సమయానికి వచ్చే స్థిరమైన కాలం కాదు.

ఆ రోజు స్థానిక సూర్యోదయం–సూర్యాస్తమయం మధ్య పగటి కాలాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి, వారాన్ని బట్టి నిర్ణీత భాగాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు.

అందువల్ల ప్రదేశం మారితే సూర్యోదయ–సూర్యాస్తమయాలు మారవచ్చు. వాటితో పాటు రాహుకాలం, యమగండం, గుళికకాలం వంటి సూర్యోదయాధారిత సమయాలు కూడా మారవచ్చు.

కాలమాన పద్ధతి: చాంద్రమాన అమాంత పద్ధతి
స్థాన ప్రమాణం:
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లేదా 
 హైదరాబాద్, తెలంగాణ
అని స్పష్టంగా పేర్కొనడం మరింత సముచితం.

⚠️ ముహూర్తాల విషయంలో ఇది మరింత ముఖ్యం

సాధారణ దినచర్యలో కొన్ని నిమిషాల వ్యత్యాసం పెద్దగా అనిపించకపోవచ్చు.

కానీ వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, శాంతి, హోమం వంటి శుభకార్యాలకు ముహూర్తం నిర్ణయించేటప్పుడు కార్యక్రమం జరిగే నిజమైన ప్రదేశమే ముఖ్యం.

అక్కడి అక్షాంశ–రేఖాంశాలు, స్థానిక సూర్యోదయం, తిథి–నక్షత్ర సంధులు మరియు అవసరమైన ఇతర పంచాంగ అంశాలను పరిశీలించాలి.

అందుకే హైదరాబాద్‌కు గణించిన సమయాన్ని రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం లేదా మరొక ప్రాంతానికి యథాతథంగా వర్తింపజేయడం అన్ని సందర్భాల్లో సరైన విధానం కాదు.

🙏🏻 మన దిన పంచాంగానికి ప్రమాణం

 మనం అందించే దిన పంచాంగం: “చాంద్రమాన అమాంత పద్ధతి — స్థాన ప్రమాణం”
ఆధారంగా సిద్ధమవుతుంది.

https://chat.whatsapp.com/KjFEtBA5XtTDfkyn5UNlIR


🪔 చివరిగా ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే చాలు…

అమాంతం — అమావాస్యతో మాసం ముగుస్తుంది.
పౌర్ణిమాంతం — పౌర్ణమితో మాసం ముగుస్తుంది.
సౌరమానం — సూర్యుని రాశి సంచారం ఆధారం.
సావనమానం — సూర్యోదయం నుంచి సూర్యోదయం ఆధారం.
నాక్షత్రమానం — నక్షత్రాల ఆధారిత కాలగణన.
స్థాన ప్రమాణం — పంచాంగ సమయాల ఖచ్చితత్వానికి అత్యంత ముఖ్యమైన ఆధారం.

🙏🏻 మన పూర్వీకులు కాలాన్ని కేవలం గంటలు, నిమిషాలుగా చూడలేదు.

సూర్యుని గమనాన్ని గమనించారు… చంద్రుని కళలను లెక్కించారు… నక్షత్రాలను పరిశీలించారు… ఋతువులను సమన్వయం చేశారు… మనిషి జీవనాన్ని ప్రకృతి గమనంతో అనుసంధానించారు.

అందుకే పంచాంగం అంటే కేవలం “ఈరోజు మంచి సమయం ఏది?” అని చూసే పుస్తకం మాత్రమే కాదు.

ఆకాశంలో జరిగే ఖగోళ గమనాన్ని… భూమిపై మన జీవనంతో అనుసంధానించిన భారతీయ కాలగణన సంప్రదాయం.

పంచాంగాన్ని తెలుసుకోవడం అంటే… మన పండుగల వెనుక ఉన్న కాలాన్ని, మన ఆచారాల వెనుక ఉన్న గణనను, మన సంస్కృతి కాలాన్ని ఎలా దర్శించిందో తెలుసుకోవడం. 🙏🏻
 #కాళికే_పాపహారిణి_దృష్టిదోష_వినాశిని 

#శత్రు_సంహారిణి_మాతా_రక్ష_రక్ష_నమోస్తుతే 🙏🌷

#నమః_పార్వతీ_పతయే_హర_హర 

#మహాదేవ_శంభో_శంకర..!🙏🌹

🙏#తమలపాకు_యొక్క_ఆధ్యాత్మిక_రహస్యం 🙏

భారతీయ సంప్రదాయంలో, తమలపాకు కేవలం ఆతిథ్యానికి లేదా అలంకరణకు చిహ్నం మాత్రమే కాదు, అది జీవితంలోని సకల సారాలకు ప్రతీక...... భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల మధ్య సమతుల్యతను నెలకొల్పడం ద్వారా పరిపూర్ణత కోసం కృషి చేయాలని ఇది సూచిస్తుంది.....  ఆదిశక్తి మాత యొక్క దివ్య నామాలలో ఒకటి "#తాంబూలప్రియ," అంటే ఆమె తమలపాకును ప్రియంగా భావిస్తుంది..... అయితే, ఇందులో ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక రహస్యం ఇమిడి ఉంది..... అమ్మవారికి ప్రియమైన తమలపాకు భౌతికమైనది కాదు, దివ్యమైనది  అది కేవలం ఒకే సారాన్ని, అంటే అమృత తత్వ సారాన్ని మాత్రమే కలిగి ఉంటుంది......  ఒక భక్తుడు సంపూర్ణ భక్తి, ప్రేమ మరియు ఏకాగ్రతతో అమ్మవారి దివ్య నామాలను జపిస్తూ, ఆమె ఆరాధనలో లీనమై #చైతన్యపు హద్దులను #అధిగమించినప్పుడు, అతను సహస్రార చక్రం నుండి దివ్య అమృతాన్ని అనుభవిస్తాడు..... యోగ శాస్త్రంలో దీనిని అమృతధార లేదా #అమృతతత్త్వం అని అంటారు.... ఈ దివ్య సారం సాధకుడి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఆనందం, శాంతి మరియు పరమ చైతన్యంతో నింపుతుంది.....  ఈ అమృతం తాంబూలప్రియ మాతకు అత్యంత ప్రియమైనది... అంటే, బాహ్య ఆడంబరం కంటే కూడా, సాధకుడి యొక్క శుద్ధ భక్తి, నిస్వార్థ ప్రేమ మరియు ఆత్మ సాక్షాత్కారమనే అమృతాన్ని అమ్మవారు ఎక్కువగా ఆస్వాదిస్తారు.... సాధకుడు స్వయంగా #చైతన్యమనే_అమృతంలో #స్థిరపడినప్పుడు మాత్రమే, అతని ఆరాధన 
అమ్మవారికి నిజంగా ప్రియమైనదిగా మారుతుంది....
ఈ విధంగా, "#తాంబూలప్రియ" అనే నామం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, అమ్మవారి నిజమైన ఆనందం బాహ్య నైవేద్యాల ద్వారా కాకుండా, మనస్సాక్షి యొక్క శుద్ధత, అవిచ్ఛిన్నమైన భక్తి మరియు ఆధ్యాత్మిక అమృతానుభూతి ద్వారా లభిస్తుంది..... ఇదే సాధన యొక్క అంతిమ రహస్యం మరియు అమ్మవారి ఆరాధన యొక్క అత్యున్నత లక్ష్యం.....

#ఓం_నమశ్శివాయ ....!!  #ఓం_అరుణాచల_శివ
 *బ్రహ్మ    కపాలం*

➖➖➖➖✍️

 "శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు```పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.   నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ, ఆయన ఊర్ధ్వ ముఖం(ఐదవ ముఖం) పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు. 

మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!,
దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది. 

కానీ కిందపడలేదు,శివుడి అరచేతికి అతుక్కుపోయింది.

అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. 

క్రమక్రమంగా ఎండి, చివరికది, కపాలంగా మారిపోయింది. 

బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే, అది సరాసరిబ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది. 

జగద్గురువు, మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు. 

దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

'దేవాదిదేవా! పరమజ్ఞానివి. నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి. శాసించగలవాడివి. అయినా, మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు. కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము. 
ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు . కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. 

భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ..మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. 

హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. 

అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి “పరమశివా, 
నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా! ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా?” అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు?పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.

అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు. 

ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. 'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు. ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్విఖితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది. అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికితోడు నాశక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.' అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. 

అంతే! 

ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.

తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!✍️```
.        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                     🌷🙏🌷
 త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి *మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి “నేను వరలక్ష్మీదేవిని శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక” అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను.* 

చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ అందరు శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను. శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి..

*పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే* |
*నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా* ||
అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగ వాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.

( *అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి* )

👉 *ముత్తైదవులకు వాయనం, పసుపు,కుంకుమలు ఇవ్వాలి. సాయంత్రం పేరింటం అవకాశాన్ని బట్టి ముత్తైదువలకు తాంబూలం, పండ్లు తదితర సుమంగళి పదార్తాలను సమర్పించాలి.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః మాంగల్యం సమర్పయామి
అమ్మవారికి మాంగళ్యం సమర్పించాలి

కర్పూరాగరు కస్తూరి రోచనాదిభి రన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః గంధం సమర్పయామి
గంధం, కుంకుమ పెట్టాలి

అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ తుండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి
అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లాలి

మల్లికా జాజికుసుమైశ్చంప కైరపిర్వకుళైస్తతహా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పుష్పాణి పూజయామి
అమ్మవారిని పూవులతో అలంకరించాలి

❗ *అమ్మవారికి అథాంగ పూజ:* ❗

చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమల వాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదన మాత్రే నమః స్తనౌ పూజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాయై నమః శిరః పూజయామి
వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

*శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ*
(ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

 *ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మయై నమః* 

ఓం ప్రకృత్యై నమః                        ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః                        ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః                        ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః                        ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః                        ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః                        ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః                        ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః                        ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః                    ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః                 ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః                          ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః                        ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః                    ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః                        ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః                ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః                        ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః                    ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః                        ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః                    ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః                        ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః                    ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః                        ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః                    ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః                    ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః                    ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః                        ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః                    ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః                    ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః                    ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః                    ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః                    ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః                    ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః                            ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః                        ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః                        ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః                        ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః                    ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః                ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః                        ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః                    ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః                    ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః                        ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః                    ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః                    ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః                ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః                        ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః                    ఓం సముద్ర తనయాయై నమః
 ఓం జయాయై నమః                        ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః                        ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః                    ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః                ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః                    ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః                    ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయైనమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః            ఓం భువనేశ్వర్యై నమః (108)

*శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీతర్థ్యం అష్టోతర శతనామావళి సమర్పయామి.*

దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణత్వం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి
అగరవత్తులు/ధూప్‌స్టిక్ లేదా సాంబ్రాణి వేయండి, వెలిగించండి

ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి

(పూజ ప్రారంభంలోనే వెలిగించి ఉంటుంది కాబట్టి దీపం కుందిలో నూనె లేదా నెయ్యి మరోసారి వేయండి. దీపానికి నమస్కారం చేయండి)

నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి    
పిండి వంటలపై నీళ్ళు చల్లాలి

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి  నీళ్ళు చల్లాలి

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

తాంబూలం  తమలపాకు, వక్కలు, దక్షిణతో పెట్టండి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గ్ర్హ్యాతాం విష్ణువల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి

కర్పూరం వెలిగించాలి

*పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే*
*నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా*
*మహాదేవ్యైచ విద్మహే, విష్ణుపత్నీచ ధీమహి!*
*తన్నో లక్ష్మీప్రచోదయాత్‌ !!*
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి.

తర్వాత...
చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి

నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి

❗ *తోరగ్రంధి పూజ:* 

తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి  ఈ విధంగా పూజ చేయాలి
కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి
రమాయై నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి
విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంధిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంధిం పూజయామి
క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంధిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంధిం పూజయామి
చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి
హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి
తోరము కడుతూ కింది శ్లోకం చదవాలి..

 *తోరబంధన మంత్రం:* 

బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే

*వాయన విధి*:

 *ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం శ్వశక్తితః* 
 *దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే* 

ముత్తయిదువకు పండ్లు, పూలూ, తాంబూలం శక్తి కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.

*వాయనదాన మంత్రం*:

👉 ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ
ఇందిరాతారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః 👈
*ఇతి పూజా విధానం సంపూర్ణం*.

👉 *వరలక్ష్మీ వ్రత కథ* : 🙏

( ❗*కథ ప్రారంభం  ఈ సమయంలో చక్కగా కూర్చుని, అక్షింతలు చేతిలో తీసుకొని, కథను భక్తి చదవండి లేదా శ్రద్దలతో వినండి*❗)

రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ ఆ సరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.

మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించు చుండెను.
 కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||

కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద ఆకుతో లేదా పుష్పంతో చల్లండి.

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||

కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)

👉 *గణపతి పూజ* 

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే

*వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ*
*నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా*॥

*ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥*

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,..     ఓం ఏకదంతాయ నమః,....
ఓం కపిలాయ నమః...,        ఓం గజకర్ణికాయ నమః....,
ఓం లంబోదరాయ నమః,     ఓం వికటాయ నమః,....
ఓం విఘ్నరాజాయ నమః,....    ఓం గణాధిపాయ నమః,....
ఓంధూమకేతవే నమః,....          ఓం గణాధ్యక్షాయ నమః..., 
ఓం ఫాలచంద్రాయ నమః....,     ఓం గజాననాయ నమః,                    ఓం వక్రతుండాయ నమః...,      ఓం శూర్పకర్ణాయ నమః,...
ఓం హేరంబాయ నమః,...    ఓం స్కందపూర్వజాయనమః,...
*ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.*

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా... గుడ సహిత (బెల్లం) ఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి....‌నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! *అనేన మయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!*

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.
*ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం... వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.*

=====================

*పూజ ప్రారంభము* //// *వరలక్ష్మీదేవి ధ్యానం*////

 *నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే*
*శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే !!* 

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః || అక్షింతలు వేయాలి.

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి
దేవి! త్వాం సుప్రీతా భవ సర్వదా ||

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః  ధ్యాయామి  ఆవాహయామి
అక్షింతలు వేసి ఆచమనీయం చేయాలి

సూర్యాయుత నిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసన మిదం దేవి స్థీయతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి
రత్నసింహాసనం సమర్పయామి  అక్షింతలు వేయాలి.
శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి       
రాగి/స్టీల్‌ పల్లేంలో నీళ్ళు వదలాలి

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి       
అమ్మవారిపై నీళ్ళు చల్లాలి

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి       
నీళ్ళు చల్లాలి

పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి     పంచామృతం చల్లాలి

గంగాజలం మయానీతం మహాదేవ శిరస్స్థితం
శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధు సోదరి
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి       
నీళ్ళు చల్లాలి

సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి        
వస్త్రం సమర్పించాలి

కేయూర కంకణే దివ్యేహారనూపుర మేఖలా
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి
ఆభరణాలు అమ్మవారికి పెట్టాలి.

తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
 🍁 *శ్రావణమాసం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది రేపు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం.* 
🍀 దాదాపు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. లేదా ప్రక్కన ఎవరైనా చేస్తుంటే వెళ్లి అమ్మవారి వ్రతాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు, సుంమగళీపదార్థాలను వాయనంగా తీసుకుంటారు.

👉❗ ఈ కింద పేర్కన్న విధంగా భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి వ్రతం చేసుకోండి. దాదాపు చిన్న విషయాలను కూడా ఇక్కడ పేర్కొన్నాను. అవకాశం మేరకు మీ ఇంటి పురోహితులతో పూజా చేయించుకొని దక్షిణ ఇచ్చుకోండి. అవకాశం కుదరని వారు తర్వాత అయినా పురోహితునికి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీస్సులు పొందండి. 🙌 

*రేపు శుక్రవారం నాడు ఇలా చేయండి*..

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున  ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి.

ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

 *కావలసినవి* 

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

 *తోరం ఎలా తయారుచేసుకోవాలి*:-

తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి  తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి,  తొమ్మిదో పువ్వులతో  తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. అమ్మవారికి ఇరువైపుల లేదా ఒక్కవైపున దీపారాధన చేయండి. దీపం ఉత్తరం లేదా ఆగ్నేయం లేదా మీకు అవకాశం ఉన్నవైపు పెట్టండి. దీపాన్ని వెలిగించిన తర్వాత కింది చెప్పినట్లు వ్రతం చేసుకోండి.

*ఆచమనం*
(మొదటి మూడు నామాలతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా                  ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా              గోవిందాయ నమః (చేయికడుగుకోవాలి)
విష్ణవే నమః                             మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః                    వామనాయ నమః
శ్రీధరాయ నమః                    హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః              దామోదరాయ నమః
సంకర్షణాయ నమః                 వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః              అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః          అధోక్షజాయ నమః
నారసింహాయ నమః              అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః               ఉపేంద్రాయ నమః
హరయే నమః                     శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః         (అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.

ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

*ప్రాణాయామము:*

ఓం భూః, ఓంభువ, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||

పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

*సంకల్పం*

ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే , నవమి తిధౌ, భృగువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః …..(పేరు చెప్పాలి), గోత్రః ………(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, *ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంఛా పరిపూర్ణార్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే*.... అధౌనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం *శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే*.

(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షింతలు వేసి,  లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి )
 🍀🌺🍀🕉️🍀🌺🍀
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*ఆధునిక ఇండియా పుట్టిన ముహూర్తాన్ని డిసైడ్ చేసిన అస్ట్రాలజర్!*
            ➖➖➖✍️
#######################
 ఒకే ఒక్క రాత్రి... ఇద్దరు జ్యోతిష్యులు కలిసి ఒక సామ్రాజ్యాన్నే ఎలా తిప్పికొట్టారంటే...
బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోవడానికి డేట్ ఫిక్స్ చేశారు.
*ఆగస్టు 15.* ఇదే ఫైనల్, ఇందులో మార్చేదే లేదు అని గట్టిగా చెప్పారు.
కానీ, లండన్ అధికారులకి కూడా అస్సలు తట్టని ఒక పెద్ద సమస్యను ఇద్దరు జ్యోతిష్యులు ఆ రోజు గ్రహాల పొజిషన్‌ను చూసి కనిపెట్టారు. 

అసలు సమస్య ఏంటంటే...
సోలన్‌కు చెందిన పండిట్ హరదేవ్ శర్మ త్రివేది, ఉజ్జయినికి చెందిన సూర్యనారాయణ వ్యాస్... ఈ ఇద్దరూ కలిసి కాబోయే మన మొదటి ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్‌ దగ్గరికి వెళ్ళి ఎవరూ ఊహించని ఒక నిజం చెప్పారు:
> "ఆగస్టు 15 అనే రోజు అస్సలు బాలేదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ముహూర్తం అస్సలు కుదరలేదు. ఒక దేశం ఇలాంటి టైమ్‌లో పుడితే, దాని భవిష్యత్తు ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది."
కానీ, లార్డ్ మౌంట్‌బాటన్ మాత్రం డేట్ మార్చడానికి అస్సలు ఒప్పుకోలేదు.
### అప్పుడు వేసిన మాస్టర్ ప్లాన్!
సరే, డేట్ మార్చడం కుదరనప్పుడు... కనీసం టైమ్ అయినా మార్చొచ్చు కదా అని ఆలోచించారు.
హరదేవ్ గారు ఒక్కసారి కాదు, మూడు సార్లు లెక్కలు వేసి చూశారు. ఆయనకు కచ్చితంగా ఇవే కావాలనుకున్నారు:

 *చంద్రుడు పుష్య నక్షత్రంలో ఉండాలి:* మన జ్యోతిష్యంలో దీనికి మించిన పవర్‌ఫుల్ నక్షత్రం లేదు.
 *లగ్నం వృషభం అవ్వాలి:* ఇది స్థిర లగ్నం. అంటే దేశం వందల ఏళ్ళయినా స్ట్రాంగ్‌గా నిలబడాలి తప్ప ఎక్కడా బెండ్ అవ్వకూడదు.
 *అది అభిజిత్ ముహూర్తం అవ్వాలి:* ఆ రోజులోనే అత్యంత పవిత్రమైన సమయం అది.
ఈ మూడు కండిషన్స్ సరిగ్గా ఒకే ఒక్క టైమ్‌లో మ్యాచ్ అయ్యాయి.
అదే... *అర్ధరాత్రి 12 గంటలు!*
### ఆ అద్భుత క్షణం
సరిగ్గా అర్ధరాత్రి కాన్స్ట్యుయెంట్ అసెంబ్లీలో నెహ్రూ గారు లేచి నిలబడి స్పీచ్ ఇచ్చారు. మనమందరం స్కూల్ బుక్స్‌లో చదువుకున్న ఆ ఫేమస్ డైలాగ్:
> "ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, అర్ధరాత్రి 12 గంటల సమయానికి, భారతదేశం సరికొత్త జీవనానికి, స్వేచ్ఛకు మేల్కొంటుంది."
నిజానికి అది కేవలం పొలిటికల్ స్పీచ్ కాదు... పక్కాగా ప్లాన్ చేసిన ముహూర్తం!
మరోవైపు జిన్నా గారు పాకిస్తాన్‌కు కొన్ని గంటల ముందే (గ్రహాల పొజిషన్ అస్సలు బాగోలేని మేష లగ్నంలో) ప్రమాణ స్వీకారం చేయించారు. ఫలితం? ఏడాది తిరక్కుండానే ఆ దేశంలో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి, కొన్ని దశాబ్దాల్లోనే దేశం ముక్కలైపోయింది.
కానీ ఇండియా? ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలబడింది. మన డెమోక్రసీ (ప్రజాస్వామ్యం) వర్ధిల్లుతోంది. ఆ ముహూర్తం పవర్ అలాంటిది మరి!
### ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే...
ఇదేదో ఎవరో కల్పించిన కథ కాదు. *1988లో లండన్‌కు చెందిన ప్రసిద్ధ పత్రిక 'دي టైమ్స్' లో సర్ ఉడ్రో వ్యాట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ రీగన్ జ్యోతిష్యులను సంప్రదించడాన్ని సమర్థిస్తూ... "ఇండియా లాంటి పెద్ద దేశమే ఒక ముహూర్తం చూసుకుని పుట్టింది, అందులో తప్పేముంది"* అని ఆయన ఉదాహరణగా చెప్పారు.
మోడరన్ జ్యోతిష్యంలో ఎంతో పేరున్న శ్రీ కేఎన్ రావు గారు కూడా... స్వతంత్ర భారతదేశ చరిత్రలో హరదేవ్ గారిని అత్యంత గొప్ప ముహూర్త నిపుణుడిగా కొనియాడారు.
ఆ తర్వాత హరదేవ్ గారు సోలన్‌లో 'విశ్వవిజయ్ పంచాంగ్' అనే పంచాంగాన్ని ప్రారంభించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇప్పటికీ దీనికి ఎంతో క్రేజ్, నమ్మకం ఉన్నాయి.


ఆంగ్ల మూలం : Tukaram Sarma Bhattiprolu
 🇮🇳 वन्दे मातरम्। 🫡
తాత్పర్య సహిత సంపూర్ణ వందేమాతర గీతం

वन्दे मातरम्। सुजलाम् सुफलाम् मलयजशीतलाम्, शस्यश्यामलाम् मातरम्। वन्दे मातरम् !

వందే మాతరమ్! సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం, మాతరమ్! వందే మాతరమ్!

(అమ్మలాంటి నా మాతృభూమికి వందనం చేస్తున్నాను. మంచి నీళ్లతో, సమృద్ధిగా పండే పంటలు/ఫలాలతో, చల్లని చందనపు గాలులతో శోభిల్లే ఓ మాతృభూమీ, పచ్చని పైర్లతో నిండి ప్రశాంతంగా వెలిగిపోతున్న ఓ అమ్మల కన్న అమ్మా! నీకు వందనం!)

शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्, फुल्लकुसुमित द्रुमदलशोभिनीम्, सुहासिनीम् सुमधुरभाषिणीम्, सुखदाम् वरदाम् मातरम्। वन्दे मातरम् ।  

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం, 
ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం,
సుహాసినీం, సుమధుర భాషినీం, 
సుఖదాం, వరదాం, 
మాతరమ్! వందే మాతరమ్!

(తెల్లని వెన్నెల కాంతులతో పరవశించి పోయే రాత్రులు కలదానా,
వికసించిన పువ్వులతో, దట్టమైన చెట్ల ఆకులతో అందంగా ప్రకాశించేదానా,
చక్కని చిరునవ్వు చిందించేదానా, తీయని మాటలు మాట్లాడేదానా,
సుఖాలను, శుభకరమైన వరాలను ఇచ్చే ఓ మాతృభూమీ! నీకు వందనం!)

कोटि-कोटि कण्ठ कल-कल निनाद कराले, कोटि-कोटि भुजैधृत खरकरवाले, के बॉले माँ तुमि अबले, बहुबलधारिणीं नमामि तारिणीम्, रिपुदलवारिणीं मातरम्। वन्दे मातरम् 

కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే,
కోటి కోటి భుజైర్ధృత ఖరకరవాలే, 
కే బాలే మా తుమి అబలే, బహుబల ధారిణీం, నమామి తారిణీం,
రిపుదళ వారిణీం, 
మాతరమ్! వందే మాతరమ్!

(కోటానుకోట్ల మంది ప్రజల కంఠాల నుంచి వచ్చే జయజయధ్వనులతో భయంకరమైన శక్తి కలిగి, కోటానుకోట్ల  చేతుల్లో పదునైన కత్తులు పట్టుకుని శత్రువులను భయపెట్టేదానా,
ఇంతటి శక్తి ఉన్నప్పటికీ నిన్ను 'అబల' అని ఎవరు అంటారు? అపారమైన బలము కలిగినదానా, మమ్మల్ని కాపాడే దేవివి నీవే, నీకు నమస్కరిస్తున్నాను. శత్రువుల మూకలను సంహరించి నిరోధించే ఓ మాత�
 ఈ రోజు ప్రశ్న కు సమాధానం.
ప్రశ్న : కలియుగం లో తొందరగా భగవంతుని అనుగ్రహము పొందే వారు ఎవరు.
సమాధానం : బ్రహ్మః వైవర్త పురాణం లో నారద మహర్షి కీ స్వయం గ శివుడు చెప్పిన విషయాలు ఈ పోస్ట్ కు ఆదారం.

ఉదయం నేను అడిగిన ప్రశ్న కు చాలా మంది తమకు తోచిన సమాధానం చెప్పారు.

కానీ భగవంతునీ భక్తి తొందరగా అందరికి అలవడదు.
అయితే అదృష్టం కొద్ది ఎవరకైనా భక్తి అలవడి తొందరగా భగవంతుని అనుగ్రహం పొందే భాగ్యం ఈ కలియుగం లో ఎవరికి ఉంది అంటే ఇద్దరికీ ఉంది వారు ఎవరంటే మొదట సూద్రులు రెండు స్త్రీ లు...

దీనికి పెద్ద ఉదాహరణ.
నిత్యము బంగారు పుష్పాల తో తనను పూజించే తొండమాన్ చక్రవర్తి కంటే తన పనీ చేసుకొంటూ తనకు తోచిన విధంగా మట్టి పువ్వులతో పూజ చేసిన కుమ్మరి భీముడు తనకు ఇష్టుడు అన్నాడు శ్రీనివాసుడు.

అలాగే నిత్యమ్ నమక చమకాలతో తనను పూజించే పూజారికీ ఇవ్వని దర్శనమును కైవల్యాన్ని తనకు తోచిన పూజ చేసిన తిన్నడి కీ ఇచ్చాడు శివుడు.

అలాగే నిత్యమ్ ఇంటి బాధ్యతలు చూసుకొంటూ భర్త సంసారం పిల్లలు  ఆని వారి ధ్యాస లో గడిపే ఇల్లాళ్ళు( ఇక్కడ నాకు నిజం గా ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటి ఉంది పెళ్ళైన అమ్మాయి తనను పెంచి పెద్ద చేసి న తల్లి తండ్రి కుటుంబం ఊరు అయినవాళ్ళు అందరిని వదిలి భర్త అత్తమామలు మరిది ఆడపడుచు అంటూ కొత్త కుటుంబం తో కలిసి జీవించడం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే అంశం మన సనాతన ధర్మం లో స్త్రీ లు కుటుంబానికి మాంగల్యానికి  ఇచ్చే విలువ ఎంత గొప్పదో అనిపిస్తుంది )కొత్త తనకు చేసే కొద్దీ పాటి పూజ కే వారిని ఉద్ధరించి కరుణిస్తాడు భగవంతుడు. దానికి ఉదాహరణ సతి సక్కుబాయి,
భక్త మీరాభాయి.

కాబట్టి అందరూ అనుకొన్నట్టు భగవంతుడు బ్రాహ్మణ పక్షపాతి కాదు అలాగే ఎడారి మతాల లో లాగ స్త్రీ లు పురుషుని కంటే తక్కువ అనే భావము సనాతన ధర్మం లో ఏమాత్రము లేదు పైగా ఈ ధర్మం లో స్త్రీ కీ ఇచ్చిన విలువ అపారము.
అందుకే తల్లి నీ మించిన దైవం లేదు  అంటుంది సనాతన ధర్మం.

జై శ్రీ కృష్ణ 🙏🌺
 


సరస్వతిదేవి రాతి మీద కూర్చుంటుంది -  నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది.........!!
సరస్వతిదేవిని అందరం చిత్ర పటలలో, ప్రతిమలలో చూస్తూనే ఉంటాం. బ్రహ్మపత్నిఅయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మం లో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం. నెమలి ఫించం అంటే ఇష్టం కూడా..

అందరు దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాలలో చూస్తూ ఉంటాం కదా! మరి దానికీ అర్ధం ఏమిటంటే... కమల పుష్పం నిలువులోతులో నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు. నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు. వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పం గా హిందువులు గౌరవిస్తారు.

సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు ఎదోకనాటికి హరించుకుపోతాయి, కాని విద్య బండరాయి లా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియ పర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది.

ఆమె హంస నే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేమిటంటే... హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదు కదా! కాని హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుందట. అంటే విద్య వల్ల వివేకం, విజ్ఞానం లభిస్తాయని తెలియపర్చటానికే ఆమె హంసవాహిని అయింది.

ఇక నెమలి ఆమె వద్ద ఎందుకు ఉంటుందంటే... సమస్త ప్రాణులు ఆడమగ కలిసి సంభోగం చేస్తాయి. కాని నెమలికి సంభోగం ఉండదు. పవిత్ర పక్షి యిది. మగ నెమలి కంటి నీటిని త్రాగి గ్రుడ్డు పెడుతుంది. రాతిక్రియ జరుపని పక్షి ఇదొక్కటే. విద్య పవిత్రమైనదని, విద్య నేర్చుకోనేపుడు పవిత్రంగా ఉండాలని తెలియపర్చటానికే నెమలిని సరస్వతిదేవి వద్ద చిత్రిస్తారు.

విద్యనిగూఢ గుప్తమగువిత్తము, రూపము పూరుషాళికిన్
విద్యయశస్సు, భోగకరి, విధ్య గురుండు, విదేశబంధుడున్ 
విద్య విశిష్ట దైవతము, విద్యకుసాటి ధనంబు లేదిలన్,
విద్యనృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మార్త్యుడే!

భావం: రహస్యంగా దాచుకొన్న ధనం విద్య , మానవులకు అందం విద్య. అది కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. విద్యయే గురువు, విదేశాలలో భందువు; దైవం. ఈ భూమి మీద విద్యకు సాటి అయిన ధనం లేదు. పాలకులచే పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా?
 *నవగ్రహ కవచం!!!*


*శిరో మే పాతు మార్తాండో కపాలం రోహిణీపతిః ।*
ఆముఖమంగారకః పాతు కంఠశ్చ శశినందనః ॥ 1 ॥

బుద్ధిం జీవః సదా పాతు హృదయం భృగునందనః ।
జఠరం చ శనిః పాతు జిహ్వాం మే దితినందనః ॥ 2 ॥

పాదౌ కేతుః సదా పాతు వారాః సర్వాంగమేవ చ ।
తిథయోఽష్టౌ దిశః పాంతు నక్షత్రాణి వపుః సదా ॥ 3 ॥

అంసౌ రాశిః సదా పాతు యోగాశ్చ స్థైర్యమేవ చ ।
గుహ్యం లింగం సదా పాంతు సర్వే గ్రహాః శుభప్రదాః ॥ 4 ॥

అణిమాదీని సర్వాణి లభతే యః పఠేద్ ధృవమ్ ।
ఏతాం రక్షాం పఠేద్ యస్తు భక్త్యా స ప్రయతః సుధీః ॥ 5 ॥

స చిరాయుః సుఖీ పుత్రీ రణే చ విజయీ భవేత్ ।
అపుత్రో లభతే పుత్రం ధనార్థీ ధనమాప్నుయాత్ ॥ 6 ॥

దారార్థీ లభతే భార్యాం సురూపాం సుమనోహరామ్ ।
రోగీ రోగాత్ప్రముచ్యేత బద్ధో ముచ్యేత బంధనాత్ ॥ 7 ॥

జలే స్థలే చాంతరిక్షే కారాగారే విశేషతః ।
యః కరే ధారయేన్నిత్యం భయం తస్య న విద్యతే ॥ 8 ॥

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనాగమః ।
సర్వపాపైః ప్రముచ్యేత కవచస్య చ ధారణాత్ ॥ 9 ॥

 

నారీ వామభుజే ధృత్వా సుఖైశ్వర్యసమన్వితా ।
కాకవంధ్యా జన్మవంధ్యా మృతవత్సా చ యా భవేత్ ।
బహ్వపత్యా జీవవత్సా కవచస్య ప్రసాదతః ॥ 10 ॥

ఇతి గ్రహయామలే ఉత్తరఖండే నవగ్రహ కవచం సమాప్తమ్ ।
 🌾🌻🌾🌻🌾🌻🌾🌻🌾

*🌻🌴శ్రీ మహాగణేశ*
           *పంచరత్నం🌴🌻*

*🌴🌾ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్* ।
*కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్* ।
*అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్* ।
*నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్*🌹 ॥ 1 ॥

*🌴🌾నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్* ।
*నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్* ।
*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్* ।
*మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్🌹 ॥ 2*

*🌴🌾సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్* ।
*దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్* ।
*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్* ।
*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్* 🌹॥ 3 ॥

*🌴🌾అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।*
*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।*
*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।*
*కపోల దానవారణం భజే పురాణ వారణమ్ 🌹॥ 4 ॥*

*🌴🌾నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్*
*అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్* ।
*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్* ।
*తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్* 🌹॥ 5 ॥

*🌹🌴మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్* ।
*ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్* ।
*అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్*।
*సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ 🌹*॥

🌹🌴🌹🌴🌹🌴🌹🌴🌹
 🌍🍃🌍🍃🌍🍃🌍🍃🌍🍃🌍

*🌾🌹పితృ దేవతా🌾🌹 జ్ఞానం*

*🌾🌹దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే.*
             🌾🌾🌾🌾
 *🌹మాసికాల రహస్యం ఇదే*!
 *మాసికాలు ఎందుకు పెట్టాలి?*
*అన్ని మాసికాలు పెట్టాలా?*
*కొన్నిమానేయవచ్చా?*
        🌾🌾🌾🌾🌾
 

*🌹🌾వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే*

 *🌹🚩🌾చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ* *సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.*
*దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.* 

*🌹🌾అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*



*🌾కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 

*🚩🌹చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?* 

*🚩🌾మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి?*

*🌈🌹దేవతగా ప్రేత ఎలా మారుతుంది?*

*🌹పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి*? 

*🚩అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.*

*🌾వీటికి సమాధానం ఒక* *ఉపనిషత్తు చెబుతోంది.*
*ఆ ఉపనిషత్తు పేరు* *పిండోపనిషత్తు*. 

*🌈🌾ఇది అథర్వణ వేదశాఖకు చెందినది.* 
*ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది*.
 
*🌾ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది*. 

*🚩దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు*.

*🌎బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు*.

*🌹🌾మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?* 
*అనే ప్రశ్నలు వేశారు.*

*🌈🌾దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు*.

*🌈మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 

*🌈ఈ శరీరం*
*భూమి,* 
*నిప్పు,* 
*నీరు,* 
*గాలి,* 
*ఆకాశం* 
*అనే మహాభూతాలతో ఏర్పడింది*.

*🌹ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.* 
ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.

*🌹ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం).* 
*దాని వలన పంచప్రాణాలు పోతాయి.* 

*🌹గాలి తరువాత అగ్ని పోతుంది.* 
*శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.* 

*🌈తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.* 

*🌹🌾ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి.* 

*🌈ఇవి భూమిలో కలిసిపోతాయి.* 

*🌹శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది.* 

*క్లుప్తంగా జరిగేది ఇదే.* 

*🌏ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*

*🌹నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ*
*కారణ శరీరం,* 
*యాతనా శరీరం*
*అని ఉంటాయి*

*👉🏾🌈కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం.* 
*తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది.* 
*అదే నూతన శరీరం పొందుతుంది.*

*🇮🇳🍃యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది.* 

*ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*

*🌈ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది.* 
*ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*

*🌹దీని తరువాత పదోరోజున* 
*సపిండులు,* 
*సగోత్రీకులు,* 
*బంధువులు,* 
*స్నేహితులు* 
*వచ్చి, వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి.* 
*వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*

*💥🇮🇳అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.* 
*పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ,   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది*.*

*🌈సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో,* 
*తన తండ్రి తాత ముత్తాతల్లో,* 
*ముత్తాతను ముందు జరిపి,* 
*ఆయన ఖాళీలో తాతను,* 
*తాత స్థానంలో తండ్రిని,* 
*తండ్రి స్థానంలో తాను* 
*చేరుకుంటుంది.* 
*పితృదేవతాస్థానం పొందుతుంది.*

*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది.* 

*🌺నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*

*🌹వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది.* 
*దీన్నే కలనం అన్నాడు.*

*దీని తరువాత మాంసం, చర్మం, రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*

*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 

*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*

🌈*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 

*🌺ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.*

*🌹ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.** 

*🌈ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*

*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 

*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*

*🌹ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన, పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం, పిండాల వలన కలుగుతుంది.* 

*🌺ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*
 
*🍃నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*

*🌈వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది.* 

*🌹మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*

*🌈అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*

*🌹ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది.* 
*ఆ తరువాత* 
*అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*

*🌈కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే.* 

*మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*

🌹*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది.* 

*🌹మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము.* 
*మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*

*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది.* 

*సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 

*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*

*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*

*ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు*.   

*ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి*.

*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన* 
*కురుక్షేత్రం,* 
*ప్రయాగ,* 
*కాశీ,* 
*గయా,(* 
*వంటి వాటిలో చేయాలి.*

*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము.* 
*దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది.* 

*వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*

*🌹🌾పిండాలు ప్రేతాలకు వెళతాయా?* 

*అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు*🌈.* 

*🌈🌹నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు.* 
*అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 

*🌈అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు*. 

*🌈వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు*. 

*🌎గయలో ఎందుకు చేయాలి?*
*ప్రయాగలో ఎందుకు చేయాలి?*
*అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు*. 

*🌈పుణ్యక్షేత్రాలుగా* *చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు.* 
*ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.* 

*ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.*

*వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.*  

*వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు*. 

*ఉదాహరణకు* *మాఘపౌర్ణమి చాలా మంచిది.* 
*దాన్ని మాఘపౌర్ణమి,* *మహామాఘి అంటారు*. 

*ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి.* 

*🌹ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం*.  

*🌈ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.*

*🌈ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.*
 *పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.*

*మొదటిది అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర.*

*రెండవది పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర.*

*మూడవది ఆచమనీయ పాత్ర: ఇది భగవంతునికి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర.*

*నాలుగవది స్నాన పాత్ర: ఇది భగవంతునికి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న  పాత్ర.*

*ఐదవది శుద్ధోదక పాత్ర: ఇందులో భగవంతునికి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర.*

*ఇవి పంచ పాత్రలు. ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర, మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. ఇంకా సర్వార్థ జల పాత్ర. ఇది మన చేతులు మరియు ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.*